Kothuru Ram Kumar
Author- NTV Telugu-
Smuggling Dolls: ఏడు కోట్లు విలువైన ఏనుగు దంతాలతో తయారు చేసిన బొమ్మలు స్వాధీనం
Smuggling Dolls: చెన్నై నగరంలో స్మగ్లింగ్ సంబంధించిన ఓ విషయం బయటకు వచ్చింది. ఈ ఘటనలో సుమారు 7 కోట్లు పైగా విలువ చేసే ఏనుగు దంతాలతో తయారు చేసిన 4 ఏనుగు బొమ్మలను స్వాదినం చేసుకున్నారు చెన్నై అటవీశాఖ అధికారులు. నగరంలోని విల్లుపురం కొత్త బస్ స్టేషన్ సమీపంలోని ఓ ప్రైవేట్ హోటల్లో ఈ బొమ్మలకు సంబంధించి బేరమాడి విక్రయిస్తుండగా అటవీశాఖ అధికారులు, విల్లుపురం పోలిసు అధికారులు అరెస్టు చేసారు. ఈ ఘటనలో చెన్నై, తిరుచ్చి, […] -
Diabetes Effects: మధుమేహం వల్ల ఏ అవయవలపై ప్రభావితమవుతుందో తెలుసా?
Diabetes Effects: మధుమేహం అనేది శరీరంలోని చక్కెర (గ్లూకోజ్) స్థాయిని నియంత్రించలేని వ్యాధి. ఈ వ్యాధి క్రమంగా శరీరంలోని అనేక భాగాలను ప్రభావితం చేస్తుంది. దీని మొదటి ప్రభావం మన మూత్రపిండాలు, గుండె, నాడీ వ్యవస్థ, కళ్ళు, పాదాలపై ఉంటుంది. ఇకపోతే, మధుమేహం ఏ అవయవాలపై ఎలాంటి ప్రభావం చూపుతుంది, అది ఎలాంటి తీవ్రమైన వ్యాధులను కలిగిస్తుందో తెలుసుకుందాం. Read Also: IND vs SA: నేడు దక్షిణాఫ్రికాతో భారత్ ఆఖరి టీ20.. సిరీస్ గెలిచేనా..? మూత్రపిండాలపై […] -
Daily Exercise 5 Minutes: రోజూ కేవలం 5 నిమిషాలు వ్యాయామం చేస్తే చాలు.. ఆ రోగాలకు చెక్
Daily Exercise 5 Minutes: నేటి ఆధునిక కాలంలో, ఆరోగ్య సంబంధిత సమస్యలు గణనీయంగా పెరిగాయి. ఈ రోజుల్లో రక్తపోటు అనేది అతి పెద్ద ఆరోగ్య సమస్య. దీంతో ఒక్క భారతదేశమే కాదు ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. క్రమరహిత ఆహారపు అలవాట్లు, జీవనశైలి కారణంగా ఈ సమస్య అన్ని వయసులవారిలో నిరంతరం పెరుగుతోంది. జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్, మసాలాలు ఇంకా చక్కెర అధికంగా ఉండే ఆహారాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల […] -
Student Cheated: జగత్ కిలాడీ.. 200 మందిని మోసం చేసి రూ.45 లక్షలను కాజేసిన 11వ తరగతి విద్యార్థి
Student Cheated: దేశవ్యాప్తంగా సైబర్ నేరాల సంఘటనలు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. దింతో ప్రజలు సంవత్సరాల తరబడి సంపాదించిన డబ్బును నిమిషాలల్లో కోల్పోతున్నారు. ఇటీవలి కాలంలో రాజస్థాన్లో కూడా సైబర్ ముఠాలు చాలా యాక్టివ్గా మారాయి. భరత్పూర్ జిల్లాలోని డీగ్ నగరం ఈ నేరాలకి చాలా ప్రసిద్ధి చెందింది. అయితే, ఇప్పుడు దుండగులు ఇతర జిల్లాల్లో కూడా విస్తరిస్తున్నారు. తాజాగా అజ్మీర్ జిల్లాలో 11వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థి దాదాపు 200 మందిపై సైబర్ మోసానికి […] -
Diabetes: ఏ విటమిన్ లోపిస్తే మధుమేహం వస్తుందంటే?
Diabetes: మధుమేహం అనేది అధిక రక్త చక్కెరకు కారణమయ్యే జీవక్రియ వ్యాధి. ఈ వ్యాధిలో, మీ శరీరం తగినంత ఇన్సులిన్ను తయారు చేయదు. అలాగే అది తయారుచేసే ఇన్సులిన్ను సమర్థవంతంగా ఉపయోగించుకోలేకపోతుంది. మధుమేహ వ్యాధిని చక్కెర వ్యాధి అని కూడా అంటారు. ఈ వ్యాధి జన్యుపరంగా, చెడు జీవనశైలి కారణంగా కూడా వస్తుంది. అర్ధమయ్యే విధంగా చెప్పాలంటే.. మధుమేహం అనేది మీ రక్తంలో చక్కెర స్థాయి చాలా ఎక్కువగా ఉండే పరిస్థితి. ఇది మీ రక్త నాళాలను […] -
School Bus Caught Fire: స్కూల్ బస్సులో మంటలు.. బస్సులో 16 మంది పిల్లలు
School Bus Caught Fire: ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్ లోని కౌశాంబి ప్రాంతంలో గురువారం ఉదయం పెను ప్రమాదం తప్పింది. ఉదయం 7:30 గంటల సమయంలో శ్రీశ్రీ రెసిడెన్సీ వెనుక ఆగి ఉన్న స్కూల్ బస్సులో మంటలు చెలరేగినట్లు సమాచారం. ఘటన గురించి సమాచారం అందిన వెంటనే ఫైర్ స్టేషన్ వైశాలి నుండి చీఫ్ ఫైర్ ఆఫీసర్, అతని బృందం వెంటనే రెండు అగ్నిమాపక వాహనాలతో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ తర్వాత కాలిపోతున్న బస్సుకు మంటలను అదుపులోకి […] -
IND vs SA Records: మూడో టీ20 మ్యాచ్లో రికార్డుల జోరు.. ఎవరెవరు ఏ రికార్డ్స్ సృష్టించారంటే?
IND vs SA Records: దక్షిణాఫ్రికాతో బుధవారం జరిగిన మ్యాచ్లో భారత్ 11 పరుగుల తేడాతో విజయం సాధించి నాలుగు మ్యాచ్ల టీ20 సిరీస్లో 2-1 ఆధిక్యంలో నిలిచింది. తిలక్ వర్మ అద్భుత ఇన్నింగ్స్తో అజేయంగా 107 పరుగులు, అభిషేక్ శర్మ 50 పరుగులతో భారత్ భారీ స్కోరు 219/6 చేయగలిగింది. ఇక లక్ష్య ఛేదనలో దక్షిణాఫ్రికా తరఫున మార్కో జాన్సెన్ అద్భుత ప్రదర్శన చేసాడు. అతడు కేవలం 17 బంతుల్లో 54 పరుగులు చేశాడు. అయితే […] -
Ambulance Blast: అంబులెన్స్కు మంటలు.. తృటిలో తప్పించుకున్న గర్భిణి
Ambulance Blast: మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లాలో బుధవారం సాయంత్రం జరిగిన ఈ ప్రమాదంలో ఓ గర్భిణి, ఆమె కుటుంబ సభ్యులు తృటిలో బయటపడ్డారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. అయితే, అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. గర్భిణిని, ఆమె కుటుంబాన్ని ఎరండోల్ ప్రభుత్వ ఆసుపత్రి నుండి జల్గావ్ జిల్లా ఆసుపత్రికి అంబులెన్స్లో తరలిస్తుండగా దాదా వాడి ప్రాంతంలోని జాతీయ రహదారిపై ఫ్లై ఓవర్పై ఈ ఘటన జరిగింది. ఉన్నటుండి […] -
Atrocious Case: ఐదేళ్ల కూతురిపై మృగంలా దాడి చేసిన తాగుబోతు తండ్రి.. మరణశిక్ష విధించిన కోర్టు
Atrocious Case: ఐదేళ్ల బాలికను చిత్రహింసలకు గురిచేసి హత్య చేసిన కేసులో సవతి తండ్రికి పతనంతిట్ట అదనపు సెషన్స్ కోర్టు మరణశిక్ష విధించింది. తమిళనాడు రాజపాళయం నివాసి అలెక్స్ పాండియన్ (26)కు కోర్టు మరణశిక్ష విధించింది. నిందితుడిపై క్రూరమైన లైంగిక వేధింపులు, హత్యల అభియోగాలు రుజువైనట్లు కోర్టు పేర్కొంది. హత్య, అత్యాచారం, ఘోరమైన శారీరక హాని, పోక్సో, జువెనైల్ జస్టిస్ యాక్ట్తో సహా జువైనల్ జస్టిస్ యాక్ట్లోని మొత్తం 16 సెక్షన్ల కింద నిందితుడిని కోర్టు నవంబర్ […] -
Cochin Shipyard Jobs: పదో తరగతి పాసైతే చాలు.. కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్లో ఉద్యోగాలు
Cochin Shipyard Jobs: ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న యువతకు సువర్ణావకాశం. కొచ్చిన్ షిప్యార్డ్ లిమిటెడ్ 50 స్కాఫోల్డర్, 21 సెమీ స్కిల్డ్ మెకానిక్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానించింది. 10, 4వ తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్మెంట్ సంబంధించిన అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు కొచ్చిన్ షిప్యార్డ్ అధికారిక వెబ్సైట్ cochinshipyard.in సందర్శించడం ద్వారా రిక్రూట్మెంట్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు . దరఖాస్తు ఫారమ్లను నవంబర్ 29 […]
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: బుడ్డోడికి మళ్లీ నిరాశే.. ఇంగ్లండ్తో తొలి టీ20లోనూ ‘నో ఛాన్స్’.!
-
ENG vs IND 1st T20: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్! ప్లేయింగ్ XI లో ఎవరెవరంటే?
-
Kayadu Lohar: అందుకే హిట్లున్నా లేకున్నా వరుస ఆఫర్లు!
-
Pawan Kalyan: సోషల్ మీడియా దుర్వినియోగంపై ఉక్కుపాదం మోపుతాం.. ‘ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్’ పేరుతో దూషణలు ఇక కుదరవు.!
-
US: అమెరికాలో విషాదం.. ఆకస్మిక వరదల్లో ఏపీ యువకుడు మృతి
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!