ఢిల్లీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఒక అపార్ట్మెంట్ సమీపంలోని మురుగునీటి కాలువను శుభ్రం చేస్తుండగా విషపూరిత వాయువును పీల్చారు నలుగురు పారిశుధ్య కార్మికులు. దీంతో ఒకరు మృతి చెందగా.. మరో ముగ్గురు అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రి పాలయ్యారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. అశోక్ విహార్ ప్రాంతంలో మంగళవారం రాత్రి ఈ సంఘటన జరిగింది, నలుగురు పారిశుధ్య కార్మికులు ఒక అపార్ట్మెంట్ సమీపంలోని మురుగునీటి కాలువను శుభ్రం చేస్తుండగా విషపూరిత వాయువును పీల్చారు. విషపూరిత వాయువు పీల్చడంతో.. అకస్మాత్తుగా […]
ఈ మధ్య యువత రీల్స్ కోసం ఎంతటి రిస్క్ తీసుకునేందుకైనా సిద్దమవుతున్నారు. కొన్ని సార్లు ప్రాణాలు పణంగా పెట్టి రీల్స్ తీస్తున్నారు. రైళ్ల కింద పడుకోవడం, వేగంగా వెళ్తున్న రైళ్ల పక్కన నడవడం, నదుల్లో దూకడం వంటి ప్రమాదకరమైన పనులు చేస్తున్నారు. ఇలాంటి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. రీల్స్ పిచ్చితో యువత ఏం చేస్తున్నారో వారికి కూడా అర్థం కావడం లేదు. రీల్స్ కోసం ప్రాణాలను లెక్కచేయకపోవడం ఆందోళన కలిగిస్తుంది. సోషల్ మీడియాలో […]
సోషల్ మీడియోలో వచ్చే వీడియో కొన్ని ఆసక్తి కరంగా, గమ్మత్తుగాను ఉంటాయి. ఇలాంటి వీడియోలు తెగ వైరలవుతుంటాయి. అలాంటే ఒక వీడియోనే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. కొందరు పంక్షన్ మటన్ , చికెన్ ముక్కలు కోసం యుద్ధాలు చేస్తుంటారు. కొన్ని చోట్ల ముక్క వేయలేదని కొట్టుకున్న సందర్భాలు చూసుంటాం. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ Xలో ఒక వీడియో కనిపించింది. ఈ వీడియో ఒక పెళ్లి వేడుకలో భోజనం చేయడానికి వచ్చిన […]
ఇటీవల నోటిఫై చేయబడిన నిబంధనల ప్రకారం, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు 20 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ సర్వీస్ పూర్తి చేసిన తర్వాత స్వచ్ఛంద పదవీ విరమణ కోరుకున్న వారికి పెన్షన్ లభిస్తుందని సంబంధిత మంత్రిత్వ శాఖ మంగళవారం తెలిపింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు 20 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ సర్వీస్ పూర్తి చేసుకుని… స్వచ్ఛంద పదవీ విరమణను తీసుకున్న వారు.. పెన్షన్ పొందేందుకు అర్హులని సిబ్బంది మంత్రిత్వ శాఖ వెల్లడించింది. […]
అసలు మానవ సంబంధాలు ఎక్కడి నుంచి ఎక్కడి పోతున్నాయో అస్సలు అర్థం కాని పరిస్థితి ఏర్పడింది.. ఎవరు, ఎవరిని ఎందుకు ప్రేమిస్తున్నారో కూడా అర్థం కాని రోజులివి.. ఏకంగా చెల్లి మరిదినే ప్రేమించి పెళ్లి చేసుకుంది ఓ యువతి.. ఈ ఘటన మధ్యప్రదేశ్ లో చోటుచేసుకుంది…. పూర్తి వివరాల్లోకి వెళితే… మధ్యప్రదేశ్లోని శివపురి జిల్లా కోలారస్ తహసీల్లోని పిరోంత్ గ్రామానికి చెందిన ఒక యువతి తన సొంత సోదరి మరిదితో ప్రేమలో పడింది. ఈ విషయాన్ని ఇద్దరూ […]
