దేశ రాజధానిలోకి పాకిస్థాన్ ఐఎస్ఐ సంబంధాలు ఉన్న ఓ గూడాచారిని ఢిల్లీ పోలీసులు పట్టుకున్నారు. పాకిస్తాన్ అణ్వాయుధ గూఢచారి వలయాన్ని పోలీసులు చేధించారు. ప్రస్తుతం ఈ విషయం ఢిల్లీలో సంచలనంగా మారింది. ఇంటలీజెన్స్ రిపోర్ట్ ఆధారంగా అతడిని పట్టుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. Read Also:Fenugreek Seeds: శరీరంలోని కొవ్వు తగ్గించుకోవాలనుకుంటున్నారా.. అయితే ఇలా చేయండి.. పూర్తి వివరాల్లోకి వెళితే.. దేశ రాజధాని ఢిల్లోలో పాకిస్థాన్ ఐఎస్ఐ సంబంధాలు కలిగిన నెట్ వర్క్ ను పోలీసులు కనుగొన్నారు. పాకిస్తాన్ […]
సాధారణంగా ఇప్పుడున్న జనరేషన్ లో రకరకాల బయట పుడ్స్ తినడంతో శరీరంలో కొవ్వు పేరుకుని పోతుంది. దీంతో హార్ట్ ఎటాక్ లు, బీపీలు పెరిగిపోతున్నాయి. కొవ్వు పెరగడంతో.. విపరీతంగా బరువు పెరుగుతున్నారు. అయితే ఈ కొవ్వును కరిగించడానికి మెంతి గింజలు ఎంతో సహాయపడతాయి. ఇవి అనేక పోషకాలతో సమృద్ధిగా ఉంటాయి. ఇవి ఆరోగ్యకరమైన శరీరాన్ని నిర్వహించడంతో పాటు.. అనేక ఆరోగ్య సమస్యలకు చికిత్స చేయడంలో కూడా సహాయపడతాయి. సమతుల్య ఆహారం, వ్యాయామంతో పాటు ప్రతిరోజూ వాటిని తీసుకోవడం […]
ఢిల్లీలోని బాలికల పీజీ హాస్టల్ డ్రైనేజీ వ్యవస్థలో వేలాది ఉపయోగించిన కండోమ్లు దొరికాయని ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్తో సహా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో ఇటీవల వైరల్ అయిన పోస్టులు పెట్టడంతో విషయం వెలుగులోకి వచ్చింది. అయితే అధికారులు మూసుకుపోయిన డ్రైనేజీని శుభ్రం చేయడానికి కొందరు కార్మికులను పిలవడంతో.. వారు అక్కడ కనిపించిన దృశ్యాన్ని చూసి షాక్ అయ్యారు. వేలాదిగా వాడిన కండోమ్ లు కనిపించడంతో అక్కడున్న వారంతా అవాక్కయ్యారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ […]
అందరి ఇళ్లల్లో సాధారణంగా.. కుక్కల్ని, పిల్లుల్ని, కోళ్లని, మరికొందరు రామ చిలుకల, పావురాళ్లను పెంచుకుంటారు. కానీ ఇక్కడ వెరైటీగా కాకిని పెంచుకుంటున్నారు. రోజు దానికి ఆహారం పెట్టి మరి పోషిస్తున్నారు. ప్రస్తుతం దానికి జబ్బు చేయడంతో ఆసుపత్రకి తీసుకు వచ్చి వైద్యం కూడా చేయిస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. Read Also: Horror: యువకుడిని కారు టాప్ పై ఉంచి.. 8 కిలోమీటర్లు లాక్కెళ్లిన డ్రైవర్.. పూర్తి వివరాల్లోకి […]
ఉత్తరప్రదేశ్లోని సహరాన్పూర్లో ఒక యువకుడిని కారు టాప్ పై ఉంచి 8 కిలోమీటర్లు నడిపిన కేసు వెలుగులోకి వచ్చింది. ఆ యువకుడికి మరో కారులో ఉన్న కొంతమంది వ్యక్తులతో వివాదం ఉండడంతో ఇలా చేసి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు పోలీసులు. Read Also: Pushkar Fair 2025: పుష్కర్ మేళాలో స్పెషల్ ఎట్రాక్షన్ గా 23 కోట్ల గేదె, 15 కోట్ల గుర్రం పూర్తి వివరాల్లోకి […]
