విటమిన్లు, కాల్షియం, ఐరన్ అన్ని శరీరానికి అవసరమైన పోషకాలు. ఈ పోషకాలలో ఏదైనా లోపం శరీరంలో గుర్తించదగిన మార్పులకు దారితీస్తుంది. ఐరన్ లోపం వల్ల అలసట, బలహీనత, తలనొప్పి, శ్వాస ఆడకపోవడం వంటివి సంభవిస్తాయి. ఈ పరిస్థితిని రక్తహీనత అంటారు. ఐరన్ మన శరీరంలో ఎర్ర రక్త కణాలను తయారు చేయడానికి, శరీరం అంతటా ఆక్సిజన్ను రవాణా చేయడానికి సహాయపడుతుంది. అందువల్ల ఐరన్ మన శరీరాలకు కీలకమైన ఖనిజం. దాని లోపాన్ని మందులు లేకుండానే పరిష్కరించవచ్చు. మన […]
రోజురోజుకు దేశంలో నకిలీ నోట్లు ఎక్కువవుతోంది. ఎక్కువగా 500రూపాయల నోటే ఎక్కువగా చెలామణిలో ఉందని ఆర్బీఐ గుర్తించింది. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆర్థిక వ్యవహారాల శాఖ డేటా ప్రకారం, కొత్త మహాత్మా గాంధీ సిరీస్ నుండి నకిలీ రూ. 500 నోట్ల గుర్తింపు 2024–25లో 1,17,722 కి పెరిగింది , 2023–24లో 85,711, 2022–23లో 91,110తో పోలిస్తే ఇది పెరిగింది. Read Also: Harassment: యువతితో అసభ్యంగా ప్రవర్తించిన కానిస్టేబుల్.. గళ్లపట్టి పీఎస్ కు లాక్కెళ్లిన […]
చట్టాన్ని కాపాడాల్సిన ఓ పోలీస్ అధికారి.. డిపార్డ్మెంట్ కు మాయని మచ్చ తీసుకువచ్చాడు. ఓ మహిళతో అసభ్యంగా ప్రవర్తించి అభాసు పాలయ్యాడు.. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లో చోటు చేసుకుంది. యువతి కానిస్టేబుల్ ను లాక్కెళ్తున వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. Read Also: Wedding-Fraud: పెళ్లి పేరుతో యువకుడిని మోసం చేసి మహిళ.. నిందితుల అరెస్ట్ పూర్తి వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్ కాన్పూర్లో ఉన్న గోల్ చౌరాహాలోని జీటీ రోడ్ సమీపంలో […]
ఉత్తర ప్రదేశ్ రాంపూర్ లో ఓ యువతి పెళ్లి పేరుతో ఓ యువకుడిని మోసం చేసి.. అతడి నండి లక్షా 77వేల రూపాయలు ఎత్తుకెళ్లింది. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు.. విచారణ చేపట్టారు. అప్పటికే మహిళ అదృశ్యమైంది. కొన్ని నెలల యువతిని, ఆమె ఫ్రెండ్ ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పూర్తి వివారల్లోకి వెళితే.. రాంపూర్ పెళ్లి ముసుగులో మోసం చేసిన యువతిని, ఆమె ఫ్రెండ్ ని అరెస్ట్ చేశారు. వివాహ ఏర్పాట్ల పేరుతో […]
రోజు రోజుకు అక్రమ సంబంధాలు పెరిగిపోతున్నాయి. ఈ రోజుల్లో ఎవరిని నమ్మే పరిస్థితి కనిపించడంలేదు. అయితే ఓ వ్యక్తి ఓ వివాహితతో అక్రమం సంబంధం పెట్టుకుని ఏకంగా కారులో శృంగారం చేస్తూ.. అడ్డంగా దొరికిపోయాడు. అసలు విషయమేమిటంటే.. అతడో అధ్యాత్మిక ప్రచార కర్త. Read Also: రెండు లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీకి అడ్డంగా దొరకిన ఇన్స్పెక్టర్ పూర్తివివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్ లోని రేవాలో అధ్యాత్మిక ప్రచారకుడిగా గుర్తింపు పొందిన భాస్కరాచార్య .. చత్తీస్ గఢ్ రాయ్ […]
రెండు లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీకి అడ్డంగా దొరకిపోయాడు ఓ ఇన్స్పెక్టర్. సామూహిక అత్యాచారం కేసు నుంచి ఓ వ్యక్తిని తప్పించేందుకు.. యాబై లక్షలు డిమాండ్ చేశారు. అయితే అతడు చేయని నేరానికి డబ్బులు ఇవ్వడం ఇష్టం లేని బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. రెండు లక్షలు తీసుకుంటుండగా అడ్డంగా బుక్కయ్యాడు.. Read Also: Black Spots: నల్లటి మచ్చలు ఉన్న ఉల్లిపాయలు తింటున్నారా.. అయితే బీకేర్ ఫుల్ పూర్తి వివరాల్లోకి వెళితే.. లక్నోలోని పేపర్మిల్ పోలీస్ పోస్ట్లోని […]
ఉల్లి చేసిన మేలు.. తల్లి కూడా చేయదంటారు. అలాంటి ఉల్లిపాయలు ఇప్పుడు ప్రాణాంతకంగా మారబోతున్నాయి. మీరు విన్నది నిజమే.. ఉల్లి పాయలపై నల్లటి ఉండడాన్ని మీరు గమనించారా.. అయితే.. కేవలం మచ్చలే అనుకుంటే మీరు పొరబడినట్లే.. ఇది ఒక ఫంగస్.. ఇది శరీరంలోకి ప్రవేశిస్తే అలెర్జీ ప్రతిచర్యలను పెంచుతుంది. Read Also: Montha Cyclone: వరదలో కొట్టుకుపోయిన యువతీ యువకులు రోజువారీ ఆహారంలో ఉల్లిపాయలను తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుందని చాలా మందికి తెలుసు. అయితే మీ […]
తెలుగు రాష్ట్రాల్లో ‘మొంథా’ తుఫాన్ బీభత్సం సృష్టిచింది.. తుఫాన్ ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీగా వర్షాలు కురిసాయి. దీంతో వాగులు, వంకలు ఉదృతంగా ప్రవహిస్తున్నాయి. భారీ వరదలతో రోడ్లు కొట్టుకుపోయి రాకపోకలు నిలిచిపోయాయి. పలు ప్రాంతాలను వరదనీరు ముంచెత్తింది. వరద నీరు ఇళ్లలోకి చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. Read Also: Skywalks: మరో ఆరు స్కై వాక్ లపై దృష్టి పెట్టిన ప్రభుత్వం మొంథా తుఫాన్ ప్రభావంతో ఉమ్మడి వరంగల్ జిల్లా అతలాకుతలం అయ్యింది.. […]
రోజు రోజుకు రోడ్లపై వాహనాల సంఖ్య పెరిగిపోతుంది. దీంతో పాదాచారులు రోడ్డు దాటేందుకు కష్ట పడాల్సి వస్తుంది. ఒక్కోసారి రోడ్డు దాటే టైంలో ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. వీటితోపాటు నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్, జంక్షన్ల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం స్కైవాక్ నిర్మాణాలపై దృష్టి పెట్టింది. Read Also: Gold Rush at Uppada Beach: సముద్ర తీరంలో బంగారు రేణువులు కోసం ఎగబడిన జనం గ్రేటర్ హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో జనసంచారం ఎక్కువగా ఉంటుంది. […]
కాకినాడ జిల్లా ఉప్పాడ సముద్ర తీరంలో బంగారు రేణువులు కోసం ఎగబడ్డారు. తుఫాన్ల సమయంలో అలలు భారీగా ఎగసి పడి.. ఇసుకతోపాటు బంగారం రేణువులు కొట్టుకొస్తాయని.. స్థానికులు అక్కడికి చేరుకున్నారు. సాధారణంగా చేపల కోసం మాత్రమే వేట కొనసాగించే మత్స్య కారులు ప్రస్తుతం… బంగారం కోసం వేటను ప్రారంభించారు. దీంతో ఉప్పాడ తీరానికి జనాలు క్యూ కడుతున్నారు. Read Also: Digital Car Key: ఇకపై ఫోన్ తోనే కార్ అన్ లాకింగ్..కొత్త ఫీచర్ తో వస్తున్న […]