Toxic Gas : డ్రైనేజీలో విషవాయువు… ఒకరి మృతి.. ముగ్గురికి తీవ్ర అస్వస్థత
- మురుగునీటి కాలువను శుభ్రం చేస్తుండగా..
- విషవాయువు పీల్చిన కార్మికులు
- అపస్మారక స్థితిలో ముగ్గురు కార్మికులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఒక అపార్ట్మెంట్ సమీపంలోని మురుగునీటి కాలువను శుభ్రం చేస్తుండగా విషపూరిత వాయువును పీల్చారు నలుగురు పారిశుధ్య కార్మికులు. దీంతో ఒకరు మృతి చెందగా.. మరో ముగ్గురు అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రి పాలయ్యారు.
పూర్తి వివరాల్లోకి వెళితే.. అశోక్ విహార్ ప్రాంతంలో మంగళవారం రాత్రి ఈ సంఘటన జరిగింది, నలుగురు పారిశుధ్య కార్మికులు ఒక అపార్ట్మెంట్ సమీపంలోని మురుగునీటి కాలువను శుభ్రం చేస్తుండగా విషపూరిత వాయువును పీల్చారు. విషపూరిత వాయువు పీల్చడంతో.. అకస్మాత్తుగా నలుగురు పారిశుధ్య కార్మికులకు ఊపిరి ఆడకుండా ఇబ్బంది పడ్డారు. అందులో అరవింద్ (40) చనిపోయాడు. మరో ముగ్గురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
Also Read
- Killer Wife: ప్రియుడి మోజులో పడి ఏం మర్డర్ స్కెచ్ వేసింది.. భర్తను పొలానికి పిలిచి..!
- Hyderabad : 50 ఏళ్ల మహిళ నాలుక కోసేసిన ప్రియుడు
- Robbery: భారీ దోపిడీ కేసు ఛేదించిన పోలీసులు.. కిలో బంగారం, వెండి స్వాధీనం.. ఒకే కుటుంబంలో నలుగురు దొంగలు..
- Anaparthi: చోరీ ముఠా గుట్టురట్టు.. 13 కేసుల్లో నిందితుల అరెస్ట్.. రూ.75 లక్షల బంగారం స్వాధీనం
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సెప్టెంబర్ 16న రాత్రి 11:36 గంటలకు, హరిహర్ అపార్ట్మెంట్స్, అశోక్ విహార్ ఫేజ్-II సమీపంలో మురుగునీటి శుభ్రపరచాలని PCR కాల్ వచ్చింది. అందులో నలుగురు వ్యక్తులు మురుగునీటి కాలువలో పడిపోయారని తెలిపారు. అక్కడికి చేరుకున్న తర్వాత, నలుగురినీ DDU ఆసుపత్రికి తరలించామని చెప్పారు.. , ఉత్తరప్రదేశ్లోని కాస్గంజ్ నివాసి అయిన అరవింద్ మరణించినట్లు ప్రకటించారు. మరో ముగ్గురు – సోను, నారాయణ్, నరేష్ అపస్మారక స్థితిలో ఉండడంతో వారిని ఆసుపత్రికి తరలించారు.
సంఘటనా స్థలాన్ని క్రైమ్ బృందం పరిశీలించింది. బ్రిజ్గోపాల్ కన్స్ట్రక్షన్ కంపెనీ మేనేజర్ను విచారణ కోసం పిలిపించారు. ఆ ప్రాంతంలో చాలా రోజులుగా మురుగు కాలువలను శుభ్రపరిచే పనులు జరుగుతున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
తాజావార్తలు
-
OTR : హైదరాబాద్ FSL లో అగ్నిప్రమాదం.. మేడిగడ్డ ఫైళ్లు తగలబడటం వెనుక రహస్యం ఏంటి?
-
Zepto: దలాల్ స్ట్రీట్లో క్విక్ కామర్స్ జాతర.. రూ.11 వేల కోట్ల ఐపీఓకు జెప్టో రెడీ!
-
Killer Wife: ప్రియుడి మోజులో పడి ఏం మర్డర్ స్కెచ్ వేసింది.. భర్తను పొలానికి పిలిచి..!
-
K Pajanivel: పద్మశ్రీ పురస్కారం స్వీకరించే ముందు.. ప్రధాని మోడీకి సాష్టాంగ నమస్కారం.. కె. పజనివేల్ ఎవరు?
-
OTR : ఏపీ రాజకీయాల్లో లెటర్ వార్.. పవన్ కల్యాణ్ కు బొత్స సంచలన లేఖ..?
ట్రెండింగ్
-
AIతో ఇంటర్వ్యూ మోసాలు.. కంపెనీల కొత్త ప్లాన్.!
-
Vivo Y600 Turbo లాంచ్.. 9000mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో అద్భుత ఫీచర్స్ ఇవే.!
-
Lemon Pickle: చేదు రాకుండా, బూజు పట్టకుండా.. సంవత్సరం పొడవునా పాడవకుండా ‘నిమ్మకాయ పచ్చడి’ చేసేయండి ఇలా..!
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?