Devarakonda Srikanth
Author- NTV Telugu-
Curie Family:ఒకే కుటుంబంలో ఐదు నోబెల్ ప్రైజులు
ఐదు నోబెల్ బహుమతులు గెలుచుకుని చరిత్ర పుటలోని నిలిచింది క్యూరీ కుటుంబం. రేడియేషన్ దృగ్విషయంపై చేసిన పరిశోధనలకు మేరీ క్యూరీ, పియరీ క్యూరీ 1903 భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతిని పంచుకున్నారు. మేరీకి 1911 రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి లభించింది. మేరీ, పియరీ కుమార్తె ఇరీన్ జోలియట్-క్యూరీ 1935 రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతిని తన భర్త ఫ్రెడెరిక్ జోలియట్తో పంచుకున్నారు. Read Also: Tragedy: మొదటి భర్త యాసిడ్ పోశాడు.. రెండో భర్త రోడ్డుపై […] -
Liver Problem: కాలేయ వ్యాధిని ముందుగానే గుర్తించే టెస్ట్.. అందుబాటులోకి..
ప్రస్తుతం మనం ఉన్న సమాజంలో తినే ఆహారం, నీరు చాలా వరకు కలిషితమవుతున్నాయి. మనం చేసే పనిలో ఒత్తిడి పెరిగి రకాల రకాల జబ్బలు వస్తున్నాయి. దీనిలో ముఖ్యంగా లివర్ సంబంధించిన వ్యాది ఒకటి. అయితే ఈ వ్యాధి లక్షణాలు స్పష్టంగా చూపించకపోవడంతో.. ఎంతో మంది ఈ కాలేయ సంబంధిత వ్యాదులతో ఇబ్బందులు పడుతున్నారు. పరిశోధకులు తీవ్రమైన కాలేయ వ్యాధి ప్రమాదాన్ని ముందుగానే కనిపెట్టేందుకు ఒక కొత్తరకమైన పరీక్షను కనుగొన్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. కాలేయ వ్యాధి […] -
Woman Death: మేక మేత విషయంలో వివాదం … మహిళ హత్య.
ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ జిల్లాలో మేక మేత విషయంలో జరిగిన వివాదం కాస్త ఉద్రిక్తతకు దారితీసింది. దీంతో ఓ మహిళను పక్కింటి వారు కొట్టి చంపారు. మృతురాలి కుమార్తె పోలీసులు తీవ్ర నిర్లక్ష్యంగా ఉండడంతోనే తన తల్లి చనిపోయిందంటూ ఆరోపించింది. Read Also:Floods: నేపాల్ లో భారీ వరదలు.. 22 మందికి పైగా మృతి.. పూర్తి వివరాల్లోకి వెళితే….నార్వాల్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో నివసిస్తున్న 55 ఏళ్ల రాణి దేవికి ఇద్దరు కుమార్తెలు, ఐదుగురు కుమారులు ఉన్నారు. కుటుంబ […] -
Floods: నేపాల్ లో భారీ వరదలు.. 22 మందికి పైగా మృతి..
గత 36 గంటలుగా కురుస్తున్న భారీ వర్షాలకు నేపాల్లోని పలు జిల్లాలు అతలాకుతలమయ్యాయి. కొండచరియలు విరిగిపడటం, ఆకస్మిక వరదలు, రహదారులు బ్లాక్ కావడంతో పాటు వంతెనలు కొట్టుకు పోయాయని అధికారులు తెలిపారు. ఈ ఘటనలో 22మంది మరణించారన్నారు. భారత్కు తూర్పు సరిహద్దుగా ఉన్న ఇలాం జిల్లాలో వేర్వేరు కొండచరియలు విరిగిపడి 18 మంది మరణించారని పోలీస్ ప్రతినిధి బినోద్ తెలిపారు. Read Also: Farmer Wins 50 Lakh: కౌన్ బనేగా కరోడ్పతి షోలో 50 లక్షలు […] -
Farmer Wins 50 Lakh: కౌన్ బనేగా కరోడ్పతి షోలో 50 లక్షలు గెలుచుకున్న రైతు
కౌన్ బనేగా కరోడ్పతి షోలో పాల్గొని రూ. 50లక్షలు గెలుచుకున్నాడు మహారాష్ట్రకు చెందిన రైతు. ఛత్రపతి శంభాజీనగర్ జిల్లాలోని పైథాన్ పట్టణానికి చెందిన చిన్న రైతు కైలాష్ కుంతేవర్, ప్రముఖ టెలివిజన్ షోలో 14 ప్రశ్నలకు సరిగ్గా సమాధానం చెప్పడంతో.. అతడు షోకు ఎలిజిబుల్ అయ్యాడు. అనంతరం రూ.50 లక్షలు గెలుచుకున్నాడు. Read Also: Farrukhabad :కోచింగ్ సెంటర్లో భారీ పేలుడు.. 50 మీటర్ల దూరంలో మృతదేహం వరదల వల్ల పంటలు కోల్పోయిన మహారాష్ట్రకు చెందిన ఒక […] -
Farrukhabad :కోచింగ్ సెంటర్లో భారీ పేలుడు.. 50 మీటర్ల దూరంలో మృతదేహం
