Tragedy: విగ్రహ నిమజ్జనంలో అపశృతి… 13 మంది యువకుల గల్లంతు.
- 100 గంటల ఆపరేషన్ తర్వాత బయటపడిన ఆరు మృతదేహాలు
- యువకులపై పూర్తిగా ఆశలు వదులుకున్న కుటుంబ సభ్యులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆగ్రాలో నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారి విగ్రహ నిమజ్జనం కార్యక్రమంలో అపశృతి చోటుచేసుకుంది. నదిలో ఏకంగా 13 మంది యువకులు గల్లంతయ్యారు. దీంతో అప్రమత్తమైన అధికారులు వారి జాడ కోసం గాలింపు చర్యలు మొదలు పెట్టారు. దాదాపు 100 గంటల ఆపరేషన్ తర్వాత ఆరు మృతదేహాలు బయటపడ్డాయి.. నీటిలో మునిగిన యువకులపై పూర్తిగా ఆశలు వదులుకున్నారు కుటుంబ సభ్యులు.
Read Also: IAS Sanskriti Jain: సేవలకు దక్కిన గౌరవం.. ఐఏఎస్ అధికారిణిని పల్లకిలో మోస్తూ వీడ్కోలు పలికిన సిబ్బంది
Also Read
- LIG Housing Scheme: లక్ష ఫ్లాట్ల పథకానికి పేరు పెట్టండి.. లక్ష రూపాయలు గెలుచుకోండి.!
- సూపర్కార్ డిజైన్, ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. Infinix NOTE 60 Pro Pininfarina Limited Edition లాంచ్.!
- Bill Gates: "అవును, నాకు ఆ ముగ్గురితో ఎఫైర్ ఉంది".. ఎప్స్టీన్ ఫైల్స్ విచారణలో బిల్ గేట్స్ షాకింగ్ స్టేట్మెంట్
- Saikrishna Custodial Death Case: సీఐ నాగరాజు రిమాండ్ రిపోర్టు.. వెలుగులోకి సంచనల విషయాలు!
పూర్తి వివరాల్లోకి వెళితే.. అక్టోబర్ 2న దుంగర్వాలా గ్రామంలో దుర్గా విగ్రహ నిమజ్జనం సందర్భంగా కనీసం 13 మంది గల్లంతయ్యారు. ఆగ్రాలోని ఉతంగన్ నది నుండి ఆరో డెడ్ బాడీని వెలికి తీశారు. చనిపోయున యువకుడిని కరణ్ గా గుర్తించారు. ఆర్మీ కొత్త ప్రణాళిక ఆదివారం ఫలించింది. భూగర్భ సబ్మెర్సిబుల్ పంపుల నుండి మృతదేహాలను తీయడానికి సహాయపడే కంప్రెసర్ను ఉపయోగించారు. ఆర్మీకి చెందిన 50 పారా బ్రిగేడ్ యూనిట్కు చెందిన 411 పారా ఫీల్డ్ కంపెనీ, NDRF, SDRF, PAC ఫ్లడ్ కంపెనీ మరియు స్థానిక డైవర్ల సంయుక్త శోధన మరియు రక్షణ ఆపరేషన్ నాల్గవ రోజుకు చేరుకుంది.
Read Also:Tragedy: మొదటి భర్త యాసిడ్ పోశాడు.. రెండో భర్త రోడ్డుపై వదిలేశాడు..
“సహాయక చర్య కోసం మేము భారతదేశంలోని అత్యుత్తమ బృందాన్ని నియమించామని వెల్లడించారు ఆగ్రా జిల్లా మేజిస్ట్రేట్ అరవింద్ మల్లప బంగారి. సీఎం ఈ ఆపరేషన్ ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. గల్లంతైన మిగిలిన వ్యక్తులను గుర్తించడానికి, నది ప్రవాహాన్ని మళ్లించడానికి ఏడు ఎక్స్కవేటర్లను ఉపయోగించి సంఘటన స్థలం నుండి 200 మీటర్ల ఎగువన ఒక కాలువను తవ్వుతున్నారు. ఆ ప్రదేశంలో నీటిని నిరోధించడానికి తాత్కాలిక ఆనకట్ట నిర్మించారు. ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయడానికి పంపు సెట్లను ఉపయోగిస్తున్నారు.
Few people in Agra decided to perform durga visarjan.
14 people drowned in the river, out of which 4 people were pulled out, of whom 3 died.
9 are still missing.
PS: Indian is 4th largest economy with 0 common sense.pic.twitter.com/uy02xDM7jY
— Dr Nimo Yadav 2.0 (@DrNimoYadav) October 3, 2025
తాజావార్తలు
-
LIG Housing Scheme: లక్ష ఫ్లాట్ల పథకానికి పేరు పెట్టండి.. లక్ష రూపాయలు గెలుచుకోండి.!
-
సూపర్కార్ డిజైన్, ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. Infinix NOTE 60 Pro Pininfarina Limited Edition లాంచ్.!
-
Jayam Ravi : మరో వివాదంలో చిక్కుకున్న జయం రవి.
-
Bill Gates: “అవును, నాకు ఆ ముగ్గురితో ఎఫైర్ ఉంది”.. ఎప్స్టీన్ ఫైల్స్ విచారణలో బిల్ గేట్స్ షాకింగ్ స్టేట్మెంట్
-
OnePlus 16T: వన్ప్లస్ 16T వచ్చేస్తోంది.. 6.3 ఇంచెస్ హై రిఫ్రెష్ రేట్ డిస్ప్లే.. స్నాప్ డ్రాగన్ 8 Elite Gen 6 ప్రాసెసర్
ట్రెండింగ్
-
6.39mm స్లిమ్ డిజైన్, 144Hz AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో TECNO CAMON Slim లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ తోపు అంతే.. ఐపీఎల్ 2026లో రూ.34 కోట్ల పెర్ఫార్మెన్స్!
-
Water Bottle Cleaning: మీరు నీళ్లు తాగే బాటిల్ శుభ్రంగా ఉందా.? బ్యాక్టీరియా, దుర్వాసన రాకుండా ఇలా చేసేయండి.!
-
Pesara Payasam: స్వీట్ తినాలినిపిస్తుందా.? తీపి + హెల్తీ ‘పెసరపప్పు పాయసం’ చేసేయండి ఇలా.!
-
Jharkhand Stampede: ఆర్సీబీ లాంటి మరో తొక్కిసలాట ఘటన.. అభిమానులకు తీవ్ర గాయాలు, జస్ట్ మిస్!