Devarakonda Srikanth
Author- NTV Telugu-
Youngest Mla: ఎమ్మెల్యే మైథిలి ఠాకూర్ ఆస్తులెంతో తెలుసా..
ఇటీవల నిర్వహించిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాంటి రాజకీయ అనుభవం లేకుండా.. అతి చిన్న వయసులో ఎమ్మెల్యే గా గెలిచింది మైథిలి ఠాకూర్. అయితే దాదాపు కోట్ల రూపాయల ఆస్తులను కూడబెట్టినట్లు సమాచారం. మైథిలి ఠాకూర్ ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ వంటి పెద్ద పెద్ద బ్యాంకుల్లో మ్యూచ్ వల్ ఫండ్స్ లో పెట్టుబడులు పెట్టారు. ఎస్బీఐలో పెట్టిన పెట్టుబడికి గాను గత సంవత్సరంలో 18శాతం రాబడి పొందిందని ఆర్థిక నిఫుణులు వెల్లడించారు. Read Also: Bride Murder: గంటలో […] -
Bride Murder: గంటలో పెళ్లి.. పెళ్లి చీర, డబ్బు విషయంలో వాగ్వాదం.. వధువు హత్య
ఈ మధ్య కాలంలో ఎవరు ఎవరిని ఎందుకు చంపుతున్నారో అర్థంకాని పరిస్థితి ఏర్పడింది. చిన్న చిన్న విషయాలకే.. ఉద్రేకానికి లోనై హత్యలు చేస్తున్నారు. అయితే ఇటీవల ఓ యువతి తన లవర్ ను మరో వ్యక్తితో హత్య చేసింది. ఆ ఘటన మరవకే ముందే.. ప్రేమించిన అమ్మాయిని నడి రోడ్డుపై హత్య చేశాడు మరో యువకుడు. తాజాగా పెళ్లి చీర విషయంలో గొడవ జరగడంతో.. పెళ్లి కూతరునే హత్య చేశాడో పెళ్లి కొడుకు.. ప్రస్తుతం ఈ వార్త […] -
Neck Guards: ఏం ఐడియా గురూ.. పులులు బారి నుంచి రక్షించుకోవడం కోసం..
ఈ మధ్య కాలంలో వన్య మృగాలు అడవులను వదిలి జనావాసాలపై పడుతున్నాయి. జనాలపై దాడి చేస్తూ.. భయ భ్రాంతులకు గురిచేస్తున్నాయి. అటవీ ప్రాంతాలకు దగ్గరలో ఉన్నవారి పరిస్థితి దారుణంగా తయారైంది. ఎప్పుడే ఏ జంతువు దాడి చేస్తుందోనన్ని కంటి మీద కునుకు లేకుండా బతుకుతున్నారు. అటవీ సిబ్బంది కూడా ఈ వన్య మృగాలను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే మహారాష్టలోని గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ప్రజలు పులులతో రోజు భయపడుతూ జీవిస్తున్నారు. అయితే ఓ విన్నూత ఆలోచనకు శ్రీకారం […] -
Diabetes Control Tips: :చలికాలంలో షుగర్ కంట్రోల్ లో ఉండాలంటే ఏం చేయాలో తెలుసా..
సాధారణం చలికాలంలో రక్తంలో చక్కెర స్థాయిలు విపరీతంగా పెరిగే అవకాశం ఉంటుంది. అయితే షుగర్ ను ఎలా అదుపులో ఉంచుకోవాలి.. అనే విషయాన్ని డాక్టర్లు చెబుతున్నారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం. 1990 – 2022 మధ్య డయాబెటిస్ కేసులలో గణనీయమైన పెరుగుదల ఉందని డాక్టర్లు వెల్లడించారు. అయితే చలికాలంలో డయాబెటిస్ ను కంట్రోల్ చేయడం చాలా కష్టమని.. కానీ కొన్ని పద్దతుల ద్వారా కంట్రోల్ చేయవచ్చని తెలిపారు. Read Also:Women marriage With AI: మగాళ్లపై […] -
Women marriage With AI: మగాళ్లపై విరక్తి చెందిన మహిళ.. ఓదార్పు కోసం ఏఐతో పెళ్లి..
మగాళ్లపై విరక్తి చెందిన ఓ మహిళ ఏకంగా.. ఏఐని పెళ్లాడింది. అయితే జపనీస్ కు చెందిన ఓ యువతి ఓ అబ్బాయిని ప్రేమించి ఎంగేజ్మెట్ కూడా చేసుకుంది. తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో.. అమ్మాయి బ్రేకప్ చేసుకుంది. అతడితో విడిపోయిన తరవాత మగాళ్లపై విరక్తి చెంది ఓదార్పు కోసం ఏఐని ఆశ్రయించింది. దీంతో ఆ యువతి.. ఏఐ చాట్ బాట్ ను క్రియేట్ పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది. […] -
Cancer Treatment: క్యాన్సర్ కణాలను, కణితులను గుర్తించి నాశనం చేయగల నానోబాట్స్
క్యాన్సర్ నివారణలో ప్రస్తుతం అత్యాధునిక టెక్నాలజీ ఉపయోగిస్తూ.. క్యూర్ చేస్తున్నారు. మొదట్లోనే క్యాన్సర్ లక్షణాలను గుర్తించే విధంగా ఏఐ ఆధారిత టూల్స్ పనిచేస్తున్నాయి. అయితే కొరియన్ శాస్త్రవేత్తలు దీనిపై కొత్త ఆవిష్కరణలు చేశారు. క్యాన్సర్ చికిత్స కోసం.. విప్లమాత్మక పురోగతి కోసం ముందడుగు వేశారు. క్యాన్సర్ కణాలను, కణితులను గుర్తించడమే కాకుండా వాటిని లోపలి నుంచి పూర్తిగా నాశనం చేయగల నానోబాట్స్ను..చొన్నామ్ నేషనల్ యూనివర్సిటీకి చెందిన సైంటిస్ట్ లు డెవలప్ చేశారు. ఈ నానోబాట్స్ ను బాక్టీరియోబాట్ […] -
Credit Score: క్రెడిట్ స్కోరు బాగున్నా.. లోన్ రావడం లేదా… కారణాలేంటో తెలుసా..
