-
Nampally: 48 గంటలు గడవకముందే నాంపల్లిలో మరో అగ్నిప్రమాదం..
Nampally: 48 గంటలు గడవకముందే నాంపల్లిలో మరో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. విజయ్ నగర్ కాలనీలో ట్రాన్స్ఫార్మర్ పేలి దాని నిప్పు రవ్వలు పక్కనే ఉన్న ఐటీఐ గ్రిడ్లో ఉన్న ఒక డెంటింగ్ పెయింట్ షాప్లో పడ్డాయి. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమపాక సిబ్బంది 3 ఫైర్ ఇంజిన్లతో ఘటన స్థాసలానికి చేరుకొని మంటలను అదుపులో తెచ్చారు. ఒక టొయోటా క్రిస్తా, ఒక ఫోర్డ్ ఎండివోర్ కార్లు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో… -
Kurnool: ప్రేమలో విఫలం.. ప్రియుడి భార్యకు HIV ఇంజెక్షన్ ఇచ్చిన ఎక్స్ లవర్..!
Kurnool: కర్నూలు జిల్లాలో ఓ మాజీ ప్రియురాలు అరాచకం సృష్టించింది. ప్రేమించిన వ్యక్తి మరో యువతిని పెళ్లి చేసుకున్నాడని ఘాతుకానికి తెగబడింది. ఎలాగైనా పగ తీర్చుకోవాలని నిర్ణయానికి వచ్చింది. దీంతో ప్రియుడి భార్యకు HIV వైరస్ ఇంజెక్షన్ ఇచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈనెల 9న ఓ వైద్యురాలు ఆసుపత్రి నుంచి స్కూటీపై ఇంటికి వెళ్తుండగా కేసి కెనాల్ గట్టుపై గుర్తు తెలియని వ్యక్తులు ఢీకొట్టారు. వైద్యురాలు స్కూటీపై నుంచి కిందపడగానే పక్కనే ఉన్న ముగ్గురు మహిళలు, ఓ వ్యక్తి పరుగున కింద… -
Hyderabad: నాంపల్లి అగ్నిప్రమాద ఘటనలో మృతుల సంఖ్యపై క్లారిటీ.. అన్ని మృతదేహాలు వెలికితీత..
Hyderabad: హైదరాబాద్లోని నాంపల్లి అగ్నిప్రమాద ఘటనలో మృతుల సంఖ్యపై క్లారిటీ వచ్చేసింది. ఈ ఘటనలో 5 గురు మృతి చెందారు. నిన్న అగ్నిప్రమాదం చోటు చేసుకోగా.. 22 గంటల పాటు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగింది.. దట్టమైన పొగల కారణంగా రెస్క్యూ ఆపరేషన్ ఆలస్యమైంది. మంటల్లో చిక్కుకున్న ఐదు మృతదేహాలను గుర్తించి ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. చనిపోయిన వారిలో ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. గుర్తించిన అఖిల్ (7), ప్రణీత్ (11), హాబీబ్ (35), ఇంతియాజ్ (32), బేబీ (43) మృతదేహాలను గుర్తించి మార్చురీకి తరలించారు. -
Hyderabad: పంజాగుట్ట కాలేజీలో డ్రగ్స్ కలకలం.. డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడ్డ ఐదుగురు విద్యార్థులు..
Hyderabad: హైదరాబాద్ పంజాగుట్టలోని ఓ కాలేజీకి చెందిన విద్యార్థులు డ్రగ్స్ తీసుకుంటూ పోలీసులకు చిక్కడం కలకలం రేపింది. పంజాగుట్ట నాగార్జున సర్కిల్ పరిధిలో ఐదుగురు విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి సుమారు10 గ్రాముల ఎండీఎంఏ (MDMA) డ్రగ్ను స్వాధీనం చేసుకున్నారు. నాగార్జున సర్కిల్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న ఐదుగురు యువకులను గమనించిన పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో వారు డ్రగ్స్ వినియోగిస్తున్నట్టు గుర్తించారు. -
Hyderabad: నాంపల్లి ఫర్నిచర్ భవనంలో 90% రెస్క్యూ ఆపరేషన్ పూర్తి.. ఆ ఐదు మంది పరిస్థితి ఏంటి?
