ఇప్పుడున్న జనరేషన్ లో భార్యని భర్త, భర్తని భార్య చంపుకోవడం చాలా కామన్ అయిపోయింది. కొందరు భర్తలు.. ఎందుకు చస్తున్నామో కూడా తెలియకుండా చనిపోతున్నారు. చిన్న చిన్న పొరపాట్లకు భార్యలు బలైపోతున్నారు. ఇలాంటి ఘటనే ఉత్తర ప్రదేశ్ లో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే…..ఉత్తరప్రదేశ్లోని అమ్రోహాలో జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చికెన్ వండలేదని భార్యపై దాడి చేశాడు ఓ భర్త .. దాడిని భరించలేక భార్య ఆత్మహత్య చేసుకుంది. అనంతరం డెడ్ బాడీని […]
రష్యాలో భారీ భూకంపం సంభంవించింది. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. రష్యాలోని కమ్చట్కా ప్రాంతం యొక్క తూర్పు తీరానికి సమీపంలో బలమైన భూకంపం సంభవించింది. దీని తీవ్రత ఏడు కంటే ఎక్కువగా ఉందని చెబుతున్నారు. జూలైలో 8.8 తీవ్రతతో శక్తివంతమైన భూకంపం సంభవించిన ప్రాంతంలో భూకంపం సంభవించింది. పూర్తి వివరాల్లోకి వెళితే… రష్యాలో శనివారం బలమైన భూకంప ప్రకంపనలు సంభవించాయి. రష్యాలోని కమ్చట్కా ద్వీపకల్పంలోని తూర్పు తీరానికి సమీపంలో 7.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీని తరువాత, […]
స్టయిఫండ్ కోతలకు వ్యతిరేకంగా విద్యార్థులు తెలిపారు. విద్యార్థులు చేపట్టిన నిరసనలకు సపోర్ట్ చేశారనే ఆరోపణలతో ప్రొఫెసర్ భట్టాచార్యను రెండేళ్ల క్రితం సస్పెండ్ చేశారు యూనివర్సిటీ అధికారులు. యూనివర్సిటీ ప్రయోజనాలకు వ్యతిరేకంగా విద్యార్థులను రెచ్చగొట్టాడని ప్రొఫెసర్ స్నేహాశిష్ భట్టాచార్యను తొలగిస్తున్నట్లు గురువారం యూనివర్సిటీ ప్రకటించింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. సౌత్ ఏషియన్ యూనివర్సిటీ (SAU) ఎకనామిక్స్ ప్రొఫెసర్ భట్టాచార్యను ఉద్యోగం నుంచి తొలగించింది. 2011లో SAU లో చేరిన ఎకనామిక్స్ ఫ్రొఫెసర్ స్నేహాశిష్ భట్టాచార్య.. ఆర్థిక శాస్త్ర విద్యార్థుల […]
కర్ణాటక రాజధాని బెంగళూరులో స్కూల్ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. పాణత్తూరు-బలగెరె ప్రధాన మార్గంలో భారీ గుంతలో స్కూల్ బస్సు ఒరిగిపోయింది. బస్సులో సుమారు 20 మంది ఉన్నట్లు సమాచారం. పిల్లలను అందరిని సురక్షితంగా బయటకు తీసారు. పిల్లలకు ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. బెంగుళూరులోని పాణత్తూరు-బలగెరె ప్రధాన మార్గంలో భారీ గుంతలు ఏర్పడ్డాయి. ఈ గుంతలన్నీ నీటితో నిండిపోయాయి. రెండు స్కూల్ బస్సులు పాణత్తూరు-బలగెరె మార్గంలో ప్రయాణిస్తున్నాయి. ఒక […]
గుజరాత్లోని కాండ్లా విమానాశ్రయం నుంచి ముంబైకి బయలుదేరిన తర్వాత స్పైస్జెట్ విమానం ల్యాండింగ్ గేర్ వీల్ తెగిపోవడంతో తీవ్ర కలకలం రేగింది. వెంటనే ముంబై విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్ చేశారు. అనంతరం 75 మంది ప్రయాణీకులు, సిబ్బంది సురక్షితంగా బయట పడ్డారు. పూర్తి వివరాల్లోకి వెళితే… గుజరాత్లోని కాండ్లా విమానాశ్రయం నుండి బయలుదేరిన కొద్దిసేపటికే, స్పైస్జెట్ విమానం ల్యాండింగ్ గేర్ వీల్ తెగిపోవడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే ముంబై విమానాశ్రయంలో అత్యవసరంగా విమానాన్ని ల్యాండ్ చేశారు. […]
మధ్యప్రదేశ్లోని రాజ్గఢ్లో ఓ మహిళ వింత వ్యాధితో బాధపడుతుంది. ఆ మహిళ రోజుకు 60 రోటీలను తిన్నప్పటికి ఆమె ఆకలి తీరడం లేదని వాపోతున్నారు కుటుంబ సభ్యులు. ఈ వ్యాధితో బాధపగుతున్న వ్యక్తి రోజంతా ఆకలితో ఉంటాడు. ఎంత తిన్నా కూడా ఆకలి తీరదు. దీనికి చికిత్స ఎంతో ఖర్చుతో కూడుకున్నదని వైద్యులు చెబుతున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. రాజ్గఢ్లో ఓ మహిళ వింత రోగంతో బాధపడుతుంది. ఈ వ్యాధి వచ్చిన వారు రోజంతా ఆకలితో ఉంటారు. […]
జాదవ్పూర్ విశ్వవిద్యాలయం సమీపంలోని రిజర్వాయర్ దగ్గరలో ఓ యువతి అపస్మారక స్థితిలో కనిపించడంతో .. ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లగా, వైద్యులు ఆమె మరణించినట్లు ప్రకటించారు. ఈ ఘటనపై అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్నారు విద్యార్థులు. పూర్తి వివరాల్లోకి వెళితే… సీనియర్లు ర్యాగింగ్ చేశారనే ఆరోపణలతో బాలుర హాస్టల్లోని బాల్కనీ నుంచి పడి మొదటి సంవత్సరం బెంగాలీ ఆనర్స్ విద్యార్థి మరణించిన రెండు సంవత్సరాల తర్వాత ఈ సంఘటన జరిగింది. ఈ సంఘటన తీవ్ర కలకలం రేపింది. దీంతో […]
ఢిల్లీ-ఎన్సిఆర్లో మాత్రమే బాణసంచా నిషేధించడంపై సుప్రీంకోర్టు ప్రశ్నలు లేవనెత్తింది. ఎన్ సీఆర్ ప్రజలకు స్వచ్ఛమైన గాలిని పొందే హక్కు ఉంటే, ఇతర నగరాల ప్రజలకు ఎందుకు ఉండకూడదు సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్ అన్నారు. బాణసంచాకు సంబంధించిన ఏ విధానం అయినా దేశం మొత్తానికి ఒకేలా ఉండాలని ఆయన స్పష్టం చేశారు. దీపావళికి ముందు మరోసారి పటాకులపై చర్చ తీవ్రమైంది. ఇలాంటి పరిస్థితిలో, ఢిల్లీ-ఎన్సిఆర్లో మాత్రమే పటాకులను నిషేధించడంపై సుప్రీంకోర్టు శుక్రవారం ప్రశ్నలు లేవనెత్తింది. […]
భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్ రంగ జనరల్ ఇన్సూరెన్స్ సంస్థ రాయల్ సుందరం జనరల్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్ అరుదైన మైలురాయిని సాధించింది. రక్షణ, సంరక్షణ, ఆవిష్కరణలతో కస్టమర్లకు సేవలందించడంలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకుందని కంపెనీ యాజమాన్యం తెలిపింది. భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్ జనరల్ ఇన్సూరెన్స్ సంస్థ 25 సంవత్సరాలు పూర్తి చేసుకుందని రాయల్ సుందరం జనరల్ ఇన్సూరెన్స్ సంస్థ ప్రకటించింది. రోషన్ గుప్తా రాసిన వివరాల ప్రకారం.. సెప్టెంబర్ 2025 11గురువారం రోజున భారత దేశంలోనే […]
ఛత్తీస్గఢ్ లో దారుణం వెలుగుచూసింది. తన ప్రియురాలు మరో యువకుడితో మాట్లాడుతుందనే అనుమానంతో.. ఆమె అత్యాచారం చేసి… స్కూడ్రైవర్ తో 51 సార్లు పొడిచి హత్య చేశాడు. రేండేళ్ల క్రితం ఈ సంఘటన జరిగినప్పటికి.. తాజాగా కోర్టు కేసులో నిజాలు బయటకు వచ్చాయి. దీంతో కోర్టు అతడి జీవిత ఖైదు విధించింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. చత్తీస్గఢ్ రాష్ట్రం కోర్బా నగరంలో నివాసం ఉంటున్న ఓ యువతి ఇంటర్ పూర్తి చేసి ఇంట్లోనే ఉంటుంది. ఆమె స్కూల్ […]