కేరళలో ఓ వింత ఘటన జరిగింది. ఓ యువకుడు ఐసీయూలో ఉన్న యువతికి తాళి కట్టాడు. అయితే.. ఇద్దరికి శుక్రవారం మధ్యాహ్నం పెళ్లి జరగాళ్సి ఉంది. వధువు అలంకరణ కోసం వెళుతుండగా కారు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. దీంతో యువతికి తీవ్ర గాయాలు కావడంతో ఐసీయూకు తరలించారు. అక్కడ పెద్దల సమక్షంలో వరుడు.. వధువుకి తాళి కట్టాడు. ప్రస్తుతం ఈ వార్త తెగ వైరల్ అవుతుంది. Read Also: BOI SO Recruitment 2025: బ్యాంక్ […]
ప్రస్తుత కాలంలో ఏ ఫుడ్ తినాలన్న బయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏ హోటల్లో తినాలన్నా అందులో ఏం కలుస్తుందోన్న ఆందోళన, భయం ఉంటాయి. చలి కాలంలో ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ద పెట్టాలని వైద్యులు సూచిస్తున్నారు. అయితే జంక్ ఫుడ్ కాకుండా.. ఎలాంటి ఫుడ్ తీసుకుంటే…రోగాలు రావో.. వాటిని మాత్రమే ఎక్కువగా తీసుకోవాలని నిఫుణులు చెబుతున్నారు. చలికాలంలో పల్లీలు తినడం చాలా మంచిదంటున్నారు. Read Also:Realme GT8 Pro: మార్కెట్ లోకి రియల్ మీ నుంచి సరికొత్త ఫోన్.. […]
మార్కెట్ లోకి రియల్ మీ నుంచి సరికొత్త ఫోన్ ను లాంచ్ చేసింది కంపెనీ. రియల్ మీ జీటీ8 ప్రో పేరుతో ఈ మొబైల్ ఫోన్ ను ఇండియాలో లాంచ్ చేశారు. అయితే భారత్ మార్కెట్ లో రియల్ మీ ఫోన్లకు మంచి డిమాండ్ ఉంది. Read Also:Winter Bath: చలికాలంలో వేడి నీళ్లు మంచివా.. చలి నీళ్లు మంచివా.. రియల్ మీ కంపెనీ రియల్ మీ జీటీ8 ప్రో పేరుతో భారతీయ మార్కెట్ లోకి సరికొత్త […]
కేంద్ర ప్రభుత్వం ఈపీఎఫ్ బేసిక్ శాలరీ లిమిట్ పెంచే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో బేసిక్ శాలరీ లిమిట్ 15 వేలు ఉండగా.. ప్రస్తుతం 25వేలకు పెంచే అవకాశముంది. అయితే వచ్చే ఏడాది ఫిబ్రవరిలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సమావేశంలో ఈ ప్రతిపాదనపై చర్చ జరగనున్నట్లు సమాచారం. కార్మిక సంఘాలు కూడా బేసిక్ శాలరీ లిమిట్ ను పెంచాలని ఎప్పటి నుంచో కోరుతున్నాయి. దీంతో కోటి మందికి పైగా ఉద్యోగులు.. EPF, EPS కవరేజీలోకి వస్తారు. […]
చలి కాలం వచ్చిందంటే చాలు.. నరాలు కొరికే చలి.. మనల్ని వణికిస్తుంది. రాత్రయితే దుప్పటి కప్పుకున్నా చలి ఆగదు. ఉదయాన్నే లేచి స్నానం చేయాలంటే.. ప్రాణం పోయినంత పని అయిపోతుంది. చాలా మంది చలికాలంలో చన్నీళ్ల కన్నా.. వేడి నీళ్లతోనే స్నానం చేసేందుకు ఇష్టపడుతుంటారు. అయితే.. చలికాలంలో… చన్నీళ్ల కంటే వేడి నీళ్లే డేంజర్ అంటూ.. నిపుణులు హెచ్చరిస్తున్నారు. Read Also: Unique Offer : రూపాయి నోట్ తెచ్చుకో.. హాఫ్ కేజీ చికెన్ తీసుకో… చాలా […]
