కాచిగూడ రైల్వే స్టేషన్ లో .. రైలు దిగుతూ.. కాలు జారి ఓ యువకుడు కిందపడిపోయాడు. బెంగుళూరు వెళ్లేందుకు కాచిగూడ స్టేషన్ చేరుకున్న అతడు రైలు దిగుతూ కిందపడిపోయాడు. వెంటనే స్పందించిన రైల్వే సిబ్బంది అతడిని కాపాడారు. కొంచెం అటు ఇటు అయితే.. యువకుడి ప్రాణాలు పోయేవని అధికారులు వెల్లడించారు. Read Also:BJP MLA: రీల్స్ చేస్తూ… కాలుజారి నదిలో పడిపోయిన ఎమ్మెల్యే… పూర్తి వివరాల్లోకి వెళితే.. వరంగల్ కు చెందిన మణిదీప్ అనే యువకుడు బెంగళూరుకు […]
ఢిల్లీ బీజేపీ ఎమ్మెల్యే రవీందర్ సింగ్ నేగి నది శుభ్రపరిచే అవగాహన డ్రైవ్ కోసం వీడియో చిత్రీకరిస్తుండగా యమునా నదిలో జారిపడి పడ్డాడు. రవీందర్ సింగ్ ని అతని బృందం వెంటనే రక్షించింది. ఈ సంఘటనలో నేగి నది ఒడ్డున నిలబడి, రెండు సీసాలు పట్టుకుని, సమతుల్యత కోల్పోయి నీటిలో పడిపోయాడు. సమీపంలోని ఒక వ్యక్తి సహాయం చేయడానికి పరుగెత్తాడు. కానీ అప్పటికే అతడు నీళ్లలో పడిపోయాడు. తాను బయట పడేందుకు ఒక వెదురు లాంటి నిర్మాణాన్ని […]
బీహార్ లో ఓ అవమానవీయ ఘటన చోటుచేసుకుంది. రెస్టారెంట్లో భోజనం చేసేందుకు వచ్చిన అన్నా చెల్లెళ్లను వేధించాడు ఓ పోలీసు అధికారి. కతిహార్ జిల్లాలోని బార్సోయ్ రాస్ చౌక్లోని BR-11 రెస్టారెంట్లో అన్నా చెల్లెల్లు భోజనం చేసేందుకు వెళ్లారు. బార్సోయ్ పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ అక్కడికి చేరుకుని ఆ యువకుడిని అనుచితంగా “ఆమె ఎవరు?” అని అడిగాడు ఆ యువకుడు “ఆమె నా సోదరి” అని బదులిచ్చాడు. Read Also:Tejas Express: మన దేశంలో నడుస్తున్న ప్రైవేట్ […]
మన దేశంలో నడుస్తున్న ప్రైవేట్ ట్రైన్ గురించి మీలో ఎంతమందికి తెలిసి ఉంటుంది. బహుశా చాలా మందికి ఈ విషయం తెలిసి ఉండకపోవచ్చు.. కొందరు ప్రైవేట్ అనేవి ఉంటాయా అని అడిగానా ఆశ్చర్యపోనవసరం లేదు. ఎందుకంటే.. మనం ఇప్పటి వరకు వాటిని చూసి ఉండకపోవచ్చు. ఇతర దేశాల్లో చాలా చోట్ల ప్రైవేట్ ట్రైన్స్ రన్ చేస్తున్నారు. అయితే మన దేశంలో కూడా ఈ ప్రైవేట్ రైలును లాంచ్ చేశారు. Read Also:Lucky Lady: ఒకే మహిళకు రెండు […]
తెలంగాణ వ్యాప్తంగా వైన్స్ షాపులకోసం ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అధికారులు టెండర్ల కోసం నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఎంతో మంది అశావాహులు టెండర్లు దక్కించుకునేందుకు నువ్వానేనా అన్నట్లుగా పోటీపడుతున్నారు. అయితే.. ఓ మహిళ ఏకంగా రెండు వైన్ షాపులను దక్కించుకున్నారు. అయినప్పటికి ఆమెకు వ్యాపారంలో ఎలాంటి అనుభవం లేదు. రెండు వైన్ షాపులు రావడంతో ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.. Read Also:Tragedy: ఏందమ్మా ఇది.. ఇద్దరు పిల్లలను తీసుకుని ప్రియుడితో జంపైన భార్య.. ఈ […]
రోజురోజుకు మానవ సంబంధాలు మంటగలిసిపోతున్నాయి.. అక్రమ సంబంధాల మోజులో కట్టుకున్న వారిని కడతేర్చడమో.. లేకపోతే వేరే వాళ్లతో వెళ్లిపోవడమో చేస్తున్నారు. ప్రస్తుతం ఇలాంటి ఘటనే ఉత్తర ప్రదేశ్ లోని బరేలీ లో చోటుచేసుకుంది. ఓ న్యాయవాది భార్య తన పిల్లలని తీసుకుని ప్రియుడితో పారిపోయింది. ఈ ఘటనతో అతడు మనో వేదనకు గురై ఆత్మహత్య చేసుకున్నాడు. Read Also: Lucky Lady: ఒకే మహిళకు రెండు మద్యం దుకాణాలు.. పూర్తివివరాల్లోకి వెళితే.. కమల్ కుమార్ సాగర్ అనే […]
తిరుమల శ్రీవారిని నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకుంటారు. భక్తులు రద్ధీ ఎక్కువగా ఉన్నపట్టికి.. గంటలకు పైగా క్యూలో వెయిట్ చేసి మరీ స్వామి వారిని దర్శించుకుంటారు. సామాన్య జనాలకే కాకుండా.. సెలబ్రీటీలు, రాజకీయ నాయకులు కూడా స్వామి వారి దర్శనం కోసం క్యూలైన్ లో వేచి ఉంటారు. అంతే కాకుండా సామాన్య భక్తులుగా ఏడు కొండలు ఎక్కి మొక్కులు చెల్లించుకుంటారు. అయితే ఇక్కడ ఓ ప్రముఖ నటి కూతురు తిరుమల మెట్ల మార్గం గుండా వెళ్లింది. […]
మధ్యప్రదేశ్లో విషాదం చోటుచేసుకుంది. ఇంటిముందు ఓ మహిళ గడ్డి కత్తిరిస్తుండగా.. అందులో చిక్కుకుని పాము ముక్కలైంది. అయితే తలభాగం మాత్రం గడ్డి కత్తిరించిన యువతిని కాటేసింది. దీంతో కుటుంబ సభ్యులు ఆస్పత్తరికి తీసకెళ్లకుండా.. నాటు వైద్యుడి దగ్గరికి తీసుకెళ్లడంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది. Read Also:Gujarat Tourists:హోటల్ లో ఎంజాయ్ చేసి.. బిల్ కట్టకుండా జంప్ పూర్తి వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్లోని మురైనా జిల్లా సబల్గఢ్ పట్టణ సమీప గ్రామంలో పాము కాటేసి భర్తి కుశ్వాహా అనే […]
రాజస్థాన్ సిరోహిలో జిల్లాలోని ఓ హోటల్ బాగా ఎంజాయ్ చేసిన కొందరు పర్యాటకులు బిల్ కట్టకుండా జంప్ అయ్యారు. గుజరాత్ నుంచి వచ్చిన కొంతమంది పర్యాటకులు ఓ హోటల్ లో బస చేసి.. బిల్లు కట్టలేదు.. అనంతరం చెప్పా చేయకుండా పారిపోయేందుకు ప్రయత్నించారు. దీంతో వారిని చేస్ చేసి పట్టుకున్నారు పోలీసులు Read Also: Reel With Rifle: రీల్స్ పిచ్చితో గాల్లోకి కాల్పులు.. అన్నదమ్ముల అరెస్ట్ పూర్తి వివరాల్లోకి వెళితే.. గుజరాత్ నుండి కొంతమంది పర్యాటకులు […]
సోషల్ మీడియాలో లైక్ల కోసం ఇద్దరు సోదరులు లైసెన్స్ గన్ తో గాల్లోకి కాల్పులు జరిపారు. దీంతో స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది. దీంతో పోలీసులు ఇద్దరు సోదరులను అరెస్ట్ చేశారు. Read Also: old woman: వీళ్లు అసలు మనిషులేనా.. తల్లి అంతక్రియలకు రాని కొడుకులు.. పూర్తి వివరాల్లోకి ఉత్తరప్రదేశ్లోని ముజఫర్నగర్లో, సోషల్ మీడియాలో లైక్ల కోసం గాల్లోకి కాల్పులు జరిపారు…నగరంలోని కొత్వాలి ప్రాంతానికి చెందిన హేమంత్ , […]