-
Daniel Vettori: “అబ్రార్ మాకు అవసరం”.. పాకిస్థాన్ ప్లేయర్ కొనుగోలుపై SRH కోచ్ సంచలన స్టేట్మెంట్!
Daniel Vettori: ఎస్ఆర్హెచ్ యాజమాన్యంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. 'ది హండ్రెడ్' (The Hundred) వేలంలో పాకిస్థాన్ మిస్టరీ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ను కొనుగోలు చేయడంపై వివాదం ముదురుతోంది. ఐపీఎల్ ఫ్రాంచైజీ సన్రైజర్స్ హైదరాబాద్ అనుబంధ జట్టు అయిన సన్రైజర్స్ లీడ్స్ కొనుగోలు సుమారు రూ. 2.34 కోట్లకు పాక్ ప్లేయర్ను సొంతం చేసుకుంది. తాజాగా ఎస్ఆర్హెచ్ అఫీసియల్ ఎక్స్ ఖాతా సైతం సస్పెండ్ అయ్యింది. ఈ సస్పెండ్కు గల కారణాలు ఇప్పటి వరకు తెలియదు. అయితే.. ఈ వివాదంపై తాజాగా సన్రైజర్స్… -
Warangal: మండే ఎండలో చల్లగా బీర్ తాగుదామనుకుంటే.. బాటిల్లో పురుగు చూసి షాక్.. కట్చేస్తే..
Warangal: ఎండకాలం పూర్తిగా రాకముందే ఎండలు మండిపోతున్నాయి. ఉదయం నుంచే ఎండ దంచి కొడుతుంది. ఇక మధ్యాహ్నం సంగతి చెప్పనక్కరలేదు. ఇదిలా ఉంటే ఎండల తీవ్రత పెరగడంతో మందుబాబులు హార్డ్కు గుడ్ బై చెప్పి బీర్లవైపు దృష్టి సారిస్తున్నారు. ఈ నేపథ్యంలో వరంగల్లోని ఓ మందుబాబు కేఎఫ్ లైట్ బీర్ కొన్నాడు. కొంత వరకు ఆ బీర్ను తాగడం స్టార్ట్ చేశాడు. మధ్యలో బీర్ కొంచెం తేడా కొట్టింది. అందులో చూస్తే ఓ పురుగు కనిపించింది. నగరంలో కరీమాబాద్ వైన్స్లో ఈ ఘటన జరిగింది.… -
Kondigari Ramulu: నిజాయితీకి మారుపేరు! మాజీ ఎమ్మెల్యే కొండిగారి రాములు కన్నుమూత..
Kondigari Ramulu: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో రెండు పర్యాయములు సీపీఎం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందని ఎమ్మెల్యే కొండి గారి రాములు కన్ను మూశారు. 1989,1994లో అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పేరుందిన నిజాయితీగల ఎమ్మెల్యేగా రాములు ఒక వెలుగు వెలిగారు. ఈరోజు ఉదయం కొండి గారి రాములు(91) తుది శ్వాస విడిచారు. ఆయన స్వగ్రామం మంచాల మండలం ఆరుట్ల 1935వ సంవత్సరంలో జన్మించారు. చిన్ననాటి నుంచి కమ్యూనిస్టు భావాజాలం కలిగి ఉన్న ఈయన తొలిసారిగా 1989లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈయనకు ముగ్గురు సంతానం. ముగ్గురూ… -
BCCI: 2027 వన్డే వరల్డ్ కప్పై బీసీసీఐ ఫోకస్.. రోహిత్, కోహ్లీ కోసం స్పెషల్ ప్లాన్ రెడీ..
BCCI: ఇటీవల టీమిండియా టీ20 వరల్డ్ కప్పును కైవసం చేసుకుంది. సూర్యకుమార్ నేతృత్వంలోని జట్టు అద్భుత ప్రదర్శనతో అభిమానులను ఆకట్టుకుంది. ఎలాంటి ఒత్తిడి లేకుండా ఫైనల్లో న్యూజిలాండ్ను చిత్తు చేసింది. ఇక ఇదే జోష్లో టీమిండియా మరో కప్పుపై దృష్టి పెట్టింది. 2027లో జరిగే వన్డే వరల్డ్ కప్పును కైవసం చేసుకోవాలని ప్లాన్ చేస్తోంది. ఇందుకోసం బీసీసీఐ ఇప్పటి నుంచే మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తోంది. మే నెలలో ఐపీఎల్ ముగిసిన వెంనే ఇక వన్డే ఫార్మట్పై దృష్టి సారించుంది. ప్రస్తుతం వన్డేలో రోహత్,… -
Usman Tariq: వింత బౌలర్ ఉస్మాన్ తారిక్కు జాక్పాట్.. ఎన్ని కోట్లకు అమ్ముడు పోయాడంటే..?
Usman Tariq: వింత బౌలింగ్తో టీ20 వరల్డ్ కప్లో అందరి దృష్టిని ఆకర్శించిన స్పినర్ ఉస్మాన్ తారిక్. అనేక మంది క్రికెట్ అభిమానులు, ప్లేయర్స్ నుంచి విమర్శలు ఎదుర్కొన్నాడు. ఇక సోషల్ మీడియాలో తారిక్ బౌలింగ్పై ఎంత పెద్ద ఎత్తున చర్చ జరిగిందో పెద్దగా చెప్పనవసరం లేదు. ఈ ప్లేయర్ తాజాగా హండ్రెడ్ లీగ్ వేలంలో జాట్పాట్ కొట్టాడు. తారిక్ను బర్మింగ్హామ్ ఫీనిక్స్ (Birmingham Phoenix) ఏకంగా 1.4 లక్షల స్టెర్లింగ్ పౌండ్లకు కొనుగోలు చేసంది. ఇండియన్ కరెన్సీలో అక్షరాల రూ. 1.72 కోట్లకు… -
Abrar Ahmed: పాకిస్థాన్ ఓవర్ యాక్షన్ స్పిన్నర్ను కొనుగోలు చేసిన ‘సన్రైజర్స్’ ఓనర్ కావ్యా.. SRH ఫ్యాన్స్ ఫైర్!
Abrar Ahmed: భారత్కు పాకిస్థాన్కు మధ్య చాలా కాలం నుంచి సంబంధాలు సరిగ్గా లేవు. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్ను అన్ని రంగాల్లో దూరం పెట్టాలని భావిస్తోంది. ఈ తరుణంలో ఓ షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. సన్రైజర్స్ హైదరాబాద్ సహ యజమాని కావ్యా మారన్ పాకిస్థాన్ ప్లేయర్ను కొనుగోలు చేయడం పెద్ద వివాదంగా మారింది. నిన్న(గురువారం) లండన్లోని హండ్రెడ్ లీగ్-2026 వేలంలో కావ్యా మారన్ నేతృత్వంలోని సన్ గ్రూప్ ఇటీవలే హండ్రెడ్ లీగ్లోని సన్రైజర్స్ లీడ్స్ ఫ్రాంచైజీలో మెజార్టీ శాతం వాటాను సొంతం… -
Supreme Court: టెర్రర్ ఫండింగ్ కేసులో సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం.. కశ్మీర్ వేర్పాటువాదికి బెయిల్!
Supreme Court: సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. కశ్మీర్ వేర్పాటు వాది షబీర్ అహ్మద్ షాకు దేశ అత్యున్నత న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. దాదాపు ఆరేళ్లు జైలు జీవితం గడిపి షాకు ఊరట లభించినట్లయింది. షబీర్ అహ్మద్ షాపై 2017 కేసు నమోదైంది. కానీ.. జాతీయ దర్యాప్తు సంస్థ 2019లో అరెస్టు చేసింది. కశ్మీర్ ప్రాంతంలో వేర్పాటు కార్యకలాపాలకు నిధులు సమకూర్చినట్లు అతడిపై ఆరోపణలు ఉన్నాయి. బెయిల్ మంజూరుకు ముందు.. న్యాయమూర్తులు విక్రమ్ నాథ్, సందీప్ మెహతా ఉన్న ద్విసభ్య ధర్మాసనం సుదీర్ఘ… -
Brown Rice Dosa: తెల్ల బియ్యం దోశలకు గుడ్బై.. హెల్తీ బ్రేక్ఫాస్ట్ కోసం ఇంట్లోనే క్రిస్పీ, టేస్టీగా బ్రౌన్ రైస్ దోశ ట్రై చేయండి..
Brown Rice Dosa Recipe: దోశ చాలా మందికి చాలా మందికి ఇష్టం ఉంటుంది. బయట దొరికే దోశలు అంటే కొంచెం డౌట్గా ఉంటుంది. ఎలాంటి నూనె వాడుతారు? క్వాలిటీపై అనుమానం ఉంటుంది. అయితే.. ఇంట్లోనే ఎప్పుడు చేసుకునే విధంగా కాకుండా బ్రౌన్ రైస్తో దేశ చేసుకుందాం.. తెల్ల బియ్యంతో చేసే దోశ కంటే ఈ దోశ ఆరోగ్యకరమైనది. ఫైబర్, విటమిన్లు, మినరల్స్ ఎక్కువగా ఉండటంతో ఇది డయాబెటిస్ నియంత్రణ, జీర్ణశక్తి, గుండె ఆరోగ్యానికి సహాయపడుతుంది. ఇప్పుడు ఈ దోశ ఎలా చేసుకోవాలో చూద్దాం.. -
Supreme Court: పార్టీ ఫిరాయింపుల కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు..
Supreme Court: 10 మంది పార్టీ ఫిరాయింపు కేసు ఎదుర్కొన్న ఎమ్మెల్యేలకు బిగ్ రిలీఫ్ దక్కింది. తెలంగాణలో 10 మంది ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల కేసును సుప్రీంకోర్టు డిస్పోజ్ చేసింది. 10 మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై ఇటీవల స్పీకర్ తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. కోర్టు ఆదేశాల మేరకు విచారణ పూర్తి చేసి తీర్పు వెలువరించామని స్పీకర్ తరఫు న్యాయవాదులు ధర్మాసనానికి తెలిపారు. స్పీకర్ తీర్పు వచ్చినందున కేసును అత్యున్నత న్యాయస్థానం ముగించింది. రేపటిలోగా తీర్పు కాపీలు, 5 రోజుల్లో ఇతర డాక్యూమెంట్లను… -
Hyderabad: కష్టపడి సీఐని చేస్తే.. చావునే బహుమతిగా ఇచ్చింది! భార్య వేధింపులకు భర్త బలి..
Hyderabad: భార్య వేధింపులు తాళలేక భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం సృష్టించింది. నేరేడ్మేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లక్ష్మీనగర్కు చెందిన నగెల్లి శ్రీనివాస్(41) ఓ ప్రైవేట్ ఉద్యోగి. అతని స్వగ్రామం మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం రామకృష్ణాపూర్. శ్రీనివాస్ 2012లో జ్యోతిని పెళ్లి చేసుకున్నాడు. ఈ దంపతులకు ఓ కుమారుడు ఉన్నాడు. భార్ గ్రూప్స్ పరీక్షలకు ప్రీపేర్ అయ్యేందుకు భర్త శ్రీనివాస్ చాలా హెల్ప్ చేశాడు. భర్త సహాయంతో జ్యోతి…
తాజావార్తలు
-
Hyderabad: బ్యాచిలర్లకు గుడ్ న్యూస్.. వినాయక చవితి అన్నదానాల కోసం సరికొత్త వెబ్సైట్.. పూర్తి వివరాలు ఇవే..
-
UP: మొన్న గురుగ్రామ్.. ఇవాళ లక్నోలో యువతిని కారుతో ఢీకొట్టిన యువకుడు
-
Erravalli lands : ఎర్రవల్లి భూముల లెక్క తేల్చండి.. అధికారులకు రేవంత్ డెడ్లైన్
-
PM Modi: ప్రధాని మోడీ స్నేహితుడికి ఊరట.. స్థలాన్ని వదులకున్న బీజేపీ ఎమ్మెల్యే..
-
DELHI: సిగరేట్కు అగ్గిపుల్ల ఇవ్వలేదని యువకుడి దారుణహత్య..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!