తూర్పు గోదావరి జిల్లా తాళ్లపూడి మండలం పేద్దేవం గ్రామంలో అంతుచిక్కని వ్యాధితో పాడి గేదెలు చనిపోయాయి. దీంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు మూడు నెలల్లోనే 12 ఆవులకు పైగా చనిపోయాయి. పూర్తి వివరాల్లోకి వెళితే… తాళ్లపూడి మండలం పేద్దేవం గ్రామంలో అంతుచిక్కని వ్యాధితో పాడి గేదెలు చనిపోతుండడం గ్రామస్థులను తీవ్ర కలవరం పెట్టిస్తుంది. రైతులు తెలిపిన వివరాల ప్రకారం.. గడిచిన 10 రోజులుగా మృత్యువాత పడుతున్నాయి. మూడు నెలల్లోనే 12 ఆవులకు పైగా చనిపోయాయి. […]
ఒడిశాలో ఓ విచిత్ర సంఘటన జరిగింది. ఒడిశాలోని పూరిలో ఒక మహిళ చనిపోయి తిరిగి బతికిన వింత సంఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఒక మహిళ మరణించిన తర్వాత అకస్మాత్తుగా తిరిగి బ్రతికడంతో.. వారు కుటుంబ సభ్యులు దిగ్భ్రాంతికి గురయ్యారు. పూర్తి వివారాల్లోకి వెళితే.. ఒడిశాలోని గంజాం జిల్లాకు చెందిన 86 ఏళ్ల వృద్ధురాలు ఆసుపత్రిలో మరణించినట్లు ప్రకటించారు.పూరి శ్మశానవాటికలో ఆమె అంత్యక్రియలకు సన్నాహాలు జరుగుతున్నాయి. కానీ ఆమెను చితికి పెట్టే ముందు, ఆమె బతికే ఉన్నట్లు […]
ఉత్తర్ ప్రదేశ్ సిద్ధార్థ నగర్ లో ఓ అసభ్యకరమైన వీడియో వైరల్ ల్ అయ్యింది. ప్రస్తుతం వీడియో దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ వీడియోలో ఉన్నది బీజేపీ జిల్లా ఉపాధ్యాక్షుడని తెలియడంతో.. ఆయనను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది బీజేపీ అధిష్టానం. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఉత్తర్ ప్రదేశ్ సిద్ధార్థ నగర్ బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడి అసభ్యకరమైన వీడియో ఇంటర్నెట్ లో తెగ వైరల్ అవుతోంది. దీంతో రాష్ట్ర అధ్యక్షుడి ఆదేశాల మేరకు, రాష్ట్ర […]
అరుణాచల్ ప్రదేశ్లో కేజీబీబీకి చెందిన 90 మంది బాలికలు ఉపాధ్యాయుల కొరతకు వ్యతిరేకంగా రాత్రిపూట 65 కిలోమీటర్ల వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం మ్మీ ప్రధాన కార్యాలయానికి చేరుకుని నిరసన వ్యక్తం చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. కెస్సాంగ్ జిల్లాలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం (KGBV)కి చెందిన 90 మందికి పైగా విద్యార్థినులు ఉపాధ్యాయుల కొరతకు వ్యతిరేకంగా ఒక ప్రత్యేకమైన నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఆదివారం రాత్రి న్యాంగ్నో గ్రామం నుండి 65 కిలోమీటర్లు నడిచి […]
మహారాష్ట్ర నాసిక్లోని ఒక ప్రైవేట్ పాఠశాలకు బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. దీంతో స్థానికంగా కలకలం రేపింది. పిల్లల తల్లిదండ్రులు విద్యార్థులంతా ఆందోళనకు గురయ్యారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్ర నాసిక్లోని ఒక ప్రైవేట్ పాఠశాలకు బాంబు బెదిరింపు వచ్చింది. ఇందిరానగర్ పోలీస్ స్టేషన్కు తెల్లవారుజామున 2.45 గంటలకు నకిలీ ఇమెయిల్ చిరునామా నుండి బెదిరింపు ఇమెయిల్ వచ్చిందని ఇన్స్పెక్టర్ త్రిప్తి సోనావానే తెలిపారు. వాడా పత్రి రోడ్లోని నాసిక్ కేంబ్రిడ్జ్ హై స్కూల్ బాత్రూంలో బాంబు […]