ప్రస్తుతం ఆసియాలోనే అతిపెద్ద పశువుల జాతర జరుగుతుంది. పుష్కర్ మేళాలో 23 కోట్ల విలువైన గేదె, 15 కోట్ల విలువైన గుర్రం ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఇక్కడ పశువులు, గుర్రాలు, ఒంటెలను అమ్ముతుంటారు, కొంటుంటారు. ఈ జాతర అజ్మీర్ లో జరుగుతుంది. ఈ సంతలో మార్వారీ జాతి గుర్రాలకే ఎక్కువ డిమాండ్ ఉంటుంది. ఈసారి పంజాబ్, హర్యానా నుండి వచ్చిన కొన్ని గుర్రాలు ఆకర్షణీయంగా ఉన్నాయి. వాటి ధరలు కోట్ల రూపాయల వరకు ఉన్నాయి. Read Also: […]
మహారాష్ట్ర థానేలో ఓ యువకుడు ట్రాఫిక్ కానిస్టేబుల్ కే ఫైన్ వేసి కట్టమన్నాడు. దీంతో ఆ ట్రాఫిక్ కానిస్టేబుల్ కంగుతిన్నాడు. ఆ యువకుడికి హెల్మెట్ లేకుండా.. సరైన ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా వాహనం నడిపినందుకు రెండు వేల రూపాయల ఫైన్ విధించారు. దీంతో ఆ యువకుడు ఆ పోలీసులు నడుపుతున్న బండిని ఆపి వారి వాహనంపై నెంబర్ ప్లేట్ సరిగా లేదని.. చట్టాలు అందరికి సమానమేనని.. ఫైన్ కట్టాలని వారితో వాదించాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం […]
మనం జుట్టుకు రంగు ఎందుకు వేసుకుంటాం. తెల్ల వెంట్రుకలతో చూసేందుకు నలుగురిలో ఇబ్బంది అవుతుందని వాడుతుంటాం. కొంత మంది యువకులు మాత్రం స్టైల్ అంటూ కెమికల్స్ ఉండే కలర్ హెయిర్ డైస్ వాడుతుంటారు. దీంతో కాన్సర్, తదితర రోగాల బారిన పడే అవకాశం ఉంటుంది. ఇలాంటి ఘటనే ఒకటి చైనాలో జరిగింది. Read Also:Tejas Express: మన దేశంలో నడుస్తున్న ప్రైవేట్ ట్రైన్ గురించి మీకు తెలుసా.. పూర్తి వివరాల్లోకి వెళితే.. ప్రతి నెలా జుట్టుకు రంగు […]
హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ఎన్నికల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. 127 పోలింగ్ స్టేషన్ల లో 407 పోలింగ్ బూత్ లు ఏర్పాటు చేశామని అధికారులు వెల్లడించారు. ఒక్కో పోలింగ్ బూత్ కి నాలుగు చొప్పున 1,628 బ్యాలెట్ యూనిట్లు సిద్ధం చేశారు పోలింగ్ అధికారులు. అదనంగా 20 శాతం బ్యాలెట్ యూనిట్లను సిద్ధంగా పెట్టుకున్నామని అధికారులు స్పష్టం చేశారు. Read Also: Friends Attacked Private Parts:మీరేం ఫ్రెండ్స్ రా … […]
ఉత్తరప్రదేశ్లో దారుణం చోటుచేసుకుంది. బాగా మద్యం తాగిన స్నేహితుల మధ్య వివాదం చోటుచేసుకుంది. వివాదం కాస్త ముదిరి ఇద్దరు స్నేహితులు కలిసి మరో వ్యక్తి ప్రైవేట్ పార్ట్స్ కట్ చేశారు. ఆ యువకుడి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆసుపత్రికి తరలించారు. అనంతర పోలీసులు కేసు నమోదు చేసి, ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. Read Also:Man Falls Moving Train: జర్ర ఉంటే సచ్చిపోతుంటిరా… రైలు నుంచి కింద పడిన యువకుడు సోన్భద్రలోని రాబర్ట్స్గంజ్ పోలీస్ స్టేషన్ […]