ప్రకృతి ప్రేమికులకు.. పర్యాటకులకు తెలంగాణ టూరిజం బోర్డ్ గుడ్ న్యూస్ చెప్పింది. నల్లమల అటవీ అందాల మధ్య.. కృష్ణా నదిలో ప్రయాణించాలని ఎంత మంది కోరుకోరు. అయితే వారి కోసం.. నార్జున సాగర్ నుంచి శ్రీశైలం లాంచీ జర్నీనీ ఈనెల 22నుంచి ప్రారంభించనుంది. Read Also: Unique Offer : రూపాయి నోట్ తెచ్చుకో.. హాఫ్ కేజీ చికెన్ తీసుకో… అయితే ఈ లాంచీ ప్రయాణం చేసే వారు ముందుగా నాగార్జున సాగర్ చేరుకోవాలి.. అక్కడి నుంచి […]
వ్యాపారులు తమ వ్యాపారాన్ని డెవలప్ చేసుకునేందుకు రకరకాల ఆఫర్లు పెడుతుంటారు. అయితే ఓ చికెన్ సెంటర్ యజమాని విన్నూతంగా అలోచించి ఓ ఆఫర్ పెట్టాడు. రూపాయి నోట్ తీసుకువచ్చిన వారికి.. హాఫ్ కేజీ చికెన్ ఫ్రీ అంటూ.. బోర్డ్ ఏర్పాటు చేశాడు. దీంతో కస్టమర్లు షాపుకు క్యూ కట్టారు. ప్రస్తుతం ఈ వార్త వైరల్ అవుతుంది. Read Also: Couple Kissing on Car Roof: కారు పైకప్పుపై ముద్దు పెట్టుకున్న జంట.. వీడియో వైరల్ పూర్త […]
ప్రస్తుతం ఉన్న సమాజంలో యువత హద్దులు మీరి ప్రవర్తిస్తుంది. ఎక్కడ పడితే అ సాంఘీక కార్యక్రమాలకు పాలుపడుతోంది. గతంలో ఓ జంట లిప్ట్ లో ముద్దులు పెట్టుకున్న వీడియో బయటకి రాగా.. అంతకు ముందు రోడ్డుపైనే ముద్దులు పెట్టుకున్నారు. మనం ఎక్కడ ఉన్నామనే సంగతే మరిచిపోతున్నారు. చుట్టూ నలుగురు చూస్తున్నారన్న ధ్యాస కూడా లేకుండా రెచ్చిపోతున్నారు. అయితే.. ఢిల్లీ ఇలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతుంది. Read Also: Drinking […]
నీరు అనేది మన ఆహారంలో ఎంతో ముఖ్యమైంది. ఒక రోజు ఆహారం లేకుండా అయినా.. ఉండవచ్చు కానీ.. నీరు లేకుండా ఉండలేము.. పురుషులు, స్త్రీలు ఇద్దరూ రోజులో ఎన్ని లీటర్ల నీటిని తీసుకుంటే మంచిదో మీకు తెలుసా.. అయితే.. తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.. నీరు లేకుండా ఈ సృష్టిలో ఏ ప్రాణి జీవించలేదు.. మనకు ప్రతి విషయంలో నీరు ఎంతో సహాయం ఉపయోగపడుతుంది. కొన్ని చోట్ల మనకు నీరు సరిపడినంత దొరకపోవచ్చు. కానీ కచ్చితంగా నీటిని మాత్ర […]
ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్ లో రోజు వ్యాయామం చేయాలన్న కొందరు ఇబ్బందులు పడుతున్నారు. కనీసం భోజనం చేసిన తర్వాత అయిన ఒక పది నిమిషాలు నడిస్తే.. ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయని నిఫుణులు చెబుతున్నారు. అయితే.. భోజనం చేసిన తర్వాత కనీసం 10 నిమిషాలు కచ్చితంగా నడవాలని.. ప్రముఖ గ్రాస్టో ఎంటరాలజిస్ట్ డాక్టర్ సౌరభ్ సేధి తెలిపారు. ఆహారం తిన్న తర్వాత కండరాలు ఇన్సులిన్ అవసరం లేకుండా.. రక్తం నుండి గ్లూకోజ్ ను బయటకు తీసేందుకు.. […]