యూపీఎస్సీ (UPSC) పరీక్ష ప్రపంచంలోని అత్యంత క్లిష్టమైన పరీక్షల జాబితాలో చేర్చబడింది. భారతదేశంలోని అత్యంత కఠినమైన పరీక్షలలో ఇది అగ్రస్థానంలో ఉంది. యూపీఎస్సీ ప్రిలిమ్స్ పరీక్షకు ప్రతి సంవత్సరం 10 లక్షలకు పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకుంటారు.
భారతదేశంలోని అనేక ప్రాంతాలు, గ్రామాల్లో ప్రజలు ఇప్పటికీ బహిరంగ మలవిసర్జన చేస్తారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకంలో ఇటీవల చాలా గ్రామాల్లో మరుగుదొడ్లు వెలిశాయి. కొన్ని గ్రామాల్లో బహిరంగ మలవిసర్జనపై నిషేధం విధించారు.
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ (Sushant Singh Rajput)వర్ధంతి నేడు. 2020 జూన్ 14న ఆయన ముంబై లో తన ఇంట్లో ఉరి వేసుకుని చనిపోయారు. హీరోగా రాణిస్తూ తనదైన గుర్తింపు సంపాదించుకుంటున్న తరుణంలో 34 ఏళ్ల సుశాంత్ బలవన్మరణం అందరినీ ఆశర్చపరిచింది.
గత కొన్ని రోజులుగా భారత్లో నిరంతరంగా ఉగ్రవాదుల దాడులు జరుగుతున్నాయి. గత కొద్దిరోజులుగా భారత్లోని మూడు చోట్ల ఉగ్రవాదులు దాడులు చేశారు. ఇప్పుడు రామాలయం కూడా ఉగ్రవాదుల టార్గెట్గా మారింది.
సూదుల నుంచి విమానాల వరకు అన్నింటినీ తయారు చేస్తున్న దేశంలోనే అత్యంత విశ్వసనీయ సంస్థ టాటా.. ఇప్పుడు మొబైల్ తయారీ వ్యాపారంలోకి కూడా అడుగుపెట్టబోతోంది. అయితే ఒక దశాబ్దం క్రితం టాటా గ్రూప్ మొబైల్ నెట్వర్క్లు, హ్యాండ్సెట్లను తయారు చేసేది.
మత్తు పదార్థాలు జీవితాలను నాశనం చేస్తాయి అని తెలిసి కూడా యువత మత్తుకు బానిసలుగా మారుతున్నారు. పోలీసులు ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తూ భారీ మత్తు పదార్థాలను పట్టుకుంటున్న జనాల్లో మార్పు రావడం లేదు.
మోసపోయేవాళ్ళు ఉన్నంత కాలం మోసం చేసేవాళ్ళు ఉంటారు. జాగ్రత్తగా ఉండాలని ఎంతచెప్పినా.. కొందరు చెవికెక్కించుకోవడం లేదు. సులువుగా మోసగాళ్ల వలకు చిక్కుతున్నారు. సైబర్ నేరాలు ఇటీవల కాలంలో అధికంగా వెలుగులోకి వస్తున్నాయి.
టెర్రస్ పై నిద్రిస్తున్న 6ఏళ్ల బాలుడిని చిరుత ఎత్తుకెళ్లింది. ఉత్తర్ ప్రదేశ్ రాష్ర్టంలోని అభయారణ్యం పరిధిలోని ధర్మాపూర్ పరిధిలోని జలీహ తేప్రా గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న అధికారులు ఘటనా స్థలానికి వచ్చారు. అప్పటికే చిన్నారి మరణించాడు.
ఎప్పుడేప్పుడా అని ఎదురుచూస్తున్న వీవో(Vivo) మొట్టమొదటి ఫోల్డబుల్ ఫోన్, X ఫోల్డ్ 3 ప్రో, ఇప్పుడు ఫ్లిప్ కార్టు్ (Flipkart) ఆమెజాన్ (Amazon) లో సేల్ కు అందుబాటులో ఉంది. ఫోల్డబుల్ సెగ్మెంట్లో అత్యంత సన్నగా ఉండే ఈ పరికరం శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 5 మరియు OnePlus Open ఫోన్ లకు పోటీగా ఉంటుంది.
ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ముఖ్యమంత్రి తర్వాత అంత కేజ్ ని సంపాధించిన మరో వ్యక్తి పవన్ కల్యాణ్ అనే విషయం అందరికీ తెలిసిందే. ప్రమాణస్వీకారోత్సవంలో ఆయన అందరి దృష్టిని ఆకర్షించేలా చేశారు.