క్రెడిడ్ స్కోర్ బాగున్నప్పటికి మీకు బ్యాంక్ నుంచి లోనే శాంక్షన్ కాలేదా.. దానికి మీ క్రెడిట్ స్కోర్ ఒక్కటే కారణం అయ్యి ఉండకపోవచ్చు. ఎందుకంటే బ్యాంకులు మనకు లోన్ ఇవ్వాలంటే ముఖ్యంగా..క్రెడిట్ స్కోర్ మాత్రమే చూడదు… మీ ఆదాయం.. జాబ్ స్టాండర్డ్.. గతంలో లోన్ తీసుకుని కట్టకుండా ఉన్న వాటిని కూడా పరిశీలింస్తుంది. మొదటి సారి లోన్ తీసుకునే వారిని స్కోర్ ఆధారంగా రిజెక్ట్ చేయకూడదని ఆర్బీఐ వెల్లడించింది. స్థిరమైన ఉద్యోగం, తక్కువ అప్పులు ఉన్నవాళ్లకు రుణాలు […] -
Accident: లారీని ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు.. ఇద్దరు మృతి.. ఆరుగురికి తీవ్రగాయాలు
రాష్ట్రంలో నిత్యం ఎక్కడో ఒక ప్రాంతంలో ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. జనగామ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికిక్కడే చనిపోయారు. మరో ఆరుగురికి తీవ్ర గాయాలు కావడంతో వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. Read Also:Man Escapes Death: ఇతడికి ఇంకా భూమ్మీద నూకలున్నాయి.. పట్టాలు దాటుతుండగా కదిలిన రైలు.. పూర్తి వివరాల్లోకి వెళితే.. జనగామ జిల్లా రఘునాథ్ పల్లి మండలం నిడిగొండ దగ్గర ఆగి ఉన్న ఇసుక […] -
Man Escapes Death: ఇతడికి ఇంకా భూమ్మీద నూకలున్నాయి.. పట్టాలు దాటుతుండగా కదిలిన రైలు..
మహబూబాబాద్ జిల్లా కేసముద్రం రైల్వే స్టేషన్ లో ఓ వ్యక్తి కొద్దిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. రైల్వే స్టేషన్ లో ఆగి ఉన్న రైలు దాటేందుకు ప్రయత్నించాడు. వెంటనే అది కదలడంతో.. ఎటు వెళ్లాలో అర్థం కాక పట్టాల మధ్యలో పడుకున్నాడు. దీంతో ట్రైన్ అతడి మీద నుంచి వెళ్లినప్పటికి అతడికి ఏమి కాలేదు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. Read Also: Mouse Turned […] -
Ambulance In Track: రోడ్డుపై వెళ్లాల్సిన అంబులెన్స్ పట్టాలెక్కింది.. షాక్ లో నెటిజన్లు
ప్రతి ఎన్నో వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. కొన్ని వీడియోలు మన కళ్లనే మోసం చేస్తుంటాయి. అందులో కొన్ని ఆసక్తితో పాటు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటాయి. అయితే.. ఇక్కడ అంబులెన్స్ లానే కనిపించే ఓ చిన్న వాహనం రోడ్డుపై కాకుండా పట్టాలపై ప్రయాణిస్తుంది. వాహనం దగ్గరికి వచ్చేవరకు మనం దాన్ని అంబులెన్స్ అనే అనుకుంటాం.. కానీ నిజానికి అది అంబులెన్స్ కాదు.. రైల్వే చెకింగ్ వాహనం.. అయితే ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో […]
తాజావార్తలు
-
Iran-US: ఈసారి బాధాకరమైన పరిణామాలుంటాయి.. అమెరికాకు ఇరాన్ వార్నింగ్
-
Jagapathi Babu: నువ్వు హీరో అయితే ఈసారి ఏం కట్ చేస్తావ్ బుచ్చిబాబూ? ?
-
Ahmedabad Plane Crash: అహ్మదాబాద్ ప్రమాదంపై కొత్త డిమాండ్.. పైలట్ల సంఘాలు నిరసన
-
AP Liquor Scam: లిక్కర్ కేసులో అరెస్ట్లపై ఈడీ కీలక ప్రకటన.. రూ.195.33 కోట్ల నష్టం..!
-
Pawan Kalyan : ఓజీ 2 ఈజ్ ఆన్.. పవన్ ఫ్యాన్ కి పండుగ లాంటి న్యూస్
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!