Toxic Gas : డ్రైనేజీలో విషవాయువు… ఒకరి మృతి.. ముగ్గురికి తీవ్ర అస్వస్థత
- మురుగునీటి కాలువను శుభ్రం చేస్తుండగా..
- విషవాయువు పీల్చిన కార్మికులు
- అపస్మారక స్థితిలో ముగ్గురు కార్మికులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఒక అపార్ట్మెంట్ సమీపంలోని మురుగునీటి కాలువను శుభ్రం చేస్తుండగా విషపూరిత వాయువును పీల్చారు నలుగురు పారిశుధ్య కార్మికులు. దీంతో ఒకరు మృతి చెందగా.. మరో ముగ్గురు అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రి పాలయ్యారు.
పూర్తి వివరాల్లోకి వెళితే.. అశోక్ విహార్ ప్రాంతంలో మంగళవారం రాత్రి ఈ సంఘటన జరిగింది, నలుగురు పారిశుధ్య కార్మికులు ఒక అపార్ట్మెంట్ సమీపంలోని మురుగునీటి కాలువను శుభ్రం చేస్తుండగా విషపూరిత వాయువును పీల్చారు. విషపూరిత వాయువు పీల్చడంతో.. అకస్మాత్తుగా నలుగురు పారిశుధ్య కార్మికులకు ఊపిరి ఆడకుండా ఇబ్బంది పడ్డారు. అందులో అరవింద్ (40) చనిపోయాడు. మరో ముగ్గురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
Also Read
- Tragedy: ఘోర ప్రమాదం.. నిర్మాణంలో ఉన్న చర్చి పైకప్పు కూలి ముగ్గురు మృతి, 11 మందికి గాయాలు
- Kanchipuram Horror: రూ.20 వేల అప్పు కోసం బాలింత నిర్బంధం.. గుడారంలోనే ప్రసవం, తల్లీబిడ్డ మృతి
- Subramanyam Murder Case: డ్రైవర్ వీధి సుబ్రమణ్యం హత్య కేసులో కీలక పరిణామం..
- Mobile Addiction Turns Fatal: భోజనం చేస్తూ రీల్స్ చూస్తుండగా.. పదేపదే నెట్వర్క్ ప్రాబ్లం.. మహిళ షాకింగ్ నిర్ణయం
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సెప్టెంబర్ 16న రాత్రి 11:36 గంటలకు, హరిహర్ అపార్ట్మెంట్స్, అశోక్ విహార్ ఫేజ్-II సమీపంలో మురుగునీటి శుభ్రపరచాలని PCR కాల్ వచ్చింది. అందులో నలుగురు వ్యక్తులు మురుగునీటి కాలువలో పడిపోయారని తెలిపారు. అక్కడికి చేరుకున్న తర్వాత, నలుగురినీ DDU ఆసుపత్రికి తరలించామని చెప్పారు.. , ఉత్తరప్రదేశ్లోని కాస్గంజ్ నివాసి అయిన అరవింద్ మరణించినట్లు ప్రకటించారు. మరో ముగ్గురు – సోను, నారాయణ్, నరేష్ అపస్మారక స్థితిలో ఉండడంతో వారిని ఆసుపత్రికి తరలించారు.
సంఘటనా స్థలాన్ని క్రైమ్ బృందం పరిశీలించింది. బ్రిజ్గోపాల్ కన్స్ట్రక్షన్ కంపెనీ మేనేజర్ను విచారణ కోసం పిలిపించారు. ఆ ప్రాంతంలో చాలా రోజులుగా మురుగు కాలువలను శుభ్రపరిచే పనులు జరుగుతున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో ప్రపంచానికి పెను ముప్పు తప్పదా..? ఏఐతో అసలు సినిమా ముందుందా..?
-
OTR: దసరా కానుకగా కేబినెట్ విస్తరణ ఉంటుందా?
-
LG Smart TV: ఎల్జీ టీవీ ఆఫ్లో ఉన్నా ఆడియో రికార్డింగ్ జరుగుతోందా..? అసలు నిజమేంటి?
-
CM Revanth Reddy : ప్రపంచంతో పోటీపడేలా తెలంగాణ నూతన విద్యావిధానం
-
Pakistan: బ్రిక్స్లో చేరేందుకు పాకిస్తాన్ తహతహ.. ‘ఛీ పొమ్మంటున్న’ భారత్!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?