పిఠాపురం శాసనసభ స్థానం నుంచి పోటీ చేస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ రోజు నామినేషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. పవన్ తన అఫిడవట్లో తన ఆస్తుల వివరాలు పొందుపరిచారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి శాసనసభ అభ్యర్థిగా నామినేషన్ వేసిన సంగతి తెలిసిందే. నామినేషన్లో భాగంగా పవన్ ఇష్ట పూర్వకంగా పోటీ చేస్తున్నట్లు ప్రమాణం చేశారు.
రాబోయే ఎన్నికల్లో ఉత్తరాంధ్రను కూటమి క్లీన్ స్వీప్ చేస్తుందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. పాతపట్నం ప్రజాగళం బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడారు.
పీఠాపురం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేష్ దాఖలు చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన సంపాదనతో పాటు అప్పుల వివరాలను వెల్లడించారు. తన అయిదేళ్లలో రూ.114.76 కోట్లు సంపాదించినట్లు వెల్లడించిన ఆయన అప్పులను సైతం వివరాలు సైతం తన అఫిడవిట్ ద్వారా తెలిపారు.
ఏపీలో నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. పోటీ చేసే అభ్యర్థులు వారి ఆస్తుల వివరాలను ఎన్నికల సంఘానికి వెల్లడిస్తున్నారు. ఈ రోజు పీఠాపురం నుంచి జనసేన అభ్యర్థిగా ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాన్ నామినేషన్ వేసిన విషయం తెలిసిందే.
శ్రీకాళహస్తి దేవస్థానంపై బురద జల్లోద్దని.. రాజకీయ ఆరోపణలు మానుకోవాలని దేవస్థాన పాలక మండలి చైర్మన్ అంజూరు శ్రీనివాసులు అన్నారు. ఆలయం నుంచి వెండి తీసుకువెళ్లి బెంగళూరులో విక్రయించి..
రాష్ట్రంలో బీజేపీ ప్రచారాన్ని ముమ్మరం చేసింది. అసెంబ్లీతో పాటు పార్లమెంట్ ఎన్నికలపై కూడా దృష్టి సారించింది. మంగళవారం నుంచి నామినేషన్లు ప్రారంభించనుంది.
పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ ప్రచారం జోరందుకుంది. ముఖ్యమంత్రితో పాటు మంత్రులు పార్లమెంట్ నియోజకవర్గా్ల్లో తిరుగుతూ.. ఓట్లు అభ్యర్థిస్తున్నారు.