Kalyan Banerjee: వక్ఫ్ బిల్లు సమావేశంలో టీఎంసీ ఎంపీ అత్యుత్సాహం.. సస్పెండ్ చేసిన జేపీసీ ఛైర్మన్
- వక్ఫ్ బిల్లుకు సంబంధించి జేపీసీ సమావేశం
- సమావేశంలో టీఎంసీ ఎంపీ అత్యుత్సాహం
- అభ్యంతరకరమైన పదాలను ఉపయోగించిన ఎంపీ కల్యాణ్ బెనర్జీ
- బీజేపీ ఎంపీపై బాటిల్ విసిరిన కల్యాణ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వక్ఫ్ బిల్లుకు సంబంధించి మంగళవారం జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) సమావేశంలో జరిగిన ఘర్షణ తర్వాత తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కల్యాణ్ బెనర్జీపై చర్యలు తీసుకున్నారు. జేపీసీ ఛైర్మన్ జగదాంబిక పాల్ టీఎంసీ ఎంపీని తదుపరి సమావేశం నుంచి సస్పెండ్ చేశారు. అంటే తదుపరి జేపీసీ సమావేశం ఏది జరిగినా కళ్యాణ్ బెనర్జీని అనుమతి ఉండదు. మంగళవారం జరిగిన జేపీసీ సమావేశంలో కళ్యాణ్ బెనర్జీ, బీజేపీ ఎంపీ అభిజిత్ గంగోపాధ్యాయ మధ్య వాగ్వాదం జరిగింది. ఈ ఘర్షణలో కళ్యాణ్ బెనర్జీ గాయపడ్డారు. తీవ్ర వాగ్వివాదం సమయంలో, కళ్యాణ్ బెనర్జీ గ్లాస్ వాటర్ బాటిల్ను పగలగొట్టారు. దాని కారణంగా ఆయన చేతికి గాయమైనట్లు తెలుస్తోంది. చేతికి నాలుగు కుట్లు కూడా పడినట్లు వార్తలు వస్తున్నాయి.
READ MORE: Top Headlines @ 5 PM: టాప్ న్యూస్
Also Read
- Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
- Saikrishna Lockup Death: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ దూకుడు.. మరో ఇద్దరు పోలీసుల కోసం గాలింపు!
- Ayodhya: అయోధ్య రామాలయ విరాళాల కుంభకోణంలో కీలక పరిణామం.. ట్రస్ట్ కీలక సభ్యులు రాజీనామా..
- Women's World Cup 2026: రన్రేట్ ప్లస్.. కానీ ఆసీస్తో నెక్స్ట్ మ్యాచ్! సెమీఫైనల్ చేరాలంటే భారత్కు ఉన్న అవకాశాలివే..
ఘర్షణ అనంతరం జేపీసీ ఛైర్మన్ జగదాంబిక పాల్ నేతృత్వంలో రూల్ 374 కింద ఓటింగ్ జరిగింది. ఇందులో కళ్యాణ్ బెనర్జీ సస్పెన్షన్కు అనుకూలంగా 9, వ్యతిరేకంగా 7 ఓట్లు వచ్చాయి. జేపీసీ నుండే బెనర్జీని సస్పెండ్ చేయాలని అధికార పక్షం సభ్యులు హితవు పలికారు. అయితే చర్చల అనంతరం ఒకరోజు సస్పెండ్ చేయాలని నిర్ణయించారు.
READ MORE:BRICS Summit: పుతిన్తో ప్రధాని మోడీ భేటీ.. ఉక్రెయిన్ యుద్ధంపై కీలక వ్యాఖ్యలు..
జేపీసీ సమావేశంలో ఏం జరిగింది?
ఈ సమావేశానికి పలువురు రిటైర్డ్ న్యాయమూర్తులు, సీనియర్ న్యాయవాదులు, మేధావులు హాజరయ్యారని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఇంతలో హఠాత్తుగా కళ్యాణ్ బెనర్జీ లేచి మాట్లాడటం మొదలుపెట్టారు. గతంలో కూడా పలుమార్లు సమావేశంలో మాట్లాడారు. కానీ ఈసారి ఆయన ప్రసంగించే సమయంలో అభిజిత్ గంగోపాధ్యాయ అభ్యంతరం లేవనెత్తారు. దీంతో కళ్యాణ్ బెనర్జీ ఆయనపై అభ్యంతరకరమైన పదాలను ఉపయోగించారు. ఇంతలో, వారిద్దరూ ఒకరిపై ఒకరు దుర్భాషలాడారు. కోపంతో, కళ్యాణ్ బెనర్జీ ఒక గాజు సీసాని తీసుకొని టేబుల్పై విసిరారు. దాని కారణంగా ఆయన గాయపడ్డారు.
తాజావార్తలు
-
Varanasi Update: ‘వారణాసి’ నుంచి బిగ్ అప్డేట్.. ఈ సెప్టెంబర్ నాటికే..!
-
Shah Rukh Khan: ‘నా భర్త కంటే మీరే ఇష్టం’.. మహిళా అభిమాని మాటకు షారుఖ్ ఇచ్చిన సమాధానం వైరల్
-
Woman Constable: ఇదేం పద్దతి మేడం.. ఫిర్యాదు కోసం వచ్చిన వృద్ధుడి ఎదుట.. టేబుల్పై కాళ్లు పెట్టిన మహిళా కానిస్టేబుల్
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Saikrishna Lockup Death: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ దూకుడు.. మరో ఇద్దరు పోలీసుల కోసం గాలింపు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!