Tragedy: విగ్రహ నిమజ్జనంలో అపశృతి… 13 మంది యువకుల గల్లంతు.
- 100 గంటల ఆపరేషన్ తర్వాత బయటపడిన ఆరు మృతదేహాలు
- యువకులపై పూర్తిగా ఆశలు వదులుకున్న కుటుంబ సభ్యులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆగ్రాలో నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారి విగ్రహ నిమజ్జనం కార్యక్రమంలో అపశృతి చోటుచేసుకుంది. నదిలో ఏకంగా 13 మంది యువకులు గల్లంతయ్యారు. దీంతో అప్రమత్తమైన అధికారులు వారి జాడ కోసం గాలింపు చర్యలు మొదలు పెట్టారు. దాదాపు 100 గంటల ఆపరేషన్ తర్వాత ఆరు మృతదేహాలు బయటపడ్డాయి.. నీటిలో మునిగిన యువకులపై పూర్తిగా ఆశలు వదులుకున్నారు కుటుంబ సభ్యులు.
Read Also: IAS Sanskriti Jain: సేవలకు దక్కిన గౌరవం.. ఐఏఎస్ అధికారిణిని పల్లకిలో మోస్తూ వీడ్కోలు పలికిన సిబ్బంది
Also Read
- Mumbai Indians: ఆటగాళ్లకు ముంబై మేనేజ్మెంట్ లాస్ట్ వార్నింగ్.. ఫ్రాంచైజీతో ఆడుకుంటే ఇకపై తరిమి కొట్టడమే..
- Abhishek Banerjee: "నా గొంతు కోసినా సరే, మీకు లొంగేది లేదు".. చిక్కుల్లో మమత మేనల్లుడు
- Vinesh Phogat: వినేష్ ఫోగట్కు బిగ్ షాక్.. ఆసియా క్రీడల నుంచి ఔట్
- AP Govt: భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. జూన్ 1వ తేదీ ఉదయం నుంచే ప్రారంభం..
పూర్తి వివరాల్లోకి వెళితే.. అక్టోబర్ 2న దుంగర్వాలా గ్రామంలో దుర్గా విగ్రహ నిమజ్జనం సందర్భంగా కనీసం 13 మంది గల్లంతయ్యారు. ఆగ్రాలోని ఉతంగన్ నది నుండి ఆరో డెడ్ బాడీని వెలికి తీశారు. చనిపోయున యువకుడిని కరణ్ గా గుర్తించారు. ఆర్మీ కొత్త ప్రణాళిక ఆదివారం ఫలించింది. భూగర్భ సబ్మెర్సిబుల్ పంపుల నుండి మృతదేహాలను తీయడానికి సహాయపడే కంప్రెసర్ను ఉపయోగించారు. ఆర్మీకి చెందిన 50 పారా బ్రిగేడ్ యూనిట్కు చెందిన 411 పారా ఫీల్డ్ కంపెనీ, NDRF, SDRF, PAC ఫ్లడ్ కంపెనీ మరియు స్థానిక డైవర్ల సంయుక్త శోధన మరియు రక్షణ ఆపరేషన్ నాల్గవ రోజుకు చేరుకుంది.
Read Also:Tragedy: మొదటి భర్త యాసిడ్ పోశాడు.. రెండో భర్త రోడ్డుపై వదిలేశాడు..
“సహాయక చర్య కోసం మేము భారతదేశంలోని అత్యుత్తమ బృందాన్ని నియమించామని వెల్లడించారు ఆగ్రా జిల్లా మేజిస్ట్రేట్ అరవింద్ మల్లప బంగారి. సీఎం ఈ ఆపరేషన్ ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. గల్లంతైన మిగిలిన వ్యక్తులను గుర్తించడానికి, నది ప్రవాహాన్ని మళ్లించడానికి ఏడు ఎక్స్కవేటర్లను ఉపయోగించి సంఘటన స్థలం నుండి 200 మీటర్ల ఎగువన ఒక కాలువను తవ్వుతున్నారు. ఆ ప్రదేశంలో నీటిని నిరోధించడానికి తాత్కాలిక ఆనకట్ట నిర్మించారు. ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయడానికి పంపు సెట్లను ఉపయోగిస్తున్నారు.
Few people in Agra decided to perform durga visarjan.
14 people drowned in the river, out of which 4 people were pulled out, of whom 3 died.
9 are still missing.
PS: Indian is 4th largest economy with 0 common sense.pic.twitter.com/uy02xDM7jY
— Dr Nimo Yadav 2.0 (@DrNimoYadav) October 3, 2025
తాజావార్తలు
-
Best Budget Cars: టాటా నుంచి సిట్రోయెన్ వరకు.. 360-డిగ్రీ కెమెరాతో వచ్చే చౌకైన కార్లు ఇవే.. ధరలు రూ.6.99 లక్షల నుంచే!
-
Harappa Facts: ‘ఆ ముద్రపై కనిపిస్తున్న వ్యక్తి శివుడు కాదు..?’ అమెరికన్ చరిత్రకారిణి వ్యాఖ్యలతో రాజుకున్న వివాదం!
-
Mumbai Indians: ఆటగాళ్లకు ముంబై మేనేజ్మెంట్ లాస్ట్ వార్నింగ్.. ఫ్రాంచైజీతో ఆడుకుంటే ఇకపై తరిమి కొట్టడమే..
-
Save The Tigers Season 3: ఆ ముగ్గురు మొగుళ్ల పంచాయితీలోకి ‘వెన్నెల కిషోర్’.. ‘సేవ్ ది టైగర్స్ 3’ లో నెక్స్ట్ లెవెల్ ఫన్ లోడింగ్!
-
Abhishek Banerjee: “నా గొంతు కోసినా సరే, మీకు లొంగేది లేదు”.. చిక్కుల్లో మమత మేనల్లుడు
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..