Hyderabad: హైదరాబాద్ నాంపల్లి ఫర్నిచర్ షాప్లో రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. ఇప్పటికే ఫర్నిచర్ భవనంలో 90% రెస్క్యూ ఆపరేషన్ పూర్తయింది. సెల్లార్లలో చిక్కుకున్న ఐదుగురు ఆచూకీ పూర్తిగా లభించలేదు. రెస్క్యూ ఆపరేషన్కు దట్టమైన పొగ అడ్డంకిగా మారింది. మరోవైపు బిల్డింగ్ ముందు భాగాన్ని జేసీబీ సహాయంతో తవ్వారు. ముందు భాగంలో తవ్వడం ద్వారా సెల్లార్లోకి వెళ్లడానికి మార్గం చేశారు. సెల్లార్ లోకి వెళ్లడానికి భవనం మూడు వైపుల హోల్స్ ఏర్పాటు చేశారు. బేస్మెంట్ సెల్లార్లో ఇంకా మంటలు చెలరేగుతున్నాయి. రెస్క్యూ టీమ్స్ సెల్లర్… -
Penguins: నవ్వించే పెంగ్విన్లు.. కన్నీళ్లు పెట్టించే నిజం.. రిష్క్లో పెంగ్విన్ల భవిష్యత్తు!
Penguins: ప్రస్తుతం సోషల్ మీడియాలో పెంగ్విన్ల గురించి జోరుగా చర్చ నడుస్తోంది. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ఎక్స్ ఇలా ఏ సోషల్ మీడియా ఖాతాలను ఓపెన్ చేసినా.. పెంగ్విన్ల వీడియోలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో ఒకే ఒక్క ఒంటరి పెంగ్విన్ గురించి మాత్రమే చర్చ నడుస్తోంది. కానీ.. అన్ని పెంగ్విన్లు ప్రమాదంలో పడుతున్నాయి. మరి కొన్ని ఏళ్లలో వీటిని మన పుస్తకాలలో మాత్రమే చూడాల్సిన పరిస్థితి రావొచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంటార్కిటికా అంటే ఎప్పుడూ మంచు, చలి, నిశ్శబ్దం అనుకుంటాం. కానీ ఇప్పుడు… -
Hrithik Roshan: హృతిక్ రోషన్కి ఏమైంది? వాకింగ్ స్టిక్ వీడియో వైరల్!
Hrithik Roshan: బాలీవుడ్ సూపర్హీరో హృతిక్ రోషన్ తన అద్భుతమైన ఫిట్నెస్, మస్కులర్ బాడీకి ప్రపంచవ్యాప్తంగా ఫేమస్. కోట్లాది మంది అభిమానులు తమ ఫిట్నెస్ ఐడల్గా భావిస్తారు. అయితే తాజాగా అతడికి సంబంధించిన ఓ వీడియో బయటకు వచ్చింది. ఈ వీడియో అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది. “హృతిక్కు ఏమైంది?” అన్న ప్రశ్న సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. ముంబైలో హృతిక్ రోషన్ను వాకింగ్ స్టిక్ సహాయంతో నడుస్తూ కెమెరాకు చిక్కాడు. ఆ వీడియో క్షణాల్లోనే వైరల్ అయింది. -
T20 World Cup 2026: బంగ్లాదేశ్ ఔట్.. పాకిస్థాన్ డౌట్! పాక్ తప్పుకుంటే ఈ దేశానికి లక్కీ ఛాన్స్!
T20 World Cup 2026: టీ20 వరల్డ్ కప్ 2026 చుట్టూ ఇప్పుడు కొత్త అనిశ్చితి మొదలైంది. ఇప్పటికే బంగ్లాదేశ్ టోర్నమెంట్ నుంచి తప్పుకోవడంతో క్రికెట్ ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఇప్పుడు అదే బాటలో పాకిస్థాన్ కూడా టి20 వరల్డ్ కప్ ఆడకపోవచ్చన్న చర్చ మొదలవడం సంచలనంగా మారింది. బంగ్లాదేశ్లో చాలా రోజులుగా హిందువులు హత్యలు పెరుగుతున్నాయి. అక్కడి ప్రభుత్వం ఈ ఘటనపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. దీంతో భారత్లో ఉన్న హిందూ సమాజం ఆ దేశం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.… -
Ratha Saptami: రథ సప్తమి రోజున ఈ పనులు చేస్తే అశుభం.. దరిద్రం మీ వెంటే?
Ratha Saptami: హిందూ సంప్రదాయాలలో సూర్యారాధనకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అయితే, మాఘ మాసం శుక్ల పక్షంలో వచ్చే సప్తమి తిథిని 'రథ సప్తమి' అని పిలుస్తారు. ఇది సూర్య భగవానుడి జన్మదినంగా చెబుతారు. నేడు అలాంటి పవిత్రమైన రోజు. ఈ రోజున కొన్ని పనులు చేయకూడని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతున్నారు. ఈ పవిత్రమైన రోజున ఆలస్యంగా నిద్రలేవడం, మాంసాహారం, మద్యం సేవించడం, కలహాలు, కోపం, దుర్వాక్యాలు మాట్లాడటం, అపవిత్ర ఆలోచనలు వంటివి చేయకూడదని స్పష్టం చేస్తున్నారు. సూర్యోదయం తర్వాత నిద్రలేవడం అశుభమని.. ఇలాంటి… -
Ratha Saptami: ఏడు గుర్రాల రథంపై సూర్యుడు.. రథ సప్తమి వెనుక ఆధ్యాత్మిక రహస్యం ఇదే.. ఈ ఒక్క శ్లోకం చదివితే చాలు!
Ratha Saptami: నేడు రథ సప్తమి. అన్ని దేవాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. పెద్ద సంఖ్యలో భక్తులు అన్ని దేవుళ్లను దర్శించుకుంటున్నారు. సూర్య భగవానుడికి పూజలు చేస్తున్నారు. అయితే.. ఇంతకీ రథ సప్తమి విశిష్టత ఏంటి? ఎందుకు జరుపుకొంటారో ఇప్పుడు తెలుసుకుందాం.. రథ సప్తమి అనగా సూర్యుడు ఉద్భవించిన రోజు. హిందువులు మాఘ శుద్ధ సప్తమి రోజున రథసప్తమి పండుగను జరుపుకుంటారు. సూర్యభగవానుడు కశ్యప మహాముని కుమారుడు. తేజోవంతుడు, దేవతామూర్తి. లోకసాక్షి అయిన ఆ సూర్య భగవానుని అర్చించి ఆయన కరుణా కటాక్షాలను పొందే సుదినమే…
తాజావార్తలు
-
Fake Shopping Offers : రూ.999 ఆఫర్.. ఖాతా ఖాళీ.! సైబర్ మోసగాళ్ల కొత్త ట్రిక్
-
OTR: కలెక్టర్ vs పోలీస్?.. పెద్దపల్లిలో హాట్ టాపిక్గా మారిన రివ్యూ మీటింగ్
-
OTR: ఎమ్మెల్యే మాధవి వైఖరి మిగతా ఎమ్మెల్యేలకు ఇబ్బందిగా మారిందా?
-
Train: మరీ చీఫ్గా దుప్పట్లు చోరీ.. కోచ్ అటెండెంట్లు గగ్గోలు.. ఎందుకంటే..!
-
ITR Filing: కొత్త ట్యాక్స్ విధానమే బెస్ట్? పాత విధానం ఎవరికి లాభం.. నిపుణులు ఏం చెబుతున్నారంటే?
ట్రెండింగ్
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!