ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరిలో గ్యాస్ సమస్య ఎక్కువవుతోంది. అయితే ఉదయం నిద్ర లేవగానే కడుపులో మంట, ఉబ్బరం, బరువుగా ఉండడం, త్రేన్పులు ఎక్కువగా రావటం జరుగుతుంటాయి. అయితే మన ఇంట్లో వాడే వంట సామాగ్రితోనే.. వీటినే తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. Read Also: Health Tips: ఉదయాన్నే గ్యాస్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా.. ఈ టిప్స్ పాలో అవ్వండి ఈరోజుల్లో గ్యాస్ ప్రాబ్లెమ్ అనేది ప్రతి ఒక్కరికి వస్తుంది. రాత్రా సమయంలో ఏమి తినకపోవడం, […]
రోజు రోజుకు మానవత్వం మంటగలిసిపోతుంది. ట్రాక్టర్ లైట్ దొంగిలించాడనే అనుమానంతో 14 ఏళ్ల బాలుడిపై దారుణంగా వ్యవహరించారు కొందరు దుర్మార్గులు. బాలుడిని దారుణంగా హింసించి, చివరికి నిప్పంటించారు. ప్రస్తుతం బాలుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ సంఘటనతో స్థానికులు తీవ్ర స్ధాయిలో వారిపై మండిపడుతున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. Read Also: Old City Police Dance: డ్యాన్స్ చేసి.. ఉల్లాసంగా గడిపిన ఓల్డ్ సిటీ పోలీసులు.. వీడియో వైరల్ పూర్తి వివరాల్లోకి వెళితే.. […]
జోగులాంబ గద్వాల జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ట్రాక్టర్ రివర్స్ చేస్తుండగా.. జరిగిన ప్రమాదంలో నాలుగేళ్ల చిన్నారి అక్కడికిక్కడే చనిపోయాడు. దీంతో చిన్నారి కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి. Read Also: Fake Parking Scam: మెట్రో దగ్గర ఫేక్ దందా..పార్కింగ్ ఫీజు వసూలు చేస్తున్న నకిలీ సిబ్బంది.. పూర్తి వివరాల్లోకి వెళితే.. గద్వాల జిల్లాలోని మానవపాడులో విషాదం చోటుచేసుకుంది. విష్ణుకుమార్-పార్వతమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు. అందులో చిన్న కుమారుడు కార్తీక్ నాయుడు.. అక్కడే ఉన్న పిల్లలతో […]
ప్రజలను బురిడీ కొట్టించేందుకు.. నకిలీ రాయుళ్లు ఎక్కడిపడితే అక్కడ రెడీగా ఉంటున్నారు. ఢిల్లీలోని జనక్ పురి ఈస్ట్ మెట్రో స్టేషన్ వ్యక్తి.. వాహనదారులను ఆపి డబ్బులు వసూలు చేస్తున్నాడు. దీంతో నకిలీ వసూళ్ల పర్వం బయటపడిపోయింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. Read Also: Credit Card : క్రెడిట్ కార్డ్ లపై లోన్ తీసుకుంటున్నారా.. అయితే బీ అలెర్ట్.. అయితే.. ఇలాంటి బురీడీ రాయుళ్లు ప్రతినిత్యం మనకు ఎక్కడో ఓ […]
ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ప్రతి ఒక్కరు క్రెడిట్ కార్డ్ లు తీసుకుంటున్నారు. ఏదో ఒక అవసరం కోసం.. తప్పనిసరి అప్పులు చేయడం కామన్ అయిపోయింది. అయితే.. కొందరు బయట వ్యక్తుల దగ్గర అప్పులు తీసుకుంటూ ఉంటారు. మరికొందరు బ్యాంకులు ఇచ్చే రుణాలపై ఆధారపడుతుంటారు. ఎక్కువగా బిజినెస్ చేసేవాళ్లు.. ఉద్యోగాలు చేసేవాళ్లు .. క్రెడిట్ కార్డ్ ల నుంచి లోన్ తీసుకుంటారు. క్రెడిట్ కార్డుపై వచ్చే లోన్ తీసుకోవడం మంచిదేనా..? అని చాలా మంది.. సందేహాలు […]
వాట్సాప్ యూజర్లకు కొత్త ఫీచర్ అందుబాటులోకి రానుంది. అయితే ఇది షెడ్యూల్ ఫీచర్ తో వాట్సాప్ లో అప్డేట్ చేశారు. టీమ్స్, గూగుల్ మీట్ తరహాలో ఈ షెడ్యూల్ కాల్ వినియోగించుకోవచ్చని వాట్సాప్ యాజమాన్యం తెలిపింది. ఈ కొత్త ఫీచర్ తో ఉద్యోగులు, స్నేహితులు, ఫ్యామిలీతో మీటింగ్ ఏర్పాటు చేసుకుని.. ప్రతి విషయాన్ని షేర్ చేసుకోవచ్చు. వాయిస్ కాల్ తో వీడియో కాల్ ను కూడా వాట్సాప్ అందుబాటులోకి తీసుకువచ్చింది. Read Also:Sexual Assault: స్కానింగ్ కోసం […]
రోజు రోజుకు సమాజంలో అఘాయిత్యాలు పెరుగుతున్నాయి. ప్రభుత్వం ఎలాంటి కఠిన మైన చట్టాలు తీసుకొచ్చినప్పటికి..కొందరు వ్యక్తుల్లో మార్పు రావడం లేదు. ఒంటరిగా కనిపించే మహిళపై.. తామ కామ బుద్ధిని ప్రదర్శిస్తున్నారు. అయితే కర్ణాటక రాష్ట్రంలో.. స్కానింగ్ కు వచ్చిన మహిళపై.. అక్కడున్న రేడియాలజీ నిర్వాహాకుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. Read Also: Woman Cooking Train: రైలులో మ్యాగీ వండిన మహిళ.. వీడియో వైరల్.. పూర్తి వివరాల్లోకి వెళితే.. […]
ఇండియన్ రైల్వేలో ఓ సంఘటన ప్రస్తుతం అందరిని ఆందోళనకు గురి చేస్తుంది. అయితే రైలులోని ఏసీ కోచ్ లో ఓ మహిళ ఎలక్ట్రిక్ కెటిల్ లో మ్యాగీ తయారు చేసింది. ఆమె మ్యాగీ తయారు చేసిన దృశ్యాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. వీడియో వైరల్ అవడంతో..రైల్వే అధికారులు ఆమెపై చర్యలు తీసుకున్నారు. Read Also:Heart Attack: తెల్లవారుజామునే ఎక్కువగా గుండెపోటు ఎందుకు వస్తుందో మీకు తెలుసా.. పూర్తి వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రకు చెందిన ఓ […]
హార్ట్ ఎటాక్ లు.. స్ట్రోక్..లు, కార్టియాక్ అరెస్ట్ లు వంటివి ఎర్లీ మార్నింగ్ ఎక్కువగా వస్తుంటాయని డాక్టర్లు చెబుతున్నారు. అయితే తీవ్ర ఒత్తిడితో హార్మోన్లు పెరిగడం.. రక్తం చిక్కబడడంతో.. గుండెపోట్లు వచ్చే అవకాశాలున్నాయిని కార్టియాలజిస్ట్లు వెల్లడించారు. సకాలంలో వీటిని గుర్తించి.. వైద్య సహాయం పొందడంతో.. బయట పడవచ్చని అంటున్నారు. Read Also: Students Washing Bowles: మధ్యాహ్న భోజనం పథకం.. పిల్లలతోనే.. గిన్నెలు తోమిస్తున్న పాఠశాల సిబ్బంది.. అయితే గుండెపోటు ఎక్కువగా తెల్లవారు జామునే వస్తాయో.. డాక్టర్లు […]
ప్రస్తుతం గవర్నమెంట్ స్కూల్ లో విద్యార్థులకు భోజనం పెడుతున్నారు. ఇంటి నుంచి భోజనం తెచ్చుకులోని పేద, మధ్య తరగతి విద్యార్థుల కోసం ప్రభుత్వం మధ్యాహ్నం భోజనం పథకాన్ని ప్రవేశ పెట్టింది. అయితే.. ఓ పాఠశాలలో విద్యార్థులతో.. వంట పాత్రలను తోమిస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. Read Also: HDFC Bank Alert: హెచ్డీఎఫ్సీ బ్యాంకు అలర్ట్.. నెట్ బ్యాంకింగ్ సర్వీసులు రద్ధు..! పూర్తి వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్లోని జైపూర్ రూరల్ […]