Salman Ali Agha: నేటి నుంచి టీ20 వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. వచ్చే నెల 8 వరకు ఈ సీజన్ కొనసాగనుంది. అయితే.. ఈ టీ20 వరల్డ్ కప్ పాకిస్థాన్ జట్టుకు పెద్ద సవాలుగా మారింది. భారత్తో మ్యాచ్ బహిష్కరణ చుట్టూ పెద్ద చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఆ జట్టు కెప్టెన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ విషయాలన్నింటినీ పక్కన పెట్టి మైదానంలో గెలుపుపైనే దృష్టి పెట్టాలని కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘా స్పష్టం చేశాడు.
T20 World Cup 2026: నేటి నుంచి టీ 20 వరల్డ్ కప్ షురూ అవుతుంది. ఇప్పటికీ పాకిస్థాన్ విషయంలో పరిస్థితి గందరగోళంగా ఉంది. గ్రూప్-ఏలో భారత్తో జరిగే మ్యాచ్ను నిజంగా బహిష్కరిస్తే.. ఇక మిగిలిన ప్రతి మ్యాచ్ వారికి ఫైనల్లా మారనుంది. నెదర్లాండ్స్, నమీబియా, అమెరికా జట్లతో ఆడే మ్యాచ్లలో తప్పక గెలవాల్సిందే. ఒక్క ఓటమి వచ్చినా, తదుపరి దశకు వెళ్లడం కష్టమే. ఈ కీలక సమయంలో పాకిస్థాన్ జట్టు కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘా సంచలన వ్యాఖ్యలు చేశాడు. జట్టుకు ఏ…
T20 World Cup 2026: రేపటి నుంచి టీ20 వరల్డ్ కప్ షురూ కానుంది. ఇప్పటి వరకు పాకిస్థాన్ విషయంలో మాత్రం క్లారిటీ రాలేదు. టీ20 ప్రపంచకప్ 2026 చుట్టూ రాజకీయ వేడి పెరుగుతోంది. ఒకవైపు తాము భారత్తో ఆడబోమని పాకిస్థాన్ ప్రభుత్వం స్పష్టంగా చెబుతుంటే.. మరోవైపు తెర వెనుక మాత్రం పరిస్థితి పూర్తిగా భిన్నంగా నడుస్తున్నట్టు తెలుస్తోంది. తాజాగా టెలిగ్రాఫ్ కథనం ప్రకారం.. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఇప్పుడు ఐసీసీ ముందు కొన్ని షరతులు పెట్టి తన నిర్ణయాన్ని మళ్లీ ఆలోచించేందుకు సిద్ధమవుతున్నట్టు…
Harish Rao Challenges CM Revanth Reddy: సీఎం రేవంత్రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు సవాల్ విసిరారు. సిగాచి పరిశ్రమ ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు రేవంత్ కోటి రూపాయల పరిహారం ఇస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని వెల్లడించారు. తాజాగా సంగారెడ్డి పర్యటనలో ఆయన ప్రసంగించారు. సిగాచి పరిశ్రమ ప్రమాదంలో 54 మంది చనిపోతే ఎవ్వరు పట్టించుకోలేదని.. ఘటన జరిగిన వెంటనే తాను వచ్చి పరిశీలిస్తే మర్నాడు సీఎం రేవంత్ వచ్చారని విమర్శించారు.
Prahlad Joshi: కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ 2047వరకు వికసిత భారత్ నిర్మాణ లక్ష్యంగా ఉందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు.. తాజాగా బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో ప్రసంగించారు. ప్రపంచంలోనే భారత్ ను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు మోడీ కృషి చేస్తున్నారని చెప్పారు.. ఏఐ జనరేషన్ నడుస్తున్న పరిస్థితుల్లో కొత్త సంస్కరణలు తీసుకువస్తున్నామని స్పష్టం చేశారు.. స్వాతంత్ర్యం సిద్ధించాక కాంగ్రెస్ సుదీర్ఘ కాలం దేశాన్ని పరిపాలించింది.. ప్రపంచంలోనే భారత్ మూడోవ ఆర్థిక శక్తిగా ఎదుగుతుందన్నారు.. ఇది భవిష్యత్తు లక్ష్యాలను నిర్దేశించుకుని…
Sundar Picha: టెక్ ప్రపంచం ఒక్కసారిగా కుదేలైంది. ఒక్క ఏఐ టూల్లో టెక్కీలు భయాందోళనకు గురయ్యారు. టెక్నాలజీ ప్రపంచంలో గత కొన్ని రోజులుగా ఒక్కసారిగా భయం చుట్టుముట్టింది. ఆంత్రోపిక్ అనే ఏఐ కంపెనీ విడుదల చేసిన కొత్త ప్లగిన్లతో ఒక్కసారిగా గందరగోళం ఏర్పడింది. వీటితో సాఫ్ట్వేర్ కంపెనీల రోజులకు రోజులు దగ్గర పడ్డాయనే వాదనలు జోరుగా వినిపించాయి. ప్రపంచవ్యాప్తంగా సాఫ్ట్వేర్ షేర్లు భారీగా పడిపోయాయి. ఒకే రోజులో దాదాపు 285 బిలియన్ డాలర్లు పతనమయ్యాయి. దీనికి కొంతమంది ‘సాస్పోకలిప్స్’ అనే పేరు కూడా పెట్టేశారు.…
Supreme Court: నేడు సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణ కొనసాగనుంది. జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ ల ధర్మాసనం ఈ కేసు విచారణ జరపనుంది. గత విచారణ సందర్భంగా ఇప్పటికే స్పీకర్కు చాలా సమయం ఇచ్చామని కోర్టు స్పష్టం చేసింది. అనర్హత పిటిషన్లపై విచారణ పూర్తి చేయాలని ఆదేశించింది.
T20 World Cup 2026: టీ20 వరల్డ్ కప్ దగ్గరపడుతోంది. కానీ ఇప్పటి వరకు పాకిస్థాన్ వైఖరి మార్చుకోలేదు. ఇండియాతో ఆడమని తేల్చి చెప్పేస్తున్నారు. పాకిస్థాన్ భారత్ మ్యాచ్ను బాయ్కాట్ చేస్తుందని చెప్పడంతో టీ20 వరల్డ్ కప్లో పెద్ద గందరగోళం మొదలైంది. ఈ మ్యాచ్ ఫిబ్రవరి 15న కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో ఈ మ్యాచ్ జరగాల్సి ఉంది. ఇది కేవలం క్రికెట్ మ్యాచ్ కాదు.. ఇరు దేశాల మధ్య మ్యాచ్లు ఉత్కంఠ భరితమైన క్షణాలు.. ఈ ఉత్కంఠే భారీ ఆదాయంగా మారుతుంది. కానీ…
U19 Cricket World Cup 2026: నేడు మధ్యాహ్నం ఒంటి గంటకు అండర్ 19 క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. జింబాబ్వే దేశ రాజధాని హరారేలో భారత్-ఇంగ్లాండ్ మధ్య తుది పోరు ఉండనుంది. ఇప్పటివరకు ఐదుసార్లు అండర్-19 వన్డే వరల్డ్ కప్ ట్రోఫీలను సాధించిన టీమిండియా తాజాగా ఆయుష్ మాథ్రే నాయకత్వంలో విజయం దిశగా అడుగులు వేస్తోంది. ఈ టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఫైనల్ వరకు వచ్చింది. ఇప్పుడు హరారేలో ఇంగ్లాండ్తో తుది సమరానికి సిద్ధమవుతోంది. ఇరు జట్లు…
Delhi Capitals: మహిళల ప్రిమియర్ లీగ్లో ఆర్సీబీ సంచలన సృష్టించింది. ఈ సీజన్లో మిగతా జట్లన్నీ ఒక వైపు.. బెంగళూరు మరోవైపు అన్న స్థాయిలో దూసుకుపోయింది. వరుసగా అయిదు మ్యాచ్ల్లో గెలిచి ప్లేఆఫ్స్ బెర్తును ఖరారు చేసుకుంది. అత్యధిక విజయాలతో అగ్రస్థానంలో నిలిచి ఫైనల్కు దూసుకెళ్లింది. ఇక తుది పోరులో 200 పైచిలుకు లక్ష్యాన్ని ఛేదించి విజయ బావుటా ఎగరేసింది. కానీ.. మరోవైపు ప్రత్యర్థి టీంకి మాత్రం ఎన్నో ఏళ్లుగా కన్నీళ్లే మిగులుతున్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్కు నిజంగా గురువారం రాత్రి ఓ ఎంతో భావోద్వేగంతో…