అమెరికా, పశ్చిమ దేశాల్లో వలసలపై తీవ్రస్థాయిలో వ్యతిరేకత ఎదురవుతోంది. ఆయా దేశాల్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెండుగా ఉండటంతో ఇతర దేశాల నుంచి వలసలు బాగా పెరిగిపోయాయి. గతంలో వారికి స్వాగతించిన వారే… ప్రస్తుతం వ్యతిరేకత చూపుతున్నారు. చాలా దేశాలలో “స్థానికులకే ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు దక్కాలి” అనే నినాదంతో నిరసనలు, ఉద్యమాలు ఊపందుకుంటున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళితే… ఉన్నత విద్య, ఉజ్వల భవిష్యత్తు కోసం విదేశాలకు వెళ్లాలనుకునే భారతీయుల ఆశలు ఆవిరవుతున్నాయి. అమెరికా, పశ్చిమ దేశాల్లో […]
దేశంలోని అన్ని రాష్ట్రాలను రైలు నెట్వర్క్తో అనుసంధానించడానికి భారత రైల్వే నిరంతరం కృషి చేస్తోంది. ఈ విషయంలో, చైనా సరిహద్దు దగ్గర కొత్త రైల్వే లైన్ వేయడానికి భారతదేశం కూడా ఒక ప్రణాళికను సిద్ధం చేస్తోంది. ఈ ప్రాజెక్ట్ వెనుక ఉన్న రైల్వేల ఉద్దేశ్యం ముఖ్యమైన ప్రాంతాలలో కనెక్టివిటీని పెంచడం, సరుకు రవాణా వ్యవస్థను వేగవంతం చేయడం, సైనిక సంసిద్ధతను బలోపేతం చేయడం. ఈ ప్రాజెక్టుకు దాదాపు రూ. 30 వేల కోట్లు ఖర్చవుతుందని అంచనా. ఈ […]
సాధారణంగా మన దేశంలో పాస్ పోర్ట్ అనగానే కేవలం బ్లూ కలర్ లో మాత్రమే ఉంటుందనుకుంటాం.. కదా.. కానీ… అలా అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే.. మన ఇండియాలో నాలుగు రకాల అంటే నాలుగు రంగులలో పాస్ పోర్ట్ లు ఉన్నాయి. ఒక్కొక్కదానకి ఒక పర్పస్ ఉంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. మన దేశంలో నాలుగు రంగుల్లో పాస్ పోర్ట్ లను అందిస్తోంది. ప్రభుత్వం .. అవి ఏంటంటే… విదేశాల్లో చదవాలనుకున్నా.. టూర్ వెళ్లి రావాలనుకున్నా.. లేదా […]
ఇండిగో ఎయిర్ లైన్స్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. బస్ టిక్కెట్ ధరలకే విదేశాలకు ప్రయాణించే అవకాశం కల్పిస్తోంది. పండగలను దృష్టిలో పెట్టుకుని ఈ ఆఫర్లను ప్రకటించినట్లు సమాచారం. పూర్తి వివరాల్లోకి వెళితే.. పండగ టైంలో అన్ని మార్గాలతో పాటు విమాన ప్రయాణం కూడా రద్దీగా ఉంటుంది. విమాన ఛార్జీలు కూడా ఎక్కువగానే ఉంటాయి. అయితే ఇక్కడ ఇండిగో మాత్రం గోల్డెన్ ఆఫర్ ఇచ్చింది. తక్కువ ధరలో ముందుగానే బుక్ చేసుకోవడం ద్వారా మీరు సెలవులు, ఫ్యామితలీ ట్రిప్స్, […]
కేరళలోని కాసర్గోడ్లోని చిత్తారిక్కల్ పోలీసులు, అతిరుమావు పారిష్కు చెందిన ఫాదర్ పాల్ తట్టుపరంబిల్ 16 ఏళ్ల బాలుడిని లైంగికంగా వేధించాడనే ఫిర్యాదు మేరకు, లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ (పోక్సో) చట్టం కింద కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ దాడి మే 15 , ఆగస్టు 13, 2024 మధ్య జరిగిందని ఆరోపించారు. పూజారి బాలుడిని తన నివాసానికి నేరాలు జరిగిన ఇతర ప్రదేశాలకు తీసుకెళ్లాడని తెలిపారు. ధ్యాన కార్యక్రమంలో […]