ఫరూఖాబాద్లోని కోచింగ్ సెంటర్లో భారీ పేలుడు సంభవించింది. ఇద్దరు విద్యార్థులు మృతి చెందగా, ఏడుగురు గాయపడ్డారు. రెండంతస్తుల భవనంలో 50 మందికి పైగా విద్యార్థులు చదువుకుంటున్నారు. శిథిలాలు 50 మీటర్ల దూరం వరకు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. ATS కూడా దర్యాప్తు ప్రారంభించింది. Read Also: Tragedy: అమెకారిలో కాల్పులు.. తెలంగాణ యువకుడు మృతి ఫరూఖాబాద్ నగరంలోని సెంట్రల్ జైలు కూడలి సమీపంలో అక్రమంగా నిర్వహిస్తున్న సన్ లైబ్రరీ సెల్ఫ్ స్టడీ పాయింట్ కోచింగ్ సెంటర్ గేటు […] -
Tamilnadu: టీవీకే పార్టీపై హైకోర్టు ఆగ్రహం.. ముందస్తు బెయిల్ నో
తమిళనాడులో టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ ఇటీవల కరూర్లో నిర్వహించిన ర్యాలీలో తొక్కిసలాట చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనలో 41 మంది మృతి చెందారు. కాగా దీనిపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని టీవీఏ పార్టీ వేసిన పిటిషన్ను మద్రాస్ హైకోర్టు తోసిపుచ్చింది. Also Read:Delhi: విదేశీ కోచ్లపై వీధికుక్కల దాడి.. ఇది దేశ ప్రతిష్టకు మచ్చ-బీజేపీ లీడర్ పోలీసులు లాఠీచార్జీ చేయడంతోనే తొక్కిసలాట చోటు చేసుకున్నట్లు టీవీకే ఆరోపించింది. అయితే ఆ ఆరోపణలను తమిళనాడు […] -
Alwar Fire: గుడిసెకు అంటుకున్న మంటలు.. బూడిదైన రూ.10 లక్షల నగదు
రాజస్థాన్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఓ రైతు కుటుంబం తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. కానీ ఈ ఘటనలో రూ. 10 లక్షల నగదు పూర్తిగా కాలి బూడిదైపోయింది. Read Also:School Theft: స్కూల్లో చోరీతో పాటు కళా నైపుణ్యాలను ప్రదర్శించిన దొంగలు పూర్తి వివరాల్లోకి వెళితే.. అల్వార్లోని మలియార్ జాట్ గ్రామంలో జరిగిన అగ్నిప్రమాదంలో ఒక రైతు కుటుంబం మొత్తం తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది. అయితే ₹10 లక్షల నగదును కోల్పోయింది. బన్వారీ […] -
Delhi: విదేశీ కోచ్లపై వీధికుక్కల దాడి.. ఇది దేశ ప్రతిష్టకు మచ్చ-బీజేపీ లీడర్
ఢిల్లీలో జరిగిన ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భద్రతా లోపాలు బయటపడ్డాయి. రాజధాని జవహర్లాల్ నెహ్రూ స్టేడియం కాంప్లెక్స్ లోపల ఇద్దరు విదేశీ కోచ్లపై వీధికుక్కలు దాడి చేశాయి. అనంతరం నలుగురు భద్రతా సిబ్బందిని కూడా కరిచి గాయపరిచారు. ప్రస్తుతం వారు ఆసుపత్రి పాలయ్యారు. దీని తరువాత, మున్సిపల్ కార్పొరేషన్ వివిధ ప్రాంతాల నుండి వీధికుక్కలను పట్టుకుని చురుగ్గా వ్యవహరించింది. కుక్కల దాడులను ఒక బీజేపీ నాయకుడు నిరసించారు. Read Also:Woman Gives Birth: ట్రైన్ లోనే […] -
School Theft: స్కూల్లో చోరీతో పాటు కళా నైపుణ్యాలను ప్రదర్శించిన దొంగలు
కాన్పూర్లో ఓ విచిత్ర సంఘటన జరిగింది. భితార్గావ్ ప్రాంతంలోని మణియార్పూర్లోని ఒక ప్రాథమిక పాఠశాలలో జరిగిన దొంగతనం స్థానికులను ఆశ్చర్యానికి గురిచేసింది. దొంగలు వస్తువులను చోరీ చేయడంతో పాటు తమ కళా నైపుణ్యాన్ని ప్రదర్శించారు.. Read Also:Cough Sirup: కాఫ్ సిరప్ పై కీలక సమాచారం అందించిన నాగ్ పూర్ డాక్టర్ పూర్తి వివరాల్లోకి వెళితే.. మణియార్పూర్లోని ఒక ప్రాథమిక పాఠశాలలో జరిగిన దొంగతనంతో స్థానికులు ఆశ్చర్యపోయారు. వారు వస్తువులు చోరీ చేయడంతో పాటు.. పాఠశాల బ్లాక్ […]
తాజావార్తలు
-
Vaibhav’s Father: ‘నేల తల్లిని తాకట్టు పెట్టి… నెత్తురు పంచుకుపుట్టిన బిడ్డను క్రికెట్ శిఖరాలకు చేర్చిన నాన్న’..
-
Pentagon Lockdown: పెంటగాన్లో హై అలర్ట్.. ప్రమాదకర పదార్థాల హెచ్చరికతో లాక్డౌన్.. తరలింపు
-
Off The Record: బోధన్లో బీఆర్ఎస్కు షాక్! షకీల్ ఎక్కడ?.. క్యాడర్ ఎందుకు అసహనం వ్యక్తం చేస్తోంది?
-
CM Chandrababu: వికసిత్ భారత్తో స్వర్ణాంధ్ర 2047 విజన్ అనుసంధానం..
-
Off The Record: ఖమ్మంలో కలకలం.. గాయత్రి రవి కంపెనీలపై వరుస దాడులు ఎందుకు?
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!