రోజురోజుకు మానవ సంబంధాలు మంటగలిసిపోతున్నాయి.. అక్రమ సంబంధాల మోజులో కట్టుకున్న వారిని కడతేర్చడమో.. లేకపోతే వేరే వాళ్లతో వెళ్లిపోవడమో చేస్తున్నారు. ప్రస్తుతం ఇలాంటి ఘటనే ఉత్తర ప్రదేశ్ లోని బరేలీ లో చోటుచేసుకుంది. ఓ న్యాయవాది భార్య తన పిల్లలని తీసుకుని ప్రియుడితో పారిపోయింది. ఈ ఘటనతో అతడు మనో వేదనకు గురై ఆత్మహత్య చేసుకున్నాడు. Read Also: Lucky Lady: ఒకే మహిళకు రెండు మద్యం దుకాణాలు.. పూర్తివివరాల్లోకి వెళితే.. కమల్ కుమార్ సాగర్ అనే […]
తిరుమల శ్రీవారిని నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకుంటారు. భక్తులు రద్ధీ ఎక్కువగా ఉన్నపట్టికి.. గంటలకు పైగా క్యూలో వెయిట్ చేసి మరీ స్వామి వారిని దర్శించుకుంటారు. సామాన్య జనాలకే కాకుండా.. సెలబ్రీటీలు, రాజకీయ నాయకులు కూడా స్వామి వారి దర్శనం కోసం క్యూలైన్ లో వేచి ఉంటారు. అంతే కాకుండా సామాన్య భక్తులుగా ఏడు కొండలు ఎక్కి మొక్కులు చెల్లించుకుంటారు. అయితే ఇక్కడ ఓ ప్రముఖ నటి కూతురు తిరుమల మెట్ల మార్గం గుండా వెళ్లింది. […]
మధ్యప్రదేశ్లో విషాదం చోటుచేసుకుంది. ఇంటిముందు ఓ మహిళ గడ్డి కత్తిరిస్తుండగా.. అందులో చిక్కుకుని పాము ముక్కలైంది. అయితే తలభాగం మాత్రం గడ్డి కత్తిరించిన యువతిని కాటేసింది. దీంతో కుటుంబ సభ్యులు ఆస్పత్తరికి తీసకెళ్లకుండా.. నాటు వైద్యుడి దగ్గరికి తీసుకెళ్లడంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది. Read Also:Gujarat Tourists:హోటల్ లో ఎంజాయ్ చేసి.. బిల్ కట్టకుండా జంప్ పూర్తి వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్లోని మురైనా జిల్లా సబల్గఢ్ పట్టణ సమీప గ్రామంలో పాము కాటేసి భర్తి కుశ్వాహా అనే […]
రాజస్థాన్ సిరోహిలో జిల్లాలోని ఓ హోటల్ బాగా ఎంజాయ్ చేసిన కొందరు పర్యాటకులు బిల్ కట్టకుండా జంప్ అయ్యారు. గుజరాత్ నుంచి వచ్చిన కొంతమంది పర్యాటకులు ఓ హోటల్ లో బస చేసి.. బిల్లు కట్టలేదు.. అనంతరం చెప్పా చేయకుండా పారిపోయేందుకు ప్రయత్నించారు. దీంతో వారిని చేస్ చేసి పట్టుకున్నారు పోలీసులు Read Also: Reel With Rifle: రీల్స్ పిచ్చితో గాల్లోకి కాల్పులు.. అన్నదమ్ముల అరెస్ట్ పూర్తి వివరాల్లోకి వెళితే.. గుజరాత్ నుండి కొంతమంది పర్యాటకులు […]
సోషల్ మీడియాలో లైక్ల కోసం ఇద్దరు సోదరులు లైసెన్స్ గన్ తో గాల్లోకి కాల్పులు జరిపారు. దీంతో స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది. దీంతో పోలీసులు ఇద్దరు సోదరులను అరెస్ట్ చేశారు. Read Also: old woman: వీళ్లు అసలు మనిషులేనా.. తల్లి అంతక్రియలకు రాని కొడుకులు.. పూర్తి వివరాల్లోకి ఉత్తరప్రదేశ్లోని ముజఫర్నగర్లో, సోషల్ మీడియాలో లైక్ల కోసం గాల్లోకి కాల్పులు జరిపారు…నగరంలోని కొత్వాలి ప్రాంతానికి చెందిన హేమంత్ , […]
ఉత్తర ప్రదేశ్ లో అవమానవీయ ఘటన చోటుచేసుకుంది. దాదాపు 10 రోజుల క్రితం ఓ వ్యక్తి… తన వృద్ధ తల్లిని అజంగఢ్ నుండి బీహెచ్యు ఆసుపత్రికి తీసుకువచ్చాడు. ఆమెను క్యాంపస్లో స్ట్రెచర్పై వదిలి పారిపోయాడు. ఆ మహిళ చాలా సేపు ఏడ్చింది. కానీ ఆ కొడుకు మాత్రం తిరిగి రాలేదు. చివరికి, ఆమె ఆరు రోజుల తర్వాత తన కుటుంబం కోసం బాధపడుతూ మరణించింది. కొడుకు చేసిన ఈ పనికి స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. Read […]
తెలంగాణ వ్యాప్తంగా వైన్స్ షాపులకోసం ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అధికారులు టెండర్ల కోసం నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఎంతో మంది అశావాహులు టెండర్లు దక్కించుకునేందుకు నువ్వానేనా అన్నట్లుగా పోటీపడుతున్నారు. అయితే.. సంగారెడ్డి వెన్స్ టెండర్ల లాటరీలో ఓ వ్యక్తి హైట్రిక్ కొట్టాడు. ఏకంగా మూడు వైన్ షాపులను దక్కించుకున్నాడు. Read Also: Job at Google: అదరగొట్టిన తెలుగు కుర్రాడు.. ఏకంగా 2.25 కోట్ల ప్యాకేజీతో కొలువు..! సంగారెడ్డిలో జరుగుతున్న వైన్స్ టెండర్ ప్రక్రియలో నారాయణఖేడ్ ప్రాంతానికి […]
ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లాకు చెందిన ఓ యువకుడు అద్భుతమైన మైలురాయిని సాధించాడు. తాడిపత్రికి చెందిన కోనాదుల సాత్విక్ రెడ్డి, ₹2.25 కోట్ల వార్షిక ప్యాకేజీతో కాలిఫోర్నియాని గూగుల్ కార్యాలయంలో ఉద్యోగం సంపాదించాడు. దీంతో తెలుగోడి సత్తా ప్రపంచ దేశాలకు పాకింది. Read Also: Wife Attacked Husband: ఏందమ్మా ఇది.. భర్త ఇళ్లు క్లీన్ చేయలేదని.. ఆ ఇళ్లాలు ఏం చేసిందో తెలుసా… పూర్త వివరాల్లోకి వెళితే.. సాత్విక్ అమెరికాలోని ప్రతిష్టాత్మక స్టోనీ బ్రూక్ విశ్వవిద్యాలయం నుండి […]
సాధారణంగా మగవాళ్లు కొంచెం బద్ధకానికి బ్రాండ్ అంబాసిడర్ లు గా ఉంటారు. ఇంటిని క్లీన్ చేసే విషయంలో ఆడవారిదే పై చేయి ఉంటుంది. ఆడవాళ్లు జాబ్ చేసినప్పటికి ఇంటిని మాత్రం చక్కగా.. అందంగా సర్థుకుంటారు. మగవాళ్లకు మాత్రం అంత ఓపిక, ఇంటరెస్ట్ ఉండదు. అయితే ఇళ్లు నీట్ గా ఉంచడం లేదనే కోపంలో ఓ భార్య .. భర్తపై కత్తితో దాడి చేసింది. Read Also: KTR: ఆటోలో తెలంగాణ భవన్ కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ […]
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కారు..దిగి ఆటోలో ప్రయాణించారు. ఆటోలోనే.. తెలంగాణ భవన్ కు చేరుకున్నారు. తెలంగాణలోని ఆటో డ్రైవర్ల సమస్యల పరిష్కారం దిశగా గులాబీ పార్టీ నేతలు ఆందోళనలు.. నిరసనలకు రెడీ అయ్యారు. హైదరాబాద్ నగర వ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకులు ఆందోళనలు చేపట్టారు. ఆటోల్లో ప్రయాణం చేస్తూ.. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎర్రగడ్డలో ఆటోలో ప్రయాణించి వారి సమస్యలు తెలుసుకున్నారు మాజీ మంత్రి హరీష్ రావు. సనత్ నగర్ లో తలసాని […]