Minister Narayana: భూ సంