ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ముఖ్యమంత్రి తర్వాత అంత కేజ్ ని సంపాధించిన మరో వ్యక్తి పవన్ కల్యాణ్ అనే విషయం అందరికీ తెలిసిందే. ప్రమాణస్వీకారోత్సవంలో ఆయన అందరి దృష్టిని ఆకర్షించేలా చేశారు.
గోండ్వానా ఎక్స్ప్రెస్ రైలు బి-9 కోచ్లో అవమానకరమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. మద్యం మత్తులో ఉన్న ఆర్మీ వ్యక్తి మహిళా ప్రయాణికులపై మూత్ర విసర్జన చేశాడు. ఆ మహిళ ఆర్మీ సిబ్బందిపై ఫిర్యాదు చేసినా గ్వాలియర్, ఝాన్సీలలో ఆమెకు సహాయం అందలేదు.
భారతీయ రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది. గతంలో విజయవాడ రూట్లో ప్రయాణించిన రైళ్లను రైల్వే రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ రైళ్లను పునరుద్ధరించింది. ఈ రైళ్ల వివరాలు తెలుసుకోండి. రైలు నెంబర్ 17258 కాకినాడ పోర్ట్ నుంచి విజయవాడకు అందుబాటులో ఉంటుంది.
ప్రస్తుత బిజీ ప్రపంచంలో యోగా, వ్యాయామాలు చేసేందుకు సమయం దొరకడం లేదు. నిత్యం యోగా చేస్తే శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండొచ్చు. కానీ సమయం కారణంగా వాటికి దూరంగా ఉంటున్నాం. చాలా మంది వ్యక్తులు తక్కువ ఎత్తు గురించి ఆందోళన చెందుతున్నారు. తల్లిదండ్రులు కూడా పిల్లల హైట్ పై ఆందోళన వ్యక్తం చేస్తుంటారు. ఇక్కడ పేర్కొన్న యోగా ఆసనాలు మీ పిల్లల ఎత్తును కూడా వేగంగా పెంచుతాయి. Read more: BB4 : బాలయ్య, బోయపాటి మూవీ […]
ఈ రోజుల్లో ప్రజలు తమ ఆరోగ్యం గురించి చాలా ఆందోళన చెందుతున్నారు. ఇందులో పెద్ద సమస్య బరువు పెరగడం. ఈ పెరుగుతున్న బరువు తగ్గించడానికి, ప్రజలు తమ జీవితాంతం ఆహారం, వ్యాయామం చేస్తుంటారు. అలా చేసినప్పటికీ కొందరిలో ఎటువంటి ఫలితాలు కనిపించవు.
దేశ సముద్ర సరిహద్దులను కాపాడే ఇండియన్ కోస్ట్ గార్డ్..సెయిలర్, మెకానిక్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.10వ తరగతి, ఇంటర్మీడియట్ పాస్ అయినవాళ్లు ఈ పోస్టులకు అప్లయ్ చేసుకోవచ్చు. ఇండియన్ కోస్ట్ గార్డ్ అధికారిక వెబ్సైట్ joinindiancoastguard.cdac.in ద్వారా దరఖాస్తు చేసుకోవాల్స ఉంటుంది.
ప్రధాని మోడీకి ప్రిన్సిపల్ సెక్రటరీగా పీకే మిశ్రా కొనసాగనున్నారు. డాక్టర్ పీకే మిశ్రా నియామకాన్ని క్యాబినెట్ నియామకాల కమిటీ ఆమోదించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. పికె మిశ్రా పూర్తి పేరు ప్రమోద్ కుమార్ మిశ్రా.
మాజీ ఐపీఎస్ అధికారి అజిత్ దోవల్ను మూడోసారి జాతీయ భద్రతా సలహాదారుగా నియమిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. అజిత్ దోవల్ మూడోసారి జాతీయ భద్రతా సలహాదారుగా నియమితులయ్యారు. 2014లో అజిత్ దోవల్కు జాతీయ భద్రతా సలహాదారుగా బాధ్యతలు అప్పగించారు.
గత నాలుగు రోజుల్లో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య నాలుగు ఎన్కౌంటర్ల తర్వాత జమ్మూ కాశ్మీర్లో పరిస్థితిని అంచనా వేయడానికి ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన సమీక్షా సమావేశం నిర్వహించారు. హోంమంత్రి అమిత్ షా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్తో ప్రధాని మోడీ మాట్లాడారు.
ప్రముఖ మెసేజింగ్ సంస్థ వాట్సాప్ ఎప్పటికప్పుడు వినియోగదారులపై శ్రద్ధవహిస్తూనే ఉంది. వాట్సాప్ కి పోటీగా చాలా యాప్స్ వచ్చినప్పటికీ అవేవి మార్కెట్లో నిలదొక్కుకోలేలపోయాయి.