ఈ ఐదేళ్ళ లో బాగుపడిన వర్గాలు ఎవరు లేరని.. ఈ రోజు నేను పెట్టిన మేనిఫెస్టో తో అన్ని వర్గాలు బాగుపడతాయని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. తెనాలిలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ..
వేసవిలో వేడికి త్వరగా అలసిపోతాం. ఆరోగ్యం, శరీర ధృఢత్వాన్ని పెంచుకునేందుకు కొందరు జిమ్ కు వెళ్లి కసరత్తు చేస్తుంటారు. తమ ఆరోగ్యాన్ని, అందాన్ని కాపాడుకునేందుకు ప్రయత్నిస్తుంటారు.
వేసవి వచ్చిందంటే కచ్చితంగా నీటిని ఎక్కువగా తాగాలి. దీనితోపాటుగా కొన్ని రకాల పండ్లు తినాలి. అలా చేస్తే మీ శరీరంలో నీటి శాతం తగ్గకుండా ఉంటుంది. ప్రస్తుతం ఎండలు మండుతున్నాయి.
ప్రస్తుతం చిన్న చిన్న విషయాలకే విడాకుల దాకా వెళ్తున్నారు దంపతులు.. ఇరువురి మధ్య సమన్వయం లేకపోవడమే దానికి కారణమవుతోంది. ఇదొక్కటే కాకుండా పూర్వం ఉమ్మడి కుటుంబాలు ఉండేవి.
పాలు అనేక పోషకాలను కలిగి ఉంటాయి. క్యాల్షియం, మాంస కృత్తులు, కొవ్వులు, విటమిన్ ఎ, బి ఇలా చాలా రకాల పోషకాలు పాలలో ఇమిడి ఉంటాయి. పాలపై ఎన్నో ఆపోహలు ఉన్నాయి.
ప్రతి ఇంట్లో బెల్లం తప్పకుండా ఉంటుంది. ఆయుర్వేదంలో బెల్లాన్ని ఔషధంగా పరిగణిస్తారు. ఇందులో మన శరీరానికి మేలు చేసే ప్రోటీన్, విటమిన్ బి12, కాల్షియం, ఐరన్లు ఉంటాయి.
ఆకలి శరీరంలో జరిగే ఓ సాధారణ ప్రక్రియ. శరీరానికి శక్తి అందాలంటే ఆహారం తప్పనిసరి.. రుచితో పాటు ఆరోగ్య కరమైన ఆహారాన్ని తీసుకుంటే వ్యాధుల నుంచి తప్పించుకోవచ్చు.