-
Yamaha Recalls: అలర్ట్.. మీతో ఈ యమహా స్కూటీలు ఉన్నాయా? వెంటనే షోరూంకి తీసుకెళ్లండి!
Yamaha Recalls Over 3 Lakh 125cc Hybrid Scooters in India: యమహా స్కూటర్లు వాడుతున్న వారికి అలర్ట్. యమహా కంపెనీ తమ 125 సీసీ హైబ్రిడ్ స్కూటర్లపై స్వచ్ఛందంగా రీకాల్ ప్రకటించింది. భద్రతకు ఎలాంటి లోటు ఉండకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా మూడు లక్షలకుపైగా స్కూటర్లను తనిఖీ చేయనుంది. యమహా రే జెడ్ ఆర్ 125 ఎఫ్ఐ హైబ్రిడ్, ఫాస్సినో 125 ఎఫ్ఐ హైబ్రిడ్ మోడళ్లను రీకాల్ ప్రకటించింది. ఈ రెండు స్కూటర్ల డిజైన్ వేరైనా లోపల… -
రూ. 5.59 లక్షలకే Tata Tigor పెట్రోల్ వెర్షన్ రిలీజ్.. టాక్సీలకు బెస్ట్ ఛాయిస్!
Tata Tigor: ప్రముఖ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ పాసింజర్స్ వాహనాల పోర్టుఫోలియోను విస్తరిస్తోంది. ఈ ఇందులో భాగంగా తాజాగా టాక్సీలకు సరిపోయేలా టాటా ఎక్స్ప్రెస్ను నూతన హంగులతో విడుదల చేసింది. ఎక్స్ప్రెస్ టిగోర్ టాక్సీ సెడాన్ను ఇప్పుడు పెట్రోల్, ట్విన్–సిలిండర్ CNG వేరియంట్లలో విడుదల చేసింది. ఇప్పటివరకు ఎలక్ట్రిక్ వెర్షన్లో మాత్రమే అందుబాటులో ఉన్న ఎక్స్ప్రెస్ రేంజ్, ఇకపై ICE ఆప్షన్లతోనూ మార్కెట్లోకి వచ్చింది. ఇది ఫ్లీట్ ఆపరేటర్ల కోసం టాటా మల్టీ–పవర్ట్రెయిన్ వ్యూహానికి అనుగుణంగా ఉంది. ఎక్స్ప్రెస్ టిగోర్ పెట్రోల్… -
Jharkhand: భారీ ఎన్కౌంటర్.. సెంట్రల్ కమిటీ సభ్యుడు సహా 17 మంది మావోయిస్టులు మృతి!
Jharkhand: ఏడాది మార్చి వరకు దేశంలో మావోయిస్టులు లేకుండా చేస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. ఇందులో భాగంగానే ఆపరేషన్ కగార్ పేరుతో అడవుల్లో నక్సలైట్లను తుదముట్టిస్తున్నారు. కొంద మంది లొంగిపోగా.. మరి కొందరు మాత్రం తుపాకులకు బలవుతున్నారు. తాజాగా భద్రతా దళాలు నిర్వహించిన భారీ సంయుక్త యాంటీ–నక్సల్ ఆపరేషన్లో సీపీఐ (మావోయిస్టు) సెంట్రల్ కమిటీ సభ్యుడు, అత్యంత వాంటెడ్ నక్సలైట్ పటీరామ్ మాఝీ అలియాస్ ‘అనల్ దా’ హతమయ్యాడు. ఝార్ఖండ్లోని సారండా అటవీ ప్రాంతంలో ‘ఆపరేషన్ మేఘబురు’ పేరుతో గురువారం… -
BCCI vs BCB: బంగ్లాదేశ్ పుట్టిందే భారత్ సపోర్టుతో.. బీసీసీఐ లేకుంటే బీసీబీకి ఐసీసీలో గుర్తింపు ఏది?
Bangladesh: ప్రపంచ కప్ నుంచి బంగ్లాదేశ్ దాదాపు నిష్క్రమించింది. తాము ఇండియాలో మ్యాచ్లు ఆడబోమని, తమ టీం భారత్కు రాదని బీసీబీ స్పష్టం చేసింది. బంగ్లాదేశ్లో వరుసగా హిందువుల హత్యల నేపథ్యంలో రాజకీయ అనిశ్చితి నెలకొంది. దీంతో 2026 ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) నుంచి ముస్తాఫిజుర్ రెహమాన్ను మినహాయించారు. ఈ నిర్ణయం బంగ్లాకు నచ్చలేదు. అంతే కాదు.. ఆ దేశంలో హిందువులు వరుస హత్యల నేపథ్యంలో భారత్లో తమకు భద్రత ఉండదనే భావన బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డులో మొదలైంది. దీంతో భద్రతా కారణాలను… -
KTR: “సినీ ప్రముఖుల ఫోన్లు ఎవరు ట్యాప్ చేయించారు?”.. కేటీఆర్కు సిట్ అడిగిన 11 ప్రశ్నలు ఇవేనా?
KTR – Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు కేటీఆర్ హాజరయ్యారు. జూబ్లీహిల్స్ సిట్ ఆఫీసుకు చేరుకున్న కేటీఆర్ను సిట్ దాదాపు 3గంటల పాటు విచారించింది.. ఈ విచారణలో భాగంగా మొత్తం పదకొండు ప్రశ్నలను సిట్ అధికారులు కేటీఆర్కు అడిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రశ్నలకు సంబంధించి కేటీఆర్ సమాధానం ఇచ్చారా? ఎలాంటి సమాధానాలు ఇచ్చారు? అనే అంశాలపై క్లారిటీ లేదు. కానీ.. కేటీఆర్కు సిట్ అడిగిన ప్రశ్నలకు సంబంధించిన సమాచారం అందింది. కింద పేర్కొన్న 11 ప్రశ్నలను సిట్ అడిగినట్లు… -
Komati Reddy Venkat Reddy: మా టార్గెట్ ఇదే.. ప్రభుత్వ విజన్పై మంత్రి కోమటిరెడ్డి వివరణ..
Komati Reddy Venkat Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తమ ప్రభుత్వం “తెలంగాణ రైజింగ్ 2047” అనే స్పష్టమైన విజన్తో పనిచేస్తోందని మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. ఏస్ టెక్ 2026 ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి ప్రసంగించారు. 2047 నాటికి తెలంగాణను $3 ట్రిలియన్ ఎకానమీగా మార్చడమే తమ టార్గెట్ అన్నారు. భారత్ ఫ్యూచర్ సిటీ వేదికగా జరిగిన గ్లోబల్ సమ్మిట్ లో 5.75లక్షల కోట్ల పెట్టుబడులు సాధించామని చెప్పారు. రీజినల్ రింగ్ రోడ్డు మా గేమ్ చేంజర్. ఔటర్ రింగ్… -
PM Modi: తన ఫోటో పట్టుకున్న బాలుడిని గమనించిన ప్రధాని మోడీ.. ఏం చేశారంటే..?
PM Modi: తమిళనాడులో ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ ఎలాగైనా అధికారంలోకి రావాలని తాపత్రయ పడుతోంది. ఇందులో భాగంగా నేడు ప్రధాని మోడీ కేరళలో ర్యాలీ నిర్వహించారు. మోడీ నేతృత్వంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. అయితే.. మోడీ ఈ సభలో మాట్లాడుతుండగా ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. తన ప్రసంగం మధ్యలోనే జనాల్లో ఉన్న ఓ బాలుడు ప్రధాని దృష్టిని ఆకర్షించాడు. చేతిలో ప్రధాని ఫొటో పట్టుకుని చాలాసేపు అలాగే నిలబడి ఉండటాన్ని గమనించారు. వెంటనే తన ప్రసంగాన్ని… -
Union Budget Session 2026: పార్లమెంట్లో లొల్లి తప్పదా? జీ-రామ్-జీ చట్టం vs ఎంఎన్ఆర్ఈజీఎపై కాంగ్రెస్ సన్నాహాలు
Congress Plans MGNREGA Protest Ahead of Union Budget Session: ఫిబ్రవరి ఒకటో తేదీన కేంద్ర బడ్జెట్ సమావేశం జరగనుంది. ఇప్పటికే ఈ బడ్జెట్కు సంబంధించి సన్నాహాలు మొదలయ్యాయి. భవిష్యత్తు ప్రణాళికలపై కేంద్ర ప్రభుత్వం విధివిధానాలను రూపొందించే పనిలో బిజీగా ఉంది. మరోవైపు.. ఈ సమావేశంలో గందరగోళం సృష్టించేందుకు ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ సైతం సిద్ధమవుతోంది. కొత్తగా అమల్లోకి వచ్చినవికసిత్ భారత్ – గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ (గ్రామీణ) అనే చట్టాన్ని కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ చట్టం… -
సరికొత్త కలర్స్లో Tata Nexon.ev.. లుక్కు అదిరిందిగా!
Tata Nexon.ev: టాటా మోటార్స్ తమ ప్రముఖ ఎలక్ట్రిక్ ఎస్యూవీ నెక్సాన్.ఈవీకి కొత్త అప్డేట్ ఇచ్చింది. కస్టమర్లకు మరిన్ని ఫీచర్లు అందించాలనే ఉద్దేశంతో ప్యూర్ గ్రే, ఓషన్ బ్లూ వంటి రెండు కొత్త డ్యుయల్-టోన్ రంగులను పరిచయం చేసింది. ఈ రంగులు నెక్సాన్.ఈవీ 45 శ్రేణిలోని అన్ని వేరియంట్లలో మాత్రమే అందుబాటులోకి వచ్చాయి. ఈ కొత్త రంగులు క్రియేటివ్, ఫియర్లెస్, ఎంపవర్డ్ వేరియంట్లలో కనిపిస్తాయి. ఇందులో ఫియర్లెస్, ఎంపవర్డ్ వేరియంట్లకు బ్లాక్ రూఫ్ ఉంటుంది. క్రియేటివ్ వేరియంట్కు వైట్ రూఫ్ ఇచ్చారు. ఇప్పటికే అందుబాటులో… -
Karnataka: ఓలా, ఉబర్, ర్యాపిడోలకు గుడ్న్యూస్ చెప్పిన హైకోర్టు..
Karnataka: కర్ణాటకలో బైక్ టాక్సీలకు హైకోర్టు గుడ్న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో బైక్ టాక్సీ సేవలపై విధించిన నిషేధాన్ని కర్ణాటక హైకోర్టు శుక్రవారం ఎత్తివేసింది. సిద్ధరామయ్య ప్రభుత్వం విధించిన నిషేధాన్ని సమర్థిస్తూ గతంలో వచ్చిన సింగిల్ జడ్జి ఉత్తర్వులను కోర్టు రద్దు చేసింది. చీఫ్ జస్టిస్ విభు బాఖ్రు, జస్టిస్ సీఎం జోషిలతో కూడిన డివిజన్ బెంచ్ ఈ కీలక తీర్పు వెలువరించింది. ఓలా, ఉబర్, రాపిడో వంటి అగ్రిగేటర్లు దాఖలు చేసిన అప్పీల్స్ను అనుమతిస్తూ.. మోటార్సైకిళ్లను కూడా చట్టబద్ధంగా రవాణా వాహనాలుగా ఉపయోగించవచ్చని కోర్టు…
తాజావార్తలు
-
ఓపెన్-ఇయర్ డిజైన్, AI కాలింగ్ ఫీచర్స్, 37 గంటల బ్యాటరీతో Sony LinkBuds Clip భారత్లో లాంచ్.!
-
Iran Missile Attack: ముదురుతున్న యుద్ధం.. హార్ముజ్లో యూఏఈ ట్యాంకర్లపై ఇరాన్ క్షిపణులు దాడులు
-
Tollywood: మళ్లీ ట్రెండ్లోకి రాయలసీమ యాస.. స్టార్ హీరోల కొత్త ట్రెండ్ ఇదేనా ?
-
Toxic: యష్ క్రేజ్.. ఇండియాలోనే మోస్ట్ అవైటెడ్ మూవీగా ‘టాక్సిక్’..
-
Fake Shopping Offers : రూ.999 ఆఫర్.. ఖాతా ఖాళీ.! సైబర్ మోసగాళ్ల కొత్త ట్రిక్
ట్రెండింగ్
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!