Shocking News: ఎవడు సుధా వీడు.. లవర్ ను చంపి… సమాధిపైనే రెండ్రోజులు
- యువతిని హత్య చేసి సమాధిపై మంచం వేసుకుని ..
- రెండు రాత్రులు పడుకున్న యువకుడు
- యువకుడి వింత ప్రవర్తనతో
- ఆశ్చర్యపోయిన స్థానికులు పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మధ్యప్రదేశ్లో ఓ యువకుడు మహిళను చంపి రెండ్రోజులు సమాధి పైనే పడుకున్నాడు. యువకుడి వింత ప్రవర్తన పోలీసులు, స్థానికులు విస్తు పోయేలా చేసింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Read Also:shutdown: రియాలిటీ షో అభిమానులకు షాక్ .. బిగ్ బాస్ చిత్రీకరణ నిలిపివేయాలంటూ…
Also Read
- Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
- Mohali Love Murder: కిరాతకుడిగా మారిన సహోద్యోగి.. ఆఫీస్లోనే యువతి హత్య
- Nagpur: ప్రియురాలి కోసం మైనర్ ఎంతకు తెగించాడు.. అర్ధరాత్రి గిడ్డంగికెళ్లి ఏం చేశాడంటే..!
- Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
పూర్త వివరాల్లోకి వెళితే.. అక్టోబర్ 02న నివారి జిల్లాలో ఓర్ఛా పోలీస్ స్టేషన్ సమీపంలో తన ప్రియురాలిని హత్య చేసి.. సమాధి దగ్గరే రెండు రోజులు పడుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..నిందితుడి రతిరాం రాజ్ పుత్ రీసెంట్ గా పెళ్లైన తన ప్రేయసిని ముందు రోజు రాత్రి తన ఇంటికి రమ్మన్నాడు. ఇద్దరు ఎంజాయ్ చేసిన అనంతరం ఆమె మెడకు టవల్ చుట్టి హత్య చేశాడు. ఆ తర్వాత తన ఫ్రెండ్స్ ముకేష్, జ్ఞాన్ సింగ్ తో కలిసి శవాన్ని పాతి పెట్టాడు. సమాధిని బురద, ఆవు పేడతో నింపేశాడు. అనంతరం సమాధిపై మంచం వేసుకుని రెండు రాత్రులు అక్కడే పడుకున్నాడు.
యువతి రెండు రోజులుగా ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. గతంలో రతిరాం అనే యువకుడితో యువతి సన్నిహితంగా ఉన్నట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రతిరాం అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. పోలీసులు తమదైన స్టైల్ లో విచారించగా తానే హత్య చేశానని ఒప్పుకున్నాడు. యువతి.. తన భర్తను వదిలేసి వచ్చేస్తానని.. తనను పెళ్లి చేసుకోవాల్సిందిగా గత కొంత కాలంగా రతిరాం పై ఒత్తిడి పెడుతున్నట్లు పోలీసులు చెప్పారు. ఆమెతో సంబంధాన్ని కొనసాగించలేక.. పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక మర్డర్ ప్లాన్ చేసినట్లు తెలిపారు.
Read Also:UPI: రేపటి నుంచి బయో మెట్రిక్ తో యూపీఐ లావాదేవీలు
యువతిని బ్లేడుతో కోసి, కరెంటు షాకిచ్చి, మెడకు ఉరి బిగించి చంపినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కానీ అరెస్టైన రెండు రోజులకే నిందితుడు రతిరాం బయటకు వచ్చాడు. బాధితులు ఫిర్యాదుతో ఇద్దరు పోలీసులను సస్పెండ్ చేశారు ఉన్నతాధికారులు. పరారీలో నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. రతిరాంను అరెస్టు చేసి కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
-
Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్గా సర్పంచ్ సాబ్..
-
Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
-
NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
-
Natural gas: భారత్కు జాక్పాట్.. అండమాన్లో గ్యాస్ నిల్వలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!