Hindenburg : భారత్ పై హిండెన్బర్గ్ సంచలన పోస్ట్.. మార్కెట్ పతనమవుతుందా?
- అమెరికాకు చెందిన షార్ట్ సెల్లర్ సంస్థ హిండెన్బర్గ్ రీసెర్చ్
- భారత్ పై ఆ సంస్థ చేసిన తాజా ప్రకటన
- నివారం ఉదయం ఎక్స్లో ఓ పోస్ట్
- ‘సమ్థింగ్ బిగ్ సూన్ ఇండియా’ అని రాసుకొచ్చింది
- అసలేం జరగనుంది?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికాకు చెందిన షార్ట్ సెల్లర్ సంస్థ హిండెన్బర్గ్ రీసెర్చ్ మీకు గుర్తుండే ఉంటుంది…ఆ సంస్థ చేసిన తాజా ప్రకటన ఇప్పుడు భారత్ ను ఆందోళనకు గురి చేస్తోంది. శనివారం ఉదయం ఎక్స్లో ఓ పోస్ట్ చేసింది. ‘సమ్థింగ్ బిగ్ సూన్ ఇండియా’ అని రాసుకొచ్చింది. అమెరికన్ కంపెనీ భారతీయ కంపెనీకి సంబంధించిన మరో పెద్ద అంశాన్ని బహిర్గతం చేసేందుకు యత్నిస్తోందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా భారత స్టాక్ మార్కెట్లు కొత్త శిఖరాలను అధిరోహిస్తున్నాయి. ఇప్పుడు ఈ పోస్ట్ తో ఆందోళన వ్యక్తమవుతోంది.
READ MORE: Uppu Kappurambu : హీరో సుహాస్ ను అలా పట్టుకుని ఫోజ్ ఇచ్చిన కీర్తి సురేష్
Also Read
- UPI Charges: యూపీఐ చెల్లింపులపై కేంద్రం కీలక నిర్ణయం.. అక్టోబర్ 15 నుంచి అమల్లోకి కొత్త నిబంధనలు..
- Rahul Gandhi: యూపీఐ ఛార్జీలపై రాహుల్గాంధీ విమర్శలు
- Oracle layoffs: ఉదయం 6 గంటలకే ఈమెయిల్.. ఒరాకిల్లో మళ్లీ భారీగా ఉద్యోగాల కోతలు
- Gold and Silver Price: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. వరుసగా రెండో రోజు భారీగా తగ్గిన బంగారం ధర..
దేని విషయంలో అనేది హిండెన్బర్గ్ చెప్పలేదు. మరోసారి భారతీయ కంపెనీ గురించి పెద్ద బహిర్గతం చేయబోతున్నట్లు సమాచారం. జనవరి 2023లో, హిండెన్బర్గ్ రీసెర్చ్ గౌతమ్ అదానీకి చెందిన అదానీ గ్రూప్ను లక్ష్యంగా చేసుకుని ఒక నివేదికను విడుదల చేసింది. అదానీ గ్రూప్పై హిండెన్బర్గ్ అనేక తీవ్రమైన ఆరోపణలు చేసినందున ఈ నివేదిక సంచలనం సృష్టించింది. హిండెన్బర్గ్ రీసెర్చ్ రిపోర్టు వెలువడిన వెంటనే.. అదానీ గ్రూప్లోని అన్ని షేర్లలో భారీ క్షీణత సంభవించింది. ప్రపంచంలో నంబర్ 2 బిలియనీర్ గా ఉన్న అదానీ 36వ స్థానానికి పడిపోయారు. ఎందుకంటే అతని సంపదలో రికార్డు తగ్గుదల నమోదైంది.
READ MORE:Kishan Reddy: జమ్మూకాశ్మీర్ లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుంది..
హిండెన్బర్గ్ రీసెర్చ్ అదానీ గ్రూప్కు సంబంధించిన నివేదికను పబ్లిక్ చేయడానికి రెండు నెలల ముందు న్యూయార్క్కు చెందిన హెడ్జ్ ఫండ్ మేనేజర్ మార్క్ కింగ్డన్కు పంపినట్లు సెబీ విచారణ వెల్లడించింది. హిండెన్బర్గ్ వ్యూహాత్మకంగా అదానీ గ్రూప్ షేర్ల ధరను తగ్గించడం ద్వారా ప్రయోజనం పొందేందుకు కుట్ర పన్నినట్లు భావిస్తున్నారు. కింగ్డన్ కంపెనీ కింగ్డన్ క్యాపిటల్కి కూడా కోటక్ మహీంద్రా ఇన్వెస్ట్మెంట్ లిమిటెడ్లో గణనీయమైన షేర్లు ఉన్నాయి. ఆ తర్వాత కంపెనీ వాల్యుయేషన్ కూడా వేగంగా పడిపోయింది. కొద్ది రోజుల్లోనే అదానీ గ్రూప్ వాల్యుయేషన్ 86 బిలియన్ డాలర్లు తగ్గిన పరిస్థితి నెలకొంది. షేర్ ధరలో ఈ భారీ పతనం తరువాత సమూహం యొక్క విదేశీ లిస్టెడ్ బాండ్లను భారీగా విక్రయించడానికి దారితీసింది.
Something big soon India
— Hindenburg Research (@HindenburgRes) August 10, 2024
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?