ఈ మధ్య జనాలకు ఏ వీడియో షేర్ చేయాలో .. ఏది షేర్ చేయకూడదో.. బొత్తిగా అర్థం కాకుండా పోతుంది. ప్రైవసీకి సంబంధించిన వీడియోలు కూడా డైరెక్ట్ గా సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. లైక్స్, ఫాలోవర్స్, డబ్బు కోసం హద్దు అనేది లేకుండా పిచ్చి పనులన్నీ చేసేస్తున్నారు. అందరిచేత ఛీ అనిపించుకుంటున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. పెళ్లి తర్వాత జరిగే తంతు శోభనం.. ఇది చాలా సీక్రెట్ గా కేవలం.. వారి కుటుంబ సభ్యుల సమక్షంలో […]
భార్య భర్తలు అంటే అన్యోన్యంగా ఉండేవారు.. ప్రస్తుతం అన్యోన్యం మాట దేవుడెరుగు… రోడ్ల పంటే కొట్టుకుంటున్నారు. లేకపోతే.. భర్త భార్యను చంపడం లేకపోతే భార్య అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని లవర్ తో చంపించిన ఘటనలు చూస్తున్నాం. పూర్తి వివరాల్లోకి వెళితే..ఈ మధ్య భార్యాభర్తల వివాదాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయిపోతున్నాయి. రీసెంట్గా భార్యను నడిరోడ్డు మీద భర్త కాల్చి చంపేసి.. శవం పక్కనే కూర్చున్న వీడియో వైరల్ అవుతుంది. ఉత్తర ప్రదేశ్ మీరట్ […]
మెదడును తినే అమీబా వ్యాధి, మెదడు దెబ్బతినేలా చేస్తుంది, కేరళలో ఈ వ్యాధి వేగంగా వ్యాపిస్తోంది. ఇప్పటివరకు 61 కేసులు నమోదయ్యాయి. ఫలితంగా 19 మంది మరణించారు. పూర్తి వివరాల్లోకి వెళితే… నేగ్లేరియా ఫౌలేరి అనే అమీబా వల్ల కలిగే ఈ వ్యాధి పిల్లల నుండి వృద్ధుల వరకు అందరినీ ప్రభావితం చేస్తోంది. . ఇప్పటివరకు 61 కేసులు నమోదయ్యాయి. ఫలితంగా 19 మంది మరణించారు. దీంతో రాష్ట్రంలో హై అలర్ట్ జారీ చేయబడింది . అన్ని […]
చదువుకోవడం లేదని తల్లి మందలించిందని.. ఓ బాలుడు ఏకంగా కన్న తల్లిపై ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్ కు చేరుకున్నాడు. పూర్తి వివరాల్లోకి వెళితే.. విజయవాడ సత్యనా రాయణపురం గులాబీతోట ప్రాంతా నికి చెందిన మహిళకు ఇద్దరు కుమారులు. భర్తతో విభేదాల రావడంతో ప్రస్తుతం ఆమె ఇద్దరు కుమారులతో ఒంటరిగా జీవిస్తుంది. పెద్ద కుమారుడిని ఒక దుకాణంలో పనిలోకి పంపు తున్నారు. ఆమె కూడా ఒక దుకా ణంలో పని చేస్తూ వచ్చిన డబ్బులతో చిన్న కుమారుడిని […]
పెరు దేశంలో విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి పట్టాలపై తల పెట్టి పడుకున్నాడు. రైలు అతడి మీద నుంచి వెళ్లింది. ఈ క్రమంలో కొందరు ఘోర ప్రమాదాల్లో చిక్కుకుంటారు. అయితే అలా ప్రాణాల మీదకు తెచ్చుకున్న ఓ వ్యక్తి మాత్రం బతికి బయటపడ్డాడు. పూర్తి వివరాల్లోకి వెళితే.. పెరు దేశంలో ఓ వ్యక్తి ఫుల్లుగా తాగిన ఓ వ్యక్తి రైల్వే ట్రాకుపై తలపెట్టి పడుకున్నాడు. అతడు పడుకున్న సమయంలోనే రైలు రావడంతో వ్యక్తిపై నుండి […]
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడటంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాలలో వర్షాలు కురుస్తున్నాయి. ఇక నేడు రేపు రాష్ట్రంలోని కొన్ని జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో నేడు తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్, నిర్మల్, మెదక్, కామారెడ్డి, సంగారెడ్డి జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ […]
గూగుల్ యొక్క AI ప్రాజెక్టులలో పనిచేస్తున్న 200 మందికి పైగా కాంట్రాక్టర్లను తొలగించినట్లు వైర్డ్ నివేదించింది. గ్లోబల్ టెక్ దిగ్గజం గూగుల్లో తొలగింపులు కొనసాగుతున్నాయి. వరుసగా గత మూడు నెలలుగా వివిధ విభాగాల్లో లేఆఫ్స్ ప్రకటించిన గూగుల్, తాజాగా 200 మందికి పైగా కాంట్రాక్టు ఉద్యోగులను తొలగించింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. . AI ప్రాజెక్టులలో పనిచేస్తున్న 200 మందికి పైగా కాంట్రాక్టర్లను గూగుల్ తొలగించింది. గూగుల్ యొక్క జెమిని నుండి వచ్చిన ప్రతిస్పందనలను సమీక్షించడం, సవరించడం, […]
ఆపరేషన్ కగార్ నిలిపివేయాలని మొదటి నుంచి సీపీఎం పార్టీ డిమాండ్ చేస్తుందన్నారు సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు. నిన్న నక్సలైట్ల పేరుతో బయటికి వచ్చిన లేఖ నిజమా…?కాదా అన్నది పక్కన పెడితే సమస్యకు పరిష్కారం చర్చల ద్వారానే అవుతుందని ఆయన పేర్కొన్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. సీపీఎం ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా పోతిరెడ్డిపల్లిలో వీర తెలంగాణ రైతాంగ పోరాట బహిరంగ సభ ఏర్పాటు చేశారు. బహిరంగ సభలో పాల్గొన్నారు సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు […]
నిరుద్యోగ యువత ఖాళీలు భర్తీ చేయాలని డిమాండ్ చేయడం మంచిదేనని కాంగ్రెస్ సీనియర్ నేత, మునుగోడు ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పేర్కొన్న ప్రకారం ఉద్యోగ అవకాశాలను భర్తీ చేయాలని ఆయన కోరారు. నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన ప్రజా పాలన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ… నిరుద్యోగ యువతకు దారి చూపించే బాధ్యత తమ ప్రభుత్వంపై ఉందని ఆయన […]
లోకమాత అహల్యాబాయి హోల్కర్ గౌరవార్థం అహ్మద్నగర్ రైల్వే స్టేషన్ను అహల్యానగర్గా పేరు మార్చింది భారతీయ రైల్వే.. స్టేషన్ కోడ్ లో మాత్రం ఎలాంటి మార్పు ఉండదని.. ANGగానే ఉంటుందని అధికారులు తెలిపారు. దీంతో పాటు బీడ్-అమల్నేర్ (బి) కొత్త రైల్వే లైన్ ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. పూర్తి వివరాల్లోకి వెళితే… భారత రైల్వేలు, సెంట్రల్ రైల్వేలోని పూణే డివిజన్లోని అహ్మద్నగర్ రైల్వే స్టేషన్ను అహల్యానగర్గా పేరు మార్చాయి. లోకమాతా దేవి అహల్యా బాయి హోల్కర్కు నివాళిగా.. అహ్మద్నగర్ను అహల్యానగర్గా […]