Anant Ambani Wedding: ఆహ్వానం లేకుండా అనంత్ అంబానీ పెళ్లికి వచ్చిన ఇద్దరు వ్యక్తుల అరెస్ట్..
- ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమైన అనంత్ అంబానీ- రాధికా మర్చంట్ వివాహం
- పెళ్లిలో భారీ భద్రతా ఏర్పాట్లు
- ఆహ్వానం లేకుండా భారీ భద్రతను ఉల్లంఘించి వివాహ వేదిక హాజరైన ఇద్దరు వ్యక్తులు
- ఆంధ్రప్రదేశ్ కి చెందిన వారిగా గుర్తింపు
- వారిని అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేసిన పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత కొన్ని రోజులుగా అనంత్ అంబానీ- రాధికా మర్చంట్ వివాహం ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ పెళ్లిని చూసేందుకు అందరూ తహతహలాడారు. అలాంటి పరిస్థితిలో.. ఇద్దరు వ్యక్తులు ఆహ్వానం లేకుండా పెళ్లికి చేరుకున్నారు. వారిద్దరూ భారీ భద్రతను ఉల్లంఘించి వివాహ వేదిక జియో వరల్డ్ సెంటర్లోకి ప్రవేశించారు. విషయం తెలియగానే పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.
READ MORE: Hyderabad Rains: హైదరాబాద్లో కుండపోత వర్షం.. గంట నుంచి ఎడతెరిపి లేని వాన
Also Read
- Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
- Shashi Tharoor: రాహుల్గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
- Vaibhav's Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
- Vignesh Shivan : నయనతార భర్త విఘ్నేశ్ శివన్ నా ఆఫీసులో మూడేళ్లు పనిచేశాడు.. ఆ రూమర్లపై నటి సోనా షాకింగ్ కామెంట్స్!
అనుమతి లేకుండా ప్రవేశించిన వారిలో ఒకరు యూట్యూబర్ వెంకటేష్ నర్సయ్య అల్లూరి కాగా, మరొకరు వ్యాపారవేత్తగా చెప్పుకుంటున్న లుక్మాన్ మహమ్మద్ షఫీ షేక్ ఉన్నారు. ముంబైకి చెందిన బీకేసీ పోలీసులు ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. వారిద్దరిపై ప్రత్యేక కేసులు నమోదు చేశారు. ఓ వ్యక్తి పెళ్లికి హాజరయ్యేందుకు ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చినట్లు పోలీసులు తెలిపారు. రెండు కేసుల్లో చట్టపరమైన చర్యలు తీసుకున్న పోలీసులు నిందితులకు నోటీసులు జారీ చేశారు. అనంతరం వారిని విడుదల చేశారు.
READ MORE:Delhi: ఢిల్లీలోని జీటీబీ ఆసుపత్రిలో పట్టపగలు కాల్పులు.. రోగి అక్కడికక్కడే మృతి
పెళ్లిలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. జెడ్ ప్లస్ సెక్యూరిటీతో అంబానీ కుటుంబ సభ్యులందరూ పెళ్లికి హాజరయ్యారు. ఈవెంట్ సమయంలో ఇంటిగ్రేటెడ్ సెక్యూరిటీ ఆపరేషన్ సిస్టమ్ (ISOS) సెటప్ చేశారు. ఈవెంట్ భద్రతా ఆపరేషన్ ఈ ISOS కేంద్రం నుంచి పర్యవేక్షించబడుతుంది. 60 మంది భద్రతా బృందంలో 10 మంది ఎన్ఎస్జి కమాండోలు, పోలీసు అధికారులు ఉన్నారు. 200 మంది అంతర్జాతీయ భద్రతా సిబ్బందిని నియమించనున్నారు. 300 మంది సెక్యూరిటీ సభ్యులు ఉన్నారు. బీకేసీలో 100 మందికి పైగా ట్రాఫిక్ పోలీసులు, ముంబై పోలీసు సిబ్బందిని మోహరించారు.
తాజావార్తలు
-
Domestic LPG Cylinder Price Hiked: గృహ వినియోగదారులకు షాక్.. పెరిగిన వంటగ్యాస్ ధరలు.. ఎంతంటే?
-
HYDRAA : హైడ్రా ప్రజావాణికి మరో బ్రేక్.. జూన్ 22 నుంచే మళ్లీ ప్రారంభం..!
-
Off The Record : కేటీఆర్కు సమాంతరంగా మరో వర్కింగ్ ప్రెసిడెంట్ పై కేసీఆర్ కసరత్తు
-
Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
-
Shashi Tharoor: రాహుల్గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!