Painkillers Effects: నొప్పిని నియంత్రించే విషయానికి వస్తే, చాలా మంది వ్యక్తులు ఉపశమనం కోసం నొప్పి నివారణ మందుల వైపు మొగ్గు చూపుతారు. అనాల్జేసిక్స్ అని కూడా పిలువబడే ఈ మందులు అసౌకర్యాన్ని తగ్గించడంలో, జీవన నాణ్యతను మెరుగుపరచడంలో ప్రభావవంతంగా ఉంటాయి. అయితే, ఎక్కువగా ఈ నొప్పి నివారణ మందులను తీసుకోవడం వల్ల ఆరోగ్యంపై తీవ్రమైన పరిణామాలు ఉంటాయి. నొప్పి నివారణ మందులు అనేవి నొప్పిని తగ్గించడానికి రూపొందించిన మందులు. అవి మెదడులోని నొప్పి సంకేతాల అనుభూతిని […]
Ind vs Ban Test: భారత్, బంగ్లాదేశ్ రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో మొదటి మ్యాచ్ నేటి నుండి చెన్నైలోని MA చిదంబరం స్టేడియంలో జరుగుతుంది. బంగ్లాదేశ్ కెప్టెన్ నజ్ముల్ హొస్సేన్ శాంటో టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ కు దిగిన టీమ్ ఇండియా స్కోరు 14 వద్ద కెప్టెన్ రోహిత్ శర్మ రూపంలో తొలి వికెట్ పడింది. హిట్మ్యాన్ కేవలం 6 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద హసన్కు […]
Vipin Reshammiya: ప్రముఖ బాలీవుడ్ సినీ సంగీత స్వరకర్త హిమేష్ రేషమియా ఇంట విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రముఖ సంగీత దర్శకుడు విపిన్ రేష్మియా, సంగీతకారుడు హిమేష్ రేషమ్మియా తండ్రి 87 సంవత్సరాల వయస్సులో మరణించారు. ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో ఆయన తుది శ్వాస విడిచారు. విపిన్ రేష్మియా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, వయస్సు సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. సెప్టెంబర్ 18వ తేదీ రాత్రి ఆసుపత్రిలో చేరిన ఆయన అర్థరాత్రి మరణించారు. ఆయన అంత్యక్రియలు […]
UPI Lite: నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) లైట్ ఫీచర్ను ప్రారంభించింది. ఇది చిన్న లావాదేవీలను సులభతరం చేసే లక్ష్యంతో వచ్చింది. ఈ కొత్త ఫీచర్ ద్వారా వినియోగదారులు ఎలాంటి పిన్ లేకుండానే రూ.500 వరకు లావాదేవీలు చేసుకోవచ్చు. UPI లైట్ యొక్క ప్రధాన ప్రయోజనం ఏమిటంటే.., వినియోగదారులు PINని నమోదు చేయకుండానే రూ. 500 వరకు చెల్లింపు లావాదేవీలను పూర్తి చేయవచ్చు. ఈ ప్రక్రియ బ్యాంకు ప్రధాన వ్యవస్థను దాటవేస్తుంది. దీని కారణంగా […]
PM AASHA: రైతులకు మెరుగైన ధరలను అందించడానికి, వినియోగదారులకు నిత్యావసర వస్తువుల ధరలలో స్థిరత్వాన్ని నిర్ధారించడానికి రూ. 35,000 కోట్లతో ప్రధాన మంత్రి అన్నదాత ఆయ్ సంరక్షణ అభియాన్ (PM-AASHA) పథకాన్ని కొనసాగించడానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. ఈ పథకం రైతులకు లాభదాయకమైన ధరలను అందించడంతోపాటు వినియోగదారులకు సరసమైన ధరలకు నిత్యావసర వస్తువులను అందించడానికి ప్రయత్నిస్తుంది. ఈ పథకానికి ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 15వ ఫైనాన్స్ కమిషన్ 2025-26 […]
POMIS: చాలామంది ప్రజలు తమ డబ్బును రిస్క్ లేని, మంచి రాబడిని పొందే చోట పెట్టుబడి పెట్టాలని కోరుకుంటారు. ఈ విషయంలో పోస్ట్ ఆఫీస్ సేవింగ్ స్కీమ్లను చాలా మంది ఎంచుకుంటారు. ఎందుకంటే., ఇక్కడ పెట్టిన మొత్తం పెట్టుబడి పరంగా సురక్షితం కాబట్టి. మీరు పోస్ట్ ఆఫీస్ ఏదైనా స్కీమ్లో పెట్టుబడి పెట్టాలని ప్లాన్ చేస్తుంటే.. మీరు పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ ఎంపిక చేసుకుంటే ప్రతి నెల ఆధ్యాన్ని పొందవచ్చు. ఇది పోస్టాఫీసు చిన్న […]
Rescue Operation: రాజస్థాన్ రాష్ట్రములోని బుధవారం సాయంత్రం దౌసా జిల్లాలోని బండికుయ్ ప్రాంతంలో రెండున్నరేళ్ల బాలిక ఆడుకుంటూ ఓపెన్ బోర్వెల్ లో పడిపోయింది. ఇక అది గుర్తించిన ఇంటి సభ్యులు విషయాన్ని వెంటనే అధికారులకు తెలిపారు. విషయం తెలుసుకున్న వెంటనే దౌసా జిల్లా యంత్రాంగం రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించింది. దౌసా జిల్లా కలెక్టర్ దేవేంద్ర కుమార్, దౌసా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ) రంజితా శర్మ, నీటి సరఫరా విభాగం అధికారులు, స్థానిక యంత్రాంగం అందరూ సంఘటనా […]
IPL 2025 Mega Auction: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025కి సంబంధించి పెద్ద సమాచారం వెలువడుతోంది. ఈ సమాచారం ఐపీఎల్ 2025 రాబోయే వేలానికి సంబంధించినది. మీడియాలో విడుదలైన వార్తలలో ఐపీఎల్ మెగా వేలం 2025 తేదీని వెల్లడించనప్పటికీ.. దీని ప్రకారం, ఐపీఎల్ 2025 సీజన్ కోసం మెగా వేలం ఈసారి విదేశాలలో నిర్వహించబడుతుందని అర్థమవుతుంది. ఈసారి ఐపీఎల్ వేలం తర్వాత చాలా జట్లు పూర్తిగా మారనున్నాయి. SA vs AFG: చరిత్ర సృష్టించిన ఆఫ్ఘనిస్తాన్.. […]
SA vs AFG: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లోని చారిత్రాత్మక షార్జా క్రికెట్ స్టేడియంలో ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్ జట్టు బుధవారం కొత్త చరిత్ర సృష్టించింది. దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో అఫ్గాన్ జట్టు ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. వన్డే చరిత్రలో దక్షిణాఫ్రికాపై ఆఫ్ఘనిస్థాన్ జట్టుకు ఇదే తొలి విజయం. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్ లో ఆఫ్ఘనిస్తాన్ జట్టు 1-0 ఆధిక్యంలో నిలిచింది. చాలా మంది సీనియర్ ఆటగాళ్లు లేనప్పటికీ, ఆఫ్ఘనిస్తాన్ […]
Laptops Stolen: తాను పండించిన టమాటా పంట నష్టపోవడంతో ఓ టెక్కీ తాను పనిచేస్తున్న కంపెనీలో ల్యాప్టాప్లను దొంగిలించిన వింత ఘటన బెంగళూరులో వెలుగుచూసింది. చోరీకి పాల్పడిన వ్యక్తిని వ్యక్తిని మురుగేష్గా గుర్తించారు పోలీసులు. అతను గత 6 నెలలుగా ITPL కంపెనీలో సిస్టమ్ అడ్మిన్గా పనిచేస్తున్నాడు. ప్రస్తుతం బెంగుళూరు నగరంలోని వైట్ఫీల్డ్ పోలీసులు ఆపరేషన్ నిర్వహించి మురుగేష్ను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు మురుగేష్ హోసూరులో ఆరు ఎకరాల్లో అప్పు చేసి టమోటా పంట సాగు చేశాడు. […]