Eastgodavari: అంతు చిక్కని వ్యాధితో.. పాడి గేదెలు మృతి
- పేద్దేవం గ్రామంలో అంతుచిక్కని వ్యాధితో..
- చనిపోతున్న పాడి గేదెలు
- ఆందోళన వ్యక్తం చేస్తున్న్ పాడి రైతులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తూర్పు గోదావరి జిల్లా తాళ్లపూడి మండలం పేద్దేవం గ్రామంలో అంతుచిక్కని వ్యాధితో పాడి గేదెలు చనిపోయాయి. దీంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు మూడు నెలల్లోనే 12 ఆవులకు పైగా చనిపోయాయి.
పూర్తి వివరాల్లోకి వెళితే… తాళ్లపూడి మండలం పేద్దేవం గ్రామంలో అంతుచిక్కని వ్యాధితో పాడి గేదెలు చనిపోతుండడం గ్రామస్థులను తీవ్ర కలవరం పెట్టిస్తుంది. రైతులు తెలిపిన వివరాల ప్రకారం.. గడిచిన 10 రోజులుగా మృత్యువాత పడుతున్నాయి. మూడు నెలల్లోనే 12 ఆవులకు పైగా చనిపోయాయి. చనిపోయిన ఒక్కొక్క పాడి గేదే విలువ లక్ష 50 వేల రూపాయలు వరకు ఉంటుంది. దీనితో పెద్దేవం గ్రామంలోని పాడి రైతుల్లో భయాందోళన నెలకొన్నయి. ఇక్కడే ఉంటే గేదెలు చనిపోతాయనే ఉద్దేశంతో ఇప్పటివరకు 50 పాడి గేదెలను రైతులు. సంత మార్కెట్లో అమ్మేశారు.
Also Read
- Delhi: ఢిల్లీలో ఆంక్షలు తీవ్రం.. పోలీసులకు కేంద్ర హోంశాఖ ప్రత్యేక అధికారాలు
- Congress: ప్రధాని నివాసం కాదు, జంతర్ మంతర్ రావాల్సింది.. కాంగ్రెస్పై వాంగ్చుక్ భార్య విమర్శలు..
- Salman Khan: స్కూల్ రోజుల్లోనే ఎగ్జామ్ పేపర్లు లీక్ చేసిన సల్మాన్ ఖాన్.. తండ్రి బయటపెట్టిన సంచలన నిజాలు!
- Delhi: ఢిల్లీ మెట్రో స్టేషన్లు మూసివేతపై సుప్రీంకోర్టు సీరియస్.. సీజేఐ కీలక వ్యాఖ్యలు
ముందు పశువుల మెడపై తెల్లటి దద్దురు లాంటి మచ్చ ఏర్పడి, ఇది పెరిగే కొద్దీ వీటి ఉష్ణోగ్రత పడిపోయాయని రైతులు వెల్లడించారు. అనంతరం గడ్డి, నీరు తీసుకోకపోవడంతో అవి నీరసించి చనిపోయాయని తెలిపారు. ఇదంతా రెండు మూడు రోజుల్లోనే జరుగుతుంది. ఈ నెల 13న కాకినాడ ప్రాంతీయ పశురోగ నిర్ధారణ సంస్థ, విజయవాడ లోని వెటర్నరీ బయోలాజికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ నుంచి ప్రయోగశాల వైద్యబృందం వ్యాధి సోకిన గేదెలను పరిశీలించింది. పశువులు తినే గ్రాసం, తాగే నీరు, పశువుల మలమూత్రాలు, పాలు తదితర వాటిని సేకరించి ల్యాబ్కు పట్టుకుని వెళ్లారు. . 15వ తేదీన కూడా మరొకసారి వైద్య బృందం పెద్దేవం గ్రామానికి విచ్చేసి పశువులను పరిశీలించారు.
తాజావార్తలు
-
Sai Pallavi: మరో పవర్ఫుల్ రోల్కు రెడీ అయిన సాయి పల్లవి? నెక్ట్స్ సినిమా ఇదేనా!
-
Delhi: ఢిల్లీలో ఆంక్షలు తీవ్రం.. పోలీసులకు కేంద్ర హోంశాఖ ప్రత్యేక అధికారాలు
-
Congress: ప్రధాని నివాసం కాదు, జంతర్ మంతర్ రావాల్సింది.. కాంగ్రెస్పై వాంగ్చుక్ భార్య విమర్శలు..
-
Salman Khan: స్కూల్ రోజుల్లోనే ఎగ్జామ్ పేపర్లు లీక్ చేసిన సల్మాన్ ఖాన్.. తండ్రి బయటపెట్టిన సంచలన నిజాలు!
-
Delhi: ఢిల్లీ మెట్రో స్టేషన్లు మూసివేతపై సుప్రీంకోర్టు సీరియస్.. సీజేఐ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?
-
Dinesh Karthik vs Alastair Cook: ఐపీఎల్ గురించి వాడివేడి చర్చ.. ఇంటర్వ్యూలోనే కొట్టుకోబోయిన దినేష్ కార్తీక్, అలిస్టర్ కుక్!