సాధారణంగా రోడ్డు మీద దొరికే పానీపూరీ చూస్తుంటే అందరికి నోరూరడం సహజమే.. అయినప్పట్టికి.. నాణ్యత, శుభ్రత లేకపోతే.. ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొన్ని సార్లు ఆరోగ్యంతో పాటు ఆదాయానికి గండి పడే అవకాశం లేకపోలేదు. ఇలాంటి ఘటనే మన నగరంలో చోటు చేసుకుంది. పూర్త విరవరాల్లోకి వెళితే… నగరానికి చెందిన 22 ఏళ్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్ హెపటైటిస్ ఎ ఇన్ఫెక్షన్ బారిన పడ్డాడు. దీంతో ఆ యువకుడు నెల రోజుల పాటు […]
మహారాష్ట్రలోని థానే జిల్లాలో వీధికుక్కల భయం పెరిగింది. కళ్యాణ్, దొంబివాలిలలో ఒకే రోజు 67 మందిని కుక్కలు కరిచాయి, దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. బాధితులందరికీ యాంటీ రేబిస్ చికిత్స అందించబడింది. ప్రతి నెలా 1000 కంటే ఎక్కువ కుక్కలకు క్రిమిరహితం చేయబడుతున్నాయని KDMC పేర్కొంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. కళ్యాణ్ దొంబివాలి నగరాల్లోని వివిధ ప్రదేశాలలో ఒకే రోజు 67 మందిని వీధికుక్కలు కరిచాయి. దీంతో స్థానికులు భయపడుతున్నారు. మున్సిపల్ కార్పొరేషన్ ఆరోగ్య శాఖ అధికారిణి […]
లక్నో ఎయిర్ పోర్ట్ లో ఎయిర్ ఇండియా విమానానికి పెను ప్రమాదం తప్పింది. కొన్ని రోజుల ముందు అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమానానికి పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన మరవక ముందే.. మళ్లీ ప్రమాదం జరగడంతో ప్రయాణీకులు భయాందోళనకు గురవుతున్నారు. జూన్ 12వ తేదీన అహ్మబాద్ సర్దార్ వల్లభాయ్ పటేల్ విమానాశ్రయం నుంచి లండన్ బయల్దేరిన విమానం టేకాఫ్ అయిన క్షణాల్లోనే కుప్పకూలి పేలిపోయింది. విమానంలోని 241 మందితో పాటు కింద జనావాసాలపై కూలడంతో మరో […]
బ్రిటన్లో భారీ స్థాయిలో యాంటీ ఇమిగ్రేషన్ ర్యాలీ జరిగింది. లక్ష మందికి పైగా ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారు.. ఇది లా ఉండగా.. జాత్యాహంకారానికి వ్యతిరేకంగా మరో నిరసన కార్యక్రమం కూడా జరిగింది. ఈ క్రమంలో పోలీసులపై ఆందోళనకారులు దాడులు చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే… సెంట్రల్ లండన్లో భారీ స్థాయిలో యాంటీ ఇమిగ్రేషన్ ర్యాలీ చేపట్టారు. లక్షమందికి జనం రోడ్లపైకి వచ్చారు. జరిగిన ఈ ర్యాలీ యూకే చరిత్రలోనే అతి పెద్దదని మెట్రోపాలిటన్ పోలీసులు […]
విశాఖపట్నంలోని ఏపీ మెడెక్ జోన్లో కొత్తగా దివ్యాంగులకు కృత్రిమ చేతుల తయారీ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ చేతులకు వైజాగ్ హ్యాండ్స్ గా నామకరణం చేశారు. కొవిడ్ ఎమర్జెన్సీ సమయంలో వేలాది N 95 మాస్క్ లు, ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు తయారీ లో మెడిటెక్ జోన్ కీలకంగా వ్యవహరించింది. పూర్తివివరాల్లోకి వెళితే. ఏపీ మెడెక్ జోన్లో దివ్యాంగులకు కృత్రిమ చేతుల తయారీ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ చేతులకు వైజాగ్ హ్యాండ్స్ గా నామకరణం చేశారు. కాలు లేని దివ్యాంగులకు […]