Murder Attempt: దారుణం.. ట్రాక్టర్ లైట్ దొంగింలించాడని.. 14 ఏళ్ల బాలుడిపై ..
- రోజు రోజుకు మంటగలిసిపోతున్న మానవత్వం
- 14 ఏళ్ల బాలుడి కిడ్నాప్ , హత్యాయత్నం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రోజు రోజుకు మానవత్వం మంటగలిసిపోతుంది. ట్రాక్టర్ లైట్ దొంగిలించాడనే అనుమానంతో 14 ఏళ్ల బాలుడిపై దారుణంగా వ్యవహరించారు కొందరు దుర్మార్గులు. బాలుడిని దారుణంగా హింసించి, చివరికి నిప్పంటించారు. ప్రస్తుతం బాలుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ సంఘటనతో స్థానికులు తీవ్ర స్ధాయిలో వారిపై మండిపడుతున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
Read Also: Old City Police Dance: డ్యాన్స్ చేసి.. ఉల్లాసంగా గడిపిన ఓల్డ్ సిటీ పోలీసులు.. వీడియో వైరల్
Also Read
- Vijayawada: రౌడీషీటర్ మృతి కేసులో కొత్త ట్విస్ట్.. వెలుగులోకి వచ్చిన సెల్ఫీ వీడియో
- Black Magic: చేతబడి అనుమానం.. పనిమనిషిని దారుణంగా చంపిన డాక్టర్..
- Dowry Harassment: తల్లికి ఫోన్.. తర్వాత గదిలో ఉరి.. పెళ్లయిన 45రోజులకే భార్య ఆత్మహత్య!
- Naresh Gujral: మాజీ ప్రధాని కుమారుడికి రూ.7.8 కోట్ల సైబర్ మోసం.. వాట్సాప్ మెసేజ్ తో కొల్లకొగొట్టేసారు.!
పూర్తి వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రలోని ధూలే జిల్లా శిర్పూర్ తాలూకాలో ఈ ఘటన చోటుచేసుకుంది. ట్రాక్టర్ లైట్ దొంగిలించాడనే అనుమానంతో 14 ఏళ్ల బాలుడి కిడ్నాప్ చేసి చిత్ర హింసలకు గురిచేశారు. చివరకు నిప్పు అంటించారు. తీవ్ర గాయాలపాలైన బాలుడిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు.అయితే.. ఉదయం నుంచి ఉన్న బాలుడు సడెన్ గా కనిపించకుండా పోయాడు. చింతమన్ అలియాస్ చింటు, సచిన్ అనే ఇద్దరు వ్యక్తులు బాలుడిని కారులో ఎత్తుకెళ్లారు. అనంతరం జలోద్ రోడ్డు సమీపంలో ఉన్న భాంపూర్ పొలంలోని ఇటుక బట్టీ దగ్గర తీసుకెళ్లి వివరీతంగా కొట్టారు. ఇనుప ఎద్దుల బండికి గట్టిగా కట్టేశారు. అనంతరం బండి కింద నిప్పుపెట్టారు. దీంతో బాలుడికి తీవ్ర గాయాలపాలయ్యాడు.
Read Also:YS Jagan-KTR: ఒకే ఫ్రేమ్లో వైఎస్ జగన్, కేటీఆర్.. ఈవెంట్లో స్పెషల్ అట్రాక్షన్..!(ఫొటోస్)
ఎలాగో అలాగా తప్పించుకున్న బాలుడు తల్లిదండ్రులకు విషయాన్ని చెప్పడంతో .. వారు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. వెంటనే గాయపడిన బాలుడిని ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. అయితే.. ఫిర్యాదు అందుకున్న పోలీసులు.. నిందితులు చింతమన్ కోలి, సచిన్ కోలిలపై కిడ్నాప్, హత్యా యత్నం కేసులు పెట్టారు. అనంతరం నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.
తాజావార్తలు
-
Rajya Sabha Poll: జార్ఖండ్ రాజ్యసభ ఎన్నికల్లో సంచలనం.. కాంగ్రెస్కు షాక్, ఎన్డీయే అభ్యర్థి విజయం
-
PM Modi: ఈ ఏడాది భారత్-యూరప్ సంబంధాలు బలపడ్డాయి.. వివాటెక్ ఈవెంట్లో పాల్గొన్న మోడీ
-
TGPSC: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. మరో నోటిఫికేషన్ విడుదల.!
-
Ranchi RSS attack: ఆర్ఎస్ఎస్ కార్యాలయంపై దాడి.. నిందితుడి ఎన్కౌంటర్, గాయాలు..
-
Ravi Kishan : ‘రేసుగుర్రం’ విలన్పై నెటిజన్ల ఫన్నీ ట్రోల్స్.. ‘గుట్కాసన్’ అంటూ మీమ్స్ వైరల్.!
ట్రెండింగ్
-
5 Best Indoor Plants : ఇంట్లో గ్రీనరీ కావాలా.? మట్టిలేకుండా నీటిలో పెరిగే 5 ప్లాంట్స్ ఇవే.!
-
Kitchen Hacks : పూరీ.. పకోడా.. బజ్జీ వేయించిన తర్వాత నూనె మిగిలిందా.? పారేయకండి ఇలా చేయండి.!
-
Ira Aery: ఇరా ఏరీ.. పోలా అదిరిపోలా.. సరికొత్త క్రికెట్ క్రష్!
-
Fact Check: E20 పెట్రోల్ కొట్టిస్తే చీమలు పడుతున్నాయా? వైరల్ వీడియోపై క్లారిటీ..
-
Shubman Gill: డబుల్ సెంచరీపై కన్నేశా కానీ.. టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు!