కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పంజాబ్ ప్రభుత్వానికి లేఖ రాసి హెచ్చరించారు. ఎన్హెచ్ఏఐ అధికారులు, కాంట్రాక్టర్ల భద్రతకు సంబంధించి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ఆయన తన లేఖలో ప్రశ్నలు సంధించారు.
హిజాబ్, బురఖా, నిఖాబ్ ధరించడంపై నిషేధం ఉన్న ముంబైలోని ఓ ప్రైవేట్ కాలేజీ సూచనలను సుప్రీంకోర్టు పాక్షికంగా స్టే విధించింది. ఎన్జీ ఆచార్య అండ్ డీకే మరాఠే కాలేజీని నిర్వహిస్తున్న 'చెంబూర్ ట్రాంబే ఎడ్యుకేషన్ సొసైటీ'కి నవంబర్ 18లోగా సమాధానం ఇవ్వాలని సుప్రీం కోర్టు
పశ్చిమ బెంగాల్ కోల్కతాలోని ఆర్జి కర్ మెడికల్ కాలేజీలో ట్రైనీ డాక్టర్పై జరిగిన దారుణం అందరినీ కదిలించింది. లేడీ డాక్టర్పై తొలుత అత్యాచారం చేసి, ఆపై దారుణంగా హత్య చేశారు.
పారిస్ ఒలింపిక్స్ 2024లో జావెలిన్ త్రోలో అర్షద్ నదీమ్ బంగారు పతకాన్ని గెలుచుకున్నాడు. అతను స్వర్ణం సాధించడమే కాకుండా ఒలింపిక్ రికార్డును కూడా బద్దలు కొట్టాడు.
అమెరికాకు చెందిన షార్ట్ సెల్లర్ సంస్థ హిండెన్బర్గ్ రీసెర్చ్ మీకు గుర్తుండే ఉంటుంది...ఆ సంస్థ చేసిన తాజా ప్రకటన ఇప్పుడు భారత్ ను ఆందోళనకు గురి చేస్తోంది.
భారత షూటర్ అభినవ్ బింద్రాకు పారిస్ ఒలింపిక్ లో అరుదైన గౌరవం దక్కనుంది. ఒలింపిక్ లో అత్యుత్తమ సేవలందించినందుకు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (IOC) ఈ రోజు ఒలింపిక్ ఆర్డర్ అవార్డుతో సత్కరించనుంది.
పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత్ ఆరు పతకాలు సాధించింది. నేడు జరిగే క్రీడల్లో భారత ఆటగాళ్లు తమ సవాల్ను ప్రదర్శించనున్నారు. నేడు జరిగే క్రీడల్లో భారత్ 7వ పతకాన్ని కూడా గెలుచుకోవచ్చు.
మనం పనికిరానివిగా భావించి పారేసే పాత బట్టల ద్వారా ఓ జంట డబ్బు సంపాదిస్తోంది. పాత బట్టలతో బొమ్మలు చేసి అమ్ముతుంది ఈ జంట. ఈమె పేరు సునీతా రామేగౌడ, భర్త సుహాస్ రామెగౌడ.
ఆరోగ్య బీమా కంపెనీలపై దోమల బెడద భారీగా పడుతోంది. బీమా కంపెనీలు స్వీకరించే ఆరోగ్య బీమా క్లెయిమ్లలో దాదాపు మూడింట ఒక వంతు సీజనల్ అంటు వ్యాధుల కారణంగా ఉన్నాయి.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటును చాలా కాలం పాటు స్థిరంగా ఉంచినప్పటికీ... ప్రభుత్వ రంగ బ్యాంకులు డిపాజిటర్లకు శుభవార్త చెప్పాయి. ఇప్పటికే ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీని చాలాసార్లు పెంచాయి.