బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేతగా నోబెల్ శాంతి బహుమతి గ్రహీత ఆర్థికవేత్త మహ్మద్ యూనస్ గురువారం సాయంత్రం ప్రమాణ స్వీకారం చేశారు. నాలుగు రోజుల క్రితం ప్రధాని షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి భారత్కు పారిపోవాల్సి వచ్చింది.
దేశ రాజధానిలో స్వాతంత్య్ర దినోత్సవ సన్నాహాల మధ్య ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ భయంకరమైన ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ (ISIS) మాడ్యూల్ను ఛేదించింది. మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ను అరెస్టు చేసింది.
పొరుగు దేశం బంగ్లాదేశ్లో విద్యార్థుల నిరసనలు ప్రభుత్వాన్ని కూల్చేశాయి. షేక్ హసీనా ప్రభుత్వాన్ని చిన్నభిన్నం చేశాయి. ప్రధాని దేశం నుంచి పారిపోయే పరిస్థితి ఏర్పడింది.
ఉత్తరప్రదేశ్లోని బరేలీ జిల్లాలో పరువు హత్య ఘటన వెలుగు చూసింది. సీబీ గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి తన మైనర్ కుమార్తెను గొంతు నులిమి చేశాడు. ఘటన అనంతరం పర్సఖేడా పోస్టు వద్దకు చేరుకుని పోలీసుల ఎదుట లొంగిపోయాడు.
పారిస్ ఒలింపిక్స్లో స్పెయిన్ను ఓడించి భారత హాకీ జట్టు కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. రెజ్లింగ్లో అమన్ సెహ్రావత్ సెమీ-ఫైనల్స్లో ఓడిపోయి నేడు కాంస్య పతకం కోసం బరిలోకి దిగనున్నాడు.
పారిస్ ఒలింపిక్స్లో అధిక బరువు కారణంగా అనర్హత వేటు పడిన భారత రెజ్లర్ వినేష్ ఫోగట్ రెజ్లింగ్కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ వార్త అందరినీ ఆశ్చర్యపరిచింది.
సోషల్ మీడియాలో చాలా ప్లాట్ఫారమ్లు అందుబాటులో ఉన్నాయి. కానీ చాలా మంది ఇన్స్టాగ్రామ్ని ఉపయోగిస్తున్నారు. ఇన్స్టాగ్రామ్లో రోజూ పెద్ద సంఖ్యలో కంటెంట్ అప్లోడ్ చేయబడుతుంది.
గతంలో చాలా మంది ప్రజలు ఉపాధి కోసం నగరాల వైపు మొగ్గు చూపేవారు. కానీ ఇప్పుడు కాలం మారింది. ప్రస్తుతం అత్యధిక గ్రామీణ యువత తమ గ్రామంలో లేదా గ్రామ పరిసరాల్లో ఉపాధి కోసం ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు.
దోమల ద్వారా సంక్రమించే డెంగ్యూ వ్యాధిని నిరోధించేందుకు భారతదేశం పరిష్కారాన్ని కనుగొంది. దోమ కాటు ద్వారా ఈ వ్యాధి వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి శాస్త్రవేత్తలు వ్యాక్సిన్ను కనుగొన్నారు.
లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ వీడియో నిన్నటి నుంచి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి, మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెడుతున్నప్పుడు రాహుల్ గాంధీ నిద్రపోతున్నారని అధికార పార్టీ వాదిస్తోంది.