గూగుల్ తన లేటెస్ట్ ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్ గూగుల్ పిక్సెల్ 10 (Google Pixel 10) పై భారత మార్కెట్లో సంచలన ఆఫర్ను ప్రకటించింది. ప్రముఖ రిటైల్ విక్రయ సంస్థ ‘విజయ్ సేల్స్’ (Vijay Sales) వేదికగా ఈ స్మార్ట్ఫోన్పై భారీగా ధర తగ్గింది. ఆండ్రాయిడ్ ప్రియులకు, ముఖ్యంగా పిక్సెల్ ఫోన్ల కోసం ఎదురుచూసే వారికి ఇది ఒక అద్భుతమైన అవకాశం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ కథనంలో ఉన్నాయి. భారీగా తగ్గిన పిక్సెల్ 10 ధర […]
హైదరాబాద్ నగరంలోని రద్దీ ప్రాంతమైన నాంపల్లిలో శనివారం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఒక ఫర్నిచర్ షోరూమ్లో ఒక్కసారిగా చెలరేగిన మంటలు నిమిషాల వ్యవధిలోనే భవనం మొత్తానికి వ్యాపించడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. నాంపల్లి ప్రధాన రహదారిపై ఉన్న ఒక నాలుగు అంతస్తుల కమర్షియల్ భవనంలో ఈ ప్రమాదం సంభవించింది. భవనం కింద ఉన్న సెల్లార్లోని హోల్సేల్ ఫర్నిచర్ షాపులో మొదట మంటలు ప్రారంభమయ్యాయి. లోపల ఫర్నిచర్ సామాగ్రి అధికంగా ఉండటంతో మంటలు వేగంగా పై అంతస్తుల […]
హైదరాబాద్ నగరంలోని చారిత్రక వారసత్వాన్ని కాపాడటమే కాకుండా, కనుమరుగవుతున్న జలవనరులకు పూర్వ వైభవం తీసుకురావడమే లక్ష్యంగా హైడ్రా (HYDRAA) తన కార్యకలాపాలను వేగవంతం చేస్తోంది. ఇందులో భాగంగా గోల్కొండ కోట ప్రాంగణంలో ఉన్న 450 ఏళ్ల నాటి చారిత్రక జలవనరు ‘కటోరా హౌజ్’ పునరుద్ధరణకు హైడ్రా తన పూర్తి సహకారాన్ని ప్రకటించింది. ప్రస్తుతం కేంద్ర పురావస్తు శాఖ (ASI) సంరక్షణలో ఉన్న ఈ కటోరా హౌజ్ను హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్వయంగా సందర్శించి, అక్కడి పరిస్థితులను సమీక్షించారు. […]
ప్రపంచ ఆర్థిక వేదిక (WEF) 2026 సందర్భంగా దావోస్లో తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, స్విట్జర్లాండ్లోని వాడ్ (Vaud) రాష్ట్ర ముఖ్యమంత్రి క్రిస్టెల్ లూసియర్ బ్రోడార్తో కీలక సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో భారత్–స్విట్జర్లాండ్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం నేపథ్యంలో రెండు రాష్ట్రాల మధ్య సహకార పెంపుపై చర్చించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రైజింగ్–2047 విజన్ను స్విస్ ప్రతినిధులకు వివరించారు. హైదరాబాద్లో ప్రపంచంలోనే తొలిసారి ‘స్విస్ మాల్’ ఏర్పాటు చేయాలనే ఆలోచనను […]
ప్రస్తుత కాలంలో మధుమేహం లేదా డయాబెటిస్ కేసులు విపరీతంగా పెరగడం మనం చూస్తున్నాం. గతంలో ఈ వ్యాధి కేవలం వృద్ధులకు మాత్రమే వస్తుందని భావించేవారు, కానీ నేడు మారుతున్న జీవనశైలి , ఆహారపు అలవాట్ల వల్ల యువత కూడా ఈ సమస్య బారిన పడుతున్నారు. డయాబెటిస్ అనేది ప్రాథమికంగా రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడానికి సంబంధించిన వ్యాధి అయినప్పటికీ, దాని ప్రభావం శరీరంలోని ప్రతి భాగాన్ని తాకుతుంది. ముఖ్యంగా, రక్తంలో చక్కెర స్థాయి చాలా కాలం పాటు […]
పాక్పై దాడిలో అసలు విజయం “వైమానిక దళానిదే”: ఐఏఎఫ్ చీఫ్ దేశ భద్రతకు కేవలం ఆర్థిక బలమే సరిపోదని, బలమైన సైనిక శక్తి తప్పనిసరి అని భారత వైమానిక దళ చీఫ్(IAF) చీఫ్ ఎయిర్ మార్షల్ ఏపీ సింగ్ అన్నారు. బుధవారం న్యూఢిల్లీలో జరిగిన 22వ సుబ్రతో ముఖర్జీ సెమినార్లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇదే కాకుండా, పాకిస్తాన్పై భారత్ నిర్వహించిన ‘‘ఆపరేషన్ సిందూర్’’ దాడులను గురించి ప్రస్తావించారు. ఆధునిక యుద్ధాల్లో ‘‘ఎయిర్ పవర్’’ చాలా […]
జీవిత కాలపు కోరిక నెరవేర్చుకోవడానికి ఇదే సరైన సమయం అని ఆ టీడీపీ సీనియర్ భావిస్తున్నారా? అంత సీన్ లేదని అర్ధమవుతున్నా…. అయిననూ పోయిరావలె హస్తినకు అన్నట్టుగా దింపుడు కల్లం ఆశలతో ట్రయల్స్ వేస్తున్నారా? అందుకే సీఎం చంద్రబాబు ముఖం చూడ్డానికి ఇష్టపడలేదా? ఒక్క ఛాన్స్… ఇంకొకే ఒక్క ఛాన్స్ అంటూ డిఫరెంట్గా నిరసన తెలుపుతున్న ఆ ఎక్స్ మినిస్టర్ ఎవరు? ఏంటా వ్యవహారం? టీడీపీ ఆవిర్భావం నుంచి మరో పార్టీ జెండా తెలియని నాయకుడు యనమల […]
ఆ పొలిటికల్ ఫ్యామిలీ పోగొట్టుకున్నచోటే వెదుకులాట మొదలుపెట్టిందా? పాల కేంద్రంలో రచ్చ రాజకీయం కూడా అందులో భాగమేనా? అక్కా తమ్ముళ్ళు డైరీమే సవాల్ అంటున్నది కూడా అందుకేనా? ఏదా రాజకీయ కుటుంబం? ఏంటా పాల పాలిటిక్స్? నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గం పొలిటికల్గా ఎప్పుడూ హాట్ హాట్గానే ఉంటుంది. అదే సమయంలో ఈ సెగ్మెంట్ పేరు వినగానే ఠక్కున గుర్తుకు వచ్చేది భూమా కుటుంబం. ప్రస్తుతం ఇక్కడ భూమా అఖిలప్రియ సిట్టింగ్ ఎమ్మెల్యే. అంత వరకు బాగానే […]
తెలంగాణలో అవినీతి అధికారుల భరతం పడుతున్న ఏసీబీ, తాజాగా హన్మకొండ అడిషనల్ కలెక్టర్ వెంకట్ రెడ్డి నివాసంలో సోదాలు నిర్వహించి మరో భారీ కుంభకోణాన్ని వెలుగులోకి తెచ్చింది. ఒక ఫైల్ ప్రాసెసింగ్ కోసం లంచం డిమాండ్ చేస్తూ ఏసీబీ అధికారులకు చిక్కిన వెంకట్ రెడ్డి అక్రమ సామ్రాజ్యం వందల కోట్లలో ఉన్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. హైదరాబాద్, నల్గొండ, మిర్యాలగూడ , హన్మకొండలోని ఆయనకు సంబంధించిన నివాసాల్లో ఏకకాలంలో నిర్వహించిన ఈ సోదాల్లో సుమారు ₹100 కోట్ల […]
బట్టలపై పడే మొండి మరకలు, ముఖ్యంగా తెల్లబట్టలపై కనిపించే పసుపు రంగు మరకలు మనల్ని తరచూ ఇబ్బంది పెడుతుంటాయి. ఎంత ఖరీదైన సబ్బులు వాడినా కొన్నిసార్లు ఈ మరకలు వదలవు. అయితే మన వంటింట్లో దొరికే సాధారణ వస్తువులతోనే ఈ మొండి మరకలను అత్యంత సులభంగా వదిలించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. టూత్పేస్ట్తో సరికొత్త మెరుపు చాలామందికి తెలియని విషయం ఏమిటంటే, మనం పళ్లు తోముకోవడానికి వాడే టూత్పేస్ట్ బట్టలపై మరకలను తొలగించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. ముఖ్యంగా […]