Gangster Salman Lala: మధ్యప్రదేశ్లోని మినీ ముంబైగా పేరుగాంచిన ఇండోర్ వ్యాపారం, విద్య, సాంస్కృతిక వారసత్వానికి ప్రసిద్ధి చెందింది. కానీ నేడు ‘సల్మాన్ లాలా’ అనే గ్యాంగ్స్టర్ కారణంగా ముఖ్యాంశాలలో నిలిచింది. చాలా మంది యువత ఆ గ్యాంగ్స్టర్పై రీల్స్ తయారు చేస్తున్నారు. సోషల్ మీడియాలో చిత్రాలను పంచుకుంటున్నారు. ‘హీరో’ మాదిరిగా వైరల్ చేస్తున్నారు. కానీ ఆ గ్యాంగ్స్టర్ హీరో కాదు. క్రూరమైన వ్యక్తి. అలాంటి పెద్ద గ్యాంగ్స్టర్ చనిపోతే అంత్యక్రియలకు వేలాది మంది హాజరు కావడం […]
Vice Presidential Election: ఉపరాష్ట్రపతి ఎన్నికకు ఓటింగ్ కొనసాగుతుంది. ప్రధాని నరేంద్ర మోడీ మొదట ఓటు వేశారు. అనంతరం రాజ్యసభ, లోక్సభ ఎంపీలందరూ వరుసగా ఓట్లు వేశారు. ఇంతలో ఓ ఆసక్తికరమైన చిత్రం వెలుగులోకి వచ్చింది. రోడ్డు, రవాణా మంత్రి నితిన్ గడ్కరీ ఓటు వేయడానికి వచ్చారు. ప్రతిపక్ష కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆయనతో ఉన్నారు. ఇద్దరు నాయకులు ఒకరి చేతులు ఒకరు పట్టుకుని క్యాంపస్కు వచ్చారు. ఇద్దరూ చాలా సేపు ఇలాగే నడుస్తూ నవ్వుతూ మాట్లాడుకున్నారు. వీరి దోస్తాన్పై ఇప్పుడు చర్చ…
Alcohol: ప్రస్తుతం ఆడ, మగ తేడాలేకుండా మద్యం తాగుతున్నారు. కొందరు ఉల్లసం కోసం తాగితే.. మరి కొందరూ ఉద్యమంలా తాగుతుంటారు. యువత ఎక్కువగా మద్యానికి బానిసలుగా మారుతున్నారని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. మొదట ఏదో అలా ఉల్లాసం కోసం తాగి.. తరువాత దానికి బానిసలుగా మారుతున్నారు. ఇలా అలవాటైన కొందరూ రోజూ తాగుతూనే ఉంటారు.
ఆపరేషన్ సిందూర్ సమయంలో సహాయం అందించడానికి 400 మందికి పైగా శాస్త్రవేత్తలు 24 గంటలూ పనిచేశారని ఇస్రో (భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ) ఛైర్మన్ వి నారాయణన్ మంగళవారం అన్నారు. సైనిక ఆపరేషన్ సమయంలో భూమి పరిశీలన, ఉపగ్రహాల కమ్యూనికేషన్ వంటి సహాయ సహకారాలు అందించారని తెలిపారు.
Nepal in Turmoil: ప్రస్తుతం సోషల్ మీడియా యుగం నడుస్తోంది. అలాంటి సోషల్ మీడియాను బ్యాన్ చేసింది నేపాల్ సర్కార్.. కానీ.. తరువాత జరిగే హింసాత్మక నిరసనల గురించి అంచనా వేయడంలో విఫలమైంది. నిరసనల ధాటికి హిమాలయ దేశం నేపాల్ అట్టుడుకుతోంది. సోషల్ మీడియాపై నిషేధం ఎత్తివేసినప్పటికీ.. ఉద్రిక్తతలు ఆగడం లేదు. ఈ తరుణంలో ప్రధాని పదవికి కేపీ శర్మ ఓలీ రాజీనామా చేశారు. దాంతో ఆ దేశ పగ్గాలు సైన్యం చేతుల్లోకి వెళ్లనున్నాయని తెలుస్తోంది. ఈ ఘటన తీవ్రతకు సంబంధించిన ఫొటోలు చూద్దాం...
Nepal PM KP Sharma Oli Resigns: నేపాల్లో పరిస్థితి దిగజారుతోంది. నిరసనలు హింసాత్మకంగా మారాయి. రాజధాని ఖాట్మండుతో సహా అనేక ప్రాంతాల్లో నిరసన కారులు విధ్వంసం సృష్టిస్తున్నారు. నిరసనకారులు అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్ వ్యక్తిగత నివాసాన్ని ధ్వంసం చేసి, నిప్పంటించారు. ఈ నిరసనల నేపథ్యంలో నేపాల్ ప్రధాన మంత్రి కె.పి. శర్మ ఓలి తన పదవికి రాజీనామా చేశారు.
హాకీ ఆసియా కప్ విజేతగా భారత్ నిలిచింది. ఫైనల్లో దక్షిణ కొరియాను 4-1 తేడాతో ఓడించి భారత పురుషుల హాకీ జట్టు ఆసియా కప్ టైటిల్ను గెలుచుకుంది. భారత్ నాలుగోసారి ఆసియా కప్ ట్రోఫీని గెలుచుకుంది. ఖండాంతర టోర్నమెంట్ను గెలుచుకోవడంతో భారత జట్టు వచ్చే ఏడాది బెల్జియం, నెదర్లాండ్స్ సంయుక్తంగా నిర్వహించనున్న ప్రపంచ కప్కు అర్హత సాధించింది. రాజ్గిర్లో జరిగిన ఫైనల్లో సుఖ్జీత్, దిల్ప్రీత్, అమిత్ భారత్ తరఫున గోల్స్ సాధించారు.
Nightmares: హెల్త్ ఈజ్ వెల్త్ అంటారు. ఆరోగ్యంగా ఉంటేనే మనం సరిగ్గా పనిచేయగలం. లేదంటే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక, ఆరోగ్యం విషయంలో ఆహారం కీలక పాత్ర పోషిస్తుంది. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఆరోగ్యానికి ఎంతో ముఖ్యం. ఇక, రాత్రి భోజనం అనేది చాలా కీలకమైంది. అయితే, మనలో చాలా మంది ఇష్టపడేది డిన్నర్నే. రాత్రిపూట భోజనం అనంతరం పడుకునే ముందు పాల పదార్థాలు, కేకులు, బిస్కెట్లు, ఐస్క్రీముల వంటి తీపి పదార్థాలు తినడం వల్ల ప్రమాదమని నిపుణులు చెబుతున్నారు. ఏంటా ప్రమాదం?…
Bill Gates: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రపంచం పనిచేసే విధానాన్ని మార్చివేసింది. రాబోయే సంవత్సరాల్లో లక్షలాది ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉందని ప్రపంచ ఆర్థిక వేదిక నివేదిక చెబుతోంది.