-
MSVG: మెగాస్టారా మజాకా.. 5 రోజుల్లో “మన శంకరవరప్రసాద్ గారు” కలెక్షన్స్ ఎంతంటే..?
MSVG: బాక్సాఫీస్లో మన శంకరవరప్రసాద్ గారు హవా కొనసాగుతోంది.. ప్రపంచవ్యాప్తంగా విడుదలై ఈ సినిమా పాజిటివ్ టాక్తో బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తుంది. సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్కు ప్రమోషన్స్ నుంచే భారీ స్పందన వచ్చింది. మెగా సంక్రాంతి బ్లాక్బస్టర్ కేవలం 5 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.226 కోట్లకు పైగా గ్రాస్ సాధించింది. ప్రాంతీయ సినిమాల్లో ఆల్టైమ్ రికార్డ్ సాధించింది. ఈ వీకెండ్లో మరిన్ని భారీ కలెక్షన్లు రాబట్టేందుకు సిద్ధమైంది. READ MORE: […] -
India’s Biryani Capital: ‘భారతదేశ బిర్యానీ రాజధాని’ అని ఏ నగరాన్ని పిలుస్తారో తెలుసా?
India’s True Biryani Capital: భారతదేశంలో బిర్యానీ ఒక వంటకం మాత్రమే కాదు.. అది ఒక భావోద్వేగం. జ్ఞాపకాలు, అభిమానం, ప్రాంతీయ గర్వం అన్నీ కలిసిన రుచి. ప్రతి ప్రాంతం తమదే అసలైన బిర్యానీ అని నమ్ముతుంది. కొన్ని చోట్ల కుంకుమపువ్వు సువాసన ఎక్కువగా ఉంటుంది.. మరికొన్ని ప్రాదేశాల్లో మసాలాల మంట నోటిని ఊరిస్తుంది. దేశంలోని అన్ని ప్రాంతాల్లో బిర్యానీ లభిస్తుంది. ఇంతకీ “ఉత్తమ బిర్యానీ ఏది?” అనే చర్చలు వస్తే వాదనలు మామూలుగా ఉండవు. బిర్యానీకి అధికారికంగా “రాజధాని” ప్రకటించలేదు. కానీ.. బిర్యానీ… -
BMC Election Results: ముంబై మున్సిపల్ ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చాయి? పూర్తి రిపోర్టు ఇదే..
BMC Election Results: ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) ఎన్నికల ఫలితాలు వెలువడడంతో ముంబై రాజకీయాల రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. మొత్తం 227 వార్డుల ఫలితాలు ప్రకటించగా, దాదాపు 25 ఏళ్లుగా ఠాక్రే కుటుంబానికి కంచుకోటగా ఉన్న BMCలో ఈసారి భారతీయ జనతా పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. బీజేపీ–షిండే శివసేన కూటమి కలిసి మొత్తం 118 సీట్లు గెలుచుకుంది. అధికారానికి అవసరమైన మెజారిటీ 114 సీట్లు కాగా, కూటమి ఆ సంఖ్యను నాలుగు సీట్ల తేడాతో దాటింది. 2017లో కేవలం 82 సీట్లకే… -
Mauni Amavasya 2026: రేపు ఆదివారం మౌనీ అమావాస్య.. ఇవి పాటిస్తే మంచి ఫలితాలు!
Mauni Amavasya 2026: ఈ ఏడాది మాఘ మాసంలో వచ్చే మౌనీ అమావాస్య ఆదివారం నాడు రావడంతో దీనికి మరింత ప్రాధాన్యం ఏర్పడింది. ఆదివారం సూర్యుడికి అంకితమైన రోజు కావడంతో ఆధ్యాత్మికంగా ఈ రోజు శక్తి ఎక్కువగా ఉంటుందని నమ్మకం. మౌనీ అమావాస్య రోజున స్నానం, దానం, పూజ, ధ్యానం చేయడం, మనసును శుద్ధి చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయని విశ్వాసం. మాఘ అమావాస్యను మాఘీ అమావాస్య లేదా మౌనీ అమావాస్యగా పిలుస్తారు. ఈ రోజున పవిత్ర నదుల్లో స్నానం చేసి దానధర్మాలు… -
BMC Elections: 25 ఏళ్ల శివసేన పాలనకు బ్రేక్.. ఠాక్రే సోదరుల పతనాకి కారణాలు ఇవే..
BMC Elections: దేశంలోనే కాదు, ఆసియాలోనే అత్యంత ధనిక, అతి పెద్ద మున్సిపల్ కార్పొరేషన్గా పేరున్న బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్లో (బీఎంసీ) తొలిసారి బీజేపీ మేయర్ పదవి దక్కించుకోబోతోంది. కేవలం బీఎంసీ మాత్రమే కాదు.. మహారాష్ట్రలోని 29 నగరపాలక సంస్థల్లో 25 చోట్ల మహాయుతి ఘన విజయం సాధించింది. ఠాక్రే సోదరులు సహా మొత్తం ప్రతిపక్షాన్ని చిత్తు చేసింది. ఈ ఫలితాలు మహారాష్ట్ర రాజకీయాల్లో ఒక కీలక మలుపుగా మారాయి. ఈ ఎన్నికలతో 25 ఏళ్ల తర్వాత బీఎంసీపై శివసేన పట్టు పూర్తిగా తెగిపోయింది.… -
OpenAI: షాకింగ్ న్యూస్.. ఉచిత చాట్జీపీటీకి బ్రేక్.. కంపెనీ సంచలన నిర్ణయం..
OpenAI: చాట్జీపీటీని ఉచితంగా ఉపయోగిస్తున్న వినియోగదారులకు షాకింగ్ న్యూస్ వచ్చింది. త్వరలో చాట్జీపీటీలో యాడ్స్ ప్రత్యేక్షం కానున్నాయి. ఈ విషయాన్ని ఓపెన్ఏఐ ప్రకటించింది. అయితే ఇప్పటివరకు ప్రకటనలు ప్రారంభం కాలేదని, వచ్చే కొన్ని వారాల్లో ప్రయోగాత్మకంగా పరీక్షలు చేపడతామని సంస్థ తెలిపింది. వినియోగదారుల నుంచి ఆదాయం పొందేందుకు ఇది మరో ప్రయత్నంగా భావిస్తున్నారు. ప్రస్తుతం చాట్జీపీటీకి 80 కోట్లకుపైగా వినియోగదారులు ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది ఉచితంగానే సేవలను వినియోగిస్తున్నారు. కంపెనీ విలువ 500 బిలియన్ డాలర్లకు చేరినా, ఖర్చులు ఎక్కువగా ఉండటంతో లాభాలు… -
Tamannaah: బోల్డ్ సీన్లు చేయనందుకు ఆ స్టార్ హీరో నన్ను అవమానించాడు.. తమన్నా ఆవేదన!
Tamannaah: తెలుగు చిత్ర పరిశ్రమలో మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎన్నో ఏళ్లుగా ప్రముఖ పాత్రల్లో నటిస్తూ తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. ఇండస్ట్రీలోకి వచ్చి దాదాపూ 15 ఏళ్లు దాటినప్పటికీ క్రేజ్ ఇంకా కొనసాగుతోంది. తమన్నా హీరోయిన్గానే కాదు.. ఐటెం సాంగ్స్లో సైతం ఇరగదీసింది. బాలీవుడ్, టాలీవుడ్లో పలు ఐటెం సాంగ్స్తో అదరగొట్టింది. అయితే.. తాజాగా తనకు ఎదురైన చేదు అనుభవాన్ని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. ఒక సౌత్ స్టార్ హీరో తనను ఘోరంగా అవమానించాడని వాపోయింది.… -
CM Revanth Reddy: రేపు మహబూబ్నగర్లో IIITకి శంకుస్థాపన.. సీఎం పర్యటన పూర్తి వివరాలు ఇవే..
CM Revanth Reddy: రేపు మహబూబ్నగర్ జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఈ సందర్భంగా జిల్లాలో పలు కీలక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. జడ్చర్ల మండలం చిట్టిబోయినపల్లి TGSWREIS ఆవరణలో మహబూబ్నగర్ ఐఐఐటీ నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేయనున్నారు. ఐఐఐటీ నిర్మాణానికి సంబంధించి నిర్వహించే భూమిపూజ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొననున్నారు. అనంతరం ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొని వారి అభిప్రాయాలు, సమస్యలను నేరుగా తెలుసుకోనున్నారు. విద్యా రంగాభివృద్ధిపై ముఖ్యమంత్రి ప్రత్యేకంగా దృష్టి సారించనున్నట్టు ప్రభుత్వం తెలిపింది. -
S*exual Drive Study: ఆ కోరికలు స్త్రీల కంటే పురుషుల్లోనే ఎక్కవట.. అరవయ్యేళ్ల వయసులోనూ..
S*exual drive Study: సాధారణంగా పురుషుల్లో శృంగార కోరికలు ఇరవయ్యేళ్ల వయసులోనే ఎక్కువగా ఉంటాయనే భావన ఉంది. కానీ తాజాగా వచ్చిన ఒక అంతర్జాతీయ అధ్యయనం ఈ ఆలోచనకు భిన్నమైన నిజాన్ని వెల్లడించింది. పురుషులలో ఈ కోరికలు వయసుతో కాకుండా శారీరక-మానసిక పరిపక్వతతో ఎక్కువగా సంబంధం కలిగి ఉంటాయని ఈ స్టడీ చెబుతోంది. ముఖ్యంగా నలభయ్యేళ్ల వయసులో పురుషుల సెక్స్ డ్రైవ్ అత్యున్నత స్థాయికి చేరుతుందని పరిశోధకులు గుర్తించారు. ఎస్టోనియాలోని టార్టూ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు 20 నుంచి 84 ఏళ్ల మధ్య వయసున్న… -
CM Revanth Reddy: అందుకే నెలకు మూడు సార్లు కేంద్రం, మోడీని కలుస్తున్నా.. సీఎం కీలక వ్యాఖ్యలు..
CM Revanth Reddy: ఆదిలాబాద్ జిల్లా అంటే తనకు ఎంతో ప్రత్యేకమని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. ఆదిలాబాద్ కు జరగాల్సిన న్యాయం, చేయాల్సిన అభివృద్ధి జరగలేదన్నారు. పాలమూరు తో సమానంగా ఆదిలాబాద్ జిల్లా కు నిధులు ఇస్తున్నామని చెప్పారు. తాజాగా నిర్మల్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. భూసేకరణ కు నిధులు మంజూరు చేసి ప్రాజెక్టులు పూర్తి చేసుకున్నామని తెలిపారు. ఉమ్మడి జిల్లాకు వర్శిటీ లేదని.. ఈ ప్రాంతానికి వర్సిటీ మంజూరు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. త్వరలో వర్సిటీ మంజూరు…
తాజావార్తలు
-
US: అమెరికాలో హైదరాబాద్ యువకుడు మృతి.. 17 రోజుల క్రితమే పెళ్లి.. ఇంతలోనే ఘోరం
-
Udaya Bhanu: ‘పీఆర్’ పాలిటిక్స్..ఉదయభాను బాధ కరెక్టే, కానీ తప్పదు?
-
Russia Oil: ‘‘రష్యా చమురు కొనొద్దు’’.. భారత్, చైనాలకు ట్రంప్ టీమ్ వార్నింగ్..
-
Jeevanlal Lavidiya : మాజీ ఐటీ కమిషనర్కు మరో షాక్.. భార్యపైనా కేసు.!
-
BRICS Summit: బ్రిక్స్ తర్వాత ప్రపంచ నాయకులకు అస్వస్థత అంటూ తప్పుడు ప్రచారం.. తీవ్రంగా ఖండించిన భారత్
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!