Shocking News: ఎవడు సుధా వీడు.. లవర్ ను చంపి… సమాధిపైనే రెండ్రోజులు
- యువతిని హత్య చేసి సమాధిపై మంచం వేసుకుని ..
- రెండు రాత్రులు పడుకున్న యువకుడు
- యువకుడి వింత ప్రవర్తనతో
- ఆశ్చర్యపోయిన స్థానికులు పోలీసులు
మధ్యప్రదేశ్లో ఓ యువకుడు మహిళను చంపి రెండ్రోజులు సమాధి పైనే పడుకున్నాడు. యువకుడి వింత ప్రవర్తన పోలీసులు, స్థానికులు విస్తు పోయేలా చేసింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Read Also:shutdown: రియాలిటీ షో అభిమానులకు షాక్ .. బిగ్ బాస్ చిత్రీకరణ నిలిపివేయాలంటూ…
Also Read
- Love Marriage: ప్రేమ, పెళ్లి, వేధింపులు.. చివరకు బిడ్డ మృతి.. బాధితురాలి ఆవేదన వర్ణనాతీతం..
- Crime: కొడుకు ప్రేమకు తండ్రికి శిక్ష.. కొట్టి మూత్రం తాగించి దారుణం..
- Shocking: జిమ్కు వెళ్తుందని భార్య దారుణహత్య..
- IRS Officer Daughter Murder: రాహుల్ మీనా ఎంత నీచుడంటే.. కుట్ర పన్ని, స్నేహితుడి భార్యపై అత్యాచారం..
పూర్త వివరాల్లోకి వెళితే.. అక్టోబర్ 02న నివారి జిల్లాలో ఓర్ఛా పోలీస్ స్టేషన్ సమీపంలో తన ప్రియురాలిని హత్య చేసి.. సమాధి దగ్గరే రెండు రోజులు పడుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..నిందితుడి రతిరాం రాజ్ పుత్ రీసెంట్ గా పెళ్లైన తన ప్రేయసిని ముందు రోజు రాత్రి తన ఇంటికి రమ్మన్నాడు. ఇద్దరు ఎంజాయ్ చేసిన అనంతరం ఆమె మెడకు టవల్ చుట్టి హత్య చేశాడు. ఆ తర్వాత తన ఫ్రెండ్స్ ముకేష్, జ్ఞాన్ సింగ్ తో కలిసి శవాన్ని పాతి పెట్టాడు. సమాధిని బురద, ఆవు పేడతో నింపేశాడు. అనంతరం సమాధిపై మంచం వేసుకుని రెండు రాత్రులు అక్కడే పడుకున్నాడు.
యువతి రెండు రోజులుగా ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. గతంలో రతిరాం అనే యువకుడితో యువతి సన్నిహితంగా ఉన్నట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రతిరాం అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. పోలీసులు తమదైన స్టైల్ లో విచారించగా తానే హత్య చేశానని ఒప్పుకున్నాడు. యువతి.. తన భర్తను వదిలేసి వచ్చేస్తానని.. తనను పెళ్లి చేసుకోవాల్సిందిగా గత కొంత కాలంగా రతిరాం పై ఒత్తిడి పెడుతున్నట్లు పోలీసులు చెప్పారు. ఆమెతో సంబంధాన్ని కొనసాగించలేక.. పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక మర్డర్ ప్లాన్ చేసినట్లు తెలిపారు.
Read Also:UPI: రేపటి నుంచి బయో మెట్రిక్ తో యూపీఐ లావాదేవీలు
యువతిని బ్లేడుతో కోసి, కరెంటు షాకిచ్చి, మెడకు ఉరి బిగించి చంపినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కానీ అరెస్టైన రెండు రోజులకే నిందితుడు రతిరాం బయటకు వచ్చాడు. బాధితులు ఫిర్యాదుతో ఇద్దరు పోలీసులను సస్పెండ్ చేశారు ఉన్నతాధికారులు. పరారీలో నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. రతిరాంను అరెస్టు చేసి కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
Punjab Kings Record: మోస్ట్ సక్సెస్ ఫుల్ రన్ ఛేజింగ్లు.. ఐపీఎల్లో టాప్ లేపిన పంజాబ్ కింగ్స్, ఫుల్ లిస్ట్ ఇదే!
-
NBK 111 : బాలయ్య సంచలన నిర్ణయం: రెమ్యునరేషన్ తగ్గించుకున్న నటసింహం.. కారణం అదేనా?
-
Prabhas – Salman Khan : మరోసారి ప్రభాస్ వర్సెస్ సల్మాన్ ఖాన్.. ఇద్దరి మధ్య గట్టి పోటీ
-
SA vs IND Women: భారత్ గెలిచిందోచ్.. ఆల్రౌండర్ ప్రదర్శనతో అదరగొట్టిన దీప్తి శర్మ.!
-
Punjab Kings History: అయ్య బాబోయ్ పంజాబ్ కింగ్స్.. ఇన్నిసార్లు 200+ లక్ష్యాలను ఛేజ్ చేసిందా?
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!