Anant Ambani Wedding: ఆహ్వానం లేకుండా అనంత్ అంబానీ పెళ్లికి వచ్చిన ఇద్దరు వ్యక్తుల అరెస్ట్..
- ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమైన అనంత్ అంబానీ- రాధికా మర్చంట్ వివాహం
- పెళ్లిలో భారీ భద్రతా ఏర్పాట్లు
- ఆహ్వానం లేకుండా భారీ భద్రతను ఉల్లంఘించి వివాహ వేదిక హాజరైన ఇద్దరు వ్యక్తులు
- ఆంధ్రప్రదేశ్ కి చెందిన వారిగా గుర్తింపు
- వారిని అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేసిన పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత కొన్ని రోజులుగా అనంత్ అంబానీ- రాధికా మర్చంట్ వివాహం ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ పెళ్లిని చూసేందుకు అందరూ తహతహలాడారు. అలాంటి పరిస్థితిలో.. ఇద్దరు వ్యక్తులు ఆహ్వానం లేకుండా పెళ్లికి చేరుకున్నారు. వారిద్దరూ భారీ భద్రతను ఉల్లంఘించి వివాహ వేదిక జియో వరల్డ్ సెంటర్లోకి ప్రవేశించారు. విషయం తెలియగానే పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.
READ MORE: Hyderabad Rains: హైదరాబాద్లో కుండపోత వర్షం.. గంట నుంచి ఎడతెరిపి లేని వాన
Also Read
- International Tea Day: మీరు ప్రతిరోజూ తాగే చాయ్ నిజంగా ఆరోగ్యకరమేనా..?
- Who is Abhijit Dipke: ఎవరీ అభిజీత్ దీప్కే?.. అమెరికా నుంచి రాజకీయం చేస్తున్న "కాక్రోచ్ జనతా పార్టీ" వెనుక మాస్టర్మైండ్!
- KTR: “కేబినెట్ సమావేశంలోనైనా కళ్లు తెరవండి”.. సీఎం రేవంత్కి కేటీఆర్ లేఖ
- Helmet and Hair Loss: హెల్మెట్ వల్ల నిజంగా జుట్టు రాలుతుందా..? వైద్యులు చెప్పిన అసలు నిజం ఇదే..
అనుమతి లేకుండా ప్రవేశించిన వారిలో ఒకరు యూట్యూబర్ వెంకటేష్ నర్సయ్య అల్లూరి కాగా, మరొకరు వ్యాపారవేత్తగా చెప్పుకుంటున్న లుక్మాన్ మహమ్మద్ షఫీ షేక్ ఉన్నారు. ముంబైకి చెందిన బీకేసీ పోలీసులు ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. వారిద్దరిపై ప్రత్యేక కేసులు నమోదు చేశారు. ఓ వ్యక్తి పెళ్లికి హాజరయ్యేందుకు ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చినట్లు పోలీసులు తెలిపారు. రెండు కేసుల్లో చట్టపరమైన చర్యలు తీసుకున్న పోలీసులు నిందితులకు నోటీసులు జారీ చేశారు. అనంతరం వారిని విడుదల చేశారు.
READ MORE:Delhi: ఢిల్లీలోని జీటీబీ ఆసుపత్రిలో పట్టపగలు కాల్పులు.. రోగి అక్కడికక్కడే మృతి
పెళ్లిలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. జెడ్ ప్లస్ సెక్యూరిటీతో అంబానీ కుటుంబ సభ్యులందరూ పెళ్లికి హాజరయ్యారు. ఈవెంట్ సమయంలో ఇంటిగ్రేటెడ్ సెక్యూరిటీ ఆపరేషన్ సిస్టమ్ (ISOS) సెటప్ చేశారు. ఈవెంట్ భద్రతా ఆపరేషన్ ఈ ISOS కేంద్రం నుంచి పర్యవేక్షించబడుతుంది. 60 మంది భద్రతా బృందంలో 10 మంది ఎన్ఎస్జి కమాండోలు, పోలీసు అధికారులు ఉన్నారు. 200 మంది అంతర్జాతీయ భద్రతా సిబ్బందిని నియమించనున్నారు. 300 మంది సెక్యూరిటీ సభ్యులు ఉన్నారు. బీకేసీలో 100 మందికి పైగా ట్రాఫిక్ పోలీసులు, ముంబై పోలీసు సిబ్బందిని మోహరించారు.
తాజావార్తలు
-
SpaceX IPO: స్పేస్ఎక్స్ IPOతో ఎలాన్ మస్క్ ట్రిలియనీర్ అవుతారా?.. ప్రపంచ దృష్టి నాస్డాక్పై
-
Ram Charan: నీకో దండం బుచ్చి.. నన్ను బాగా టార్చర్ చేశావ్!
-
Apple: ఆపిల్ వాచ్ & ఎయిర్పాడ్స్ ప్రోలో.. కొత్త ఆరోగ్య ఫీచర్లు వచ్చేశాయ్!
-
International Tea Day: మీరు ప్రతిరోజూ తాగే చాయ్ నిజంగా ఆరోగ్యకరమేనా..?
-
Hardik Pandya-BCCI: హార్దిక్ పాండ్యాకు బీసీసీఐ భారీ షాక్!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!