Arshad Nadeem: స్వర్ణం సాధించిన తొలి పాకిస్థానీ అథ్లెట్.. భారీగా ప్రైజ్ మనీ ప్రకటించిన పంజాబ్ సీఎం
- పారిస్ ఒలింపిక్స్ 2024లో జావెలిన్ త్రోలో అర్షద్ నదీమ్ బంగారు పతకం
- ఒలింపిక్ రికార్డును కూడా బద్దలు
- ఒలింపిక్ క్రీడల చరిత్రలో బంగారు పతకం సాధించిన మొదటి పాకిస్థానీ అథ్లెట్
- రూ.10 కోట్ల ప్రైజ్ మనీ ప్రకటించిన పంజాబ్ ప్రావిన్స్ ముఖ్యమంత్రి మర్యమ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పారిస్ ఒలింపిక్స్ 2024లో జావెలిన్ త్రోలో అర్షద్ నదీమ్ బంగారు పతకాన్ని గెలుచుకున్నాడు. అతను స్వర్ణం సాధించడమే కాకుండా ఒలింపిక్ రికార్డును కూడా బద్దలు కొట్టాడు. అర్షద్ యొక్క ఈ విజయం కూడా చరిత్రాత్మకమైనది.. ఎందుకంటే అతను ఒలింపిక్ క్రీడల చరిత్రలో బంగారు పతకం సాధించిన మొదటి పాకిస్థానీ అథ్లెట్. ఇప్పుడు పాకిస్థాన్లోని పంజాబ్ ప్రావిన్స్ ముఖ్యమంత్రి మర్యమ్ నవాజ్ గోల్డ్ మెడల్ సాధించినందుకు అర్షద్ నదీమ్కు రూ.10 కోట్ల ప్రైజ్ మనీ ఇవ్వనున్నట్లు ప్రకటించారు.
READ MORE: Manda Krishna Madiga: విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్లపై ఏపీ, తెలంగాణ సీఎంలను కలుస్తాం..
Also Read
- Krishna River Management Board: శ్రీశైలం, సాగర్ నీటిపై ఏపీ కీలక ప్రతిపాదన.. కేఆర్ఎంబీకి లేఖ
- PM Modi: ప్రధాని మోడీ మరో ఇన్స్టాగ్రామ్ వీడియో.. ఈసారి ఏమన్నారంటే..
- Off The Record: ఆసిఫాబాద్ కాంగ్రెస్లో అసంతృప్తి అగ్గి.. డీసీసీ అధ్యక్షురాలిపై తిరుగుబాటు?
- Tour Of South Africa: సౌతాఫ్రికా షెడ్యూల్లో కీలక మార్పులు.. టీ20లు కూడా అక్కడే..
ఈ ప్రైజ్ మనీ రూ. 10 కోట్లు పాకిస్థాన్ కరెన్సీలో ఉంది. దీనిని భారత కరెన్సీగా మార్చినట్లయితే ఈ మొత్తం దాదాపు 3 కోట్ల భారతీయ రూపాయలకు సమానం. దీంతో పాటు అర్షద్ నదీమ్ గ్రామమైన ఖనేవాల్లో ఆయన పేరు మీద ‘స్పోర్ట్స్ సిటీ’ నిర్మిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. ప్రపంచ స్థాయి సౌకర్యాలు లేకపోయినా ఒలింపిక్ పతకం సాధించడంలో అర్షద్ నదీమ్ చరిత్రాత్మక ఫీట్ చేసిన విషయం తెలిసిందే. పంజాబ్ ప్రావిన్స్లో అథ్లెట్లు కావాలనుకునే వారికి సౌకర్యాలు, మంచి వనరులను అందించడానికి స్పోర్ట్స్ అకాడమీని ప్రారంభించాలనుకుంటున్నట్లు అర్షద్ నదీమ్ కొంతకాలం క్రితం చెప్పాడు. వాస్తవానికి, నదీమ్ జావెలిన్ త్రోను కొనసాగించడానికి అతడి అన్నయ్య నుంచి మొదట ప్రేరణ పొందాడు. పంజాబ్ ప్రావిన్స్ ప్రతిభతో నిండి ఉందని, కానీ వనరుల కొరత కారణంగా, ఆ ప్రతిభ అణచివేయబడిందని అతని అన్నయ్య చెప్పాడు.
తాజావార్తలు
-
Krishna River Management Board: శ్రీశైలం, సాగర్ నీటిపై ఏపీ కీలక ప్రతిపాదన.. కేఆర్ఎంబీకి లేఖ
-
PM Modi: ప్రధాని మోడీ మరో ఇన్స్టాగ్రామ్ వీడియో.. ఈసారి ఏమన్నారంటే..
-
Off The Record: ఆసిఫాబాద్ కాంగ్రెస్లో అసంతృప్తి అగ్గి.. డీసీసీ అధ్యక్షురాలిపై తిరుగుబాటు?
-
Tour Of South Africa: సౌతాఫ్రికా షెడ్యూల్లో కీలక మార్పులు.. టీ20లు కూడా అక్కడే..
-
OTR : కష్టాలు మావి, క్రెడిట్ వాళ్లదా.. భోగాపురం వేడుకలో టీడీపీ నేతల అసంతృప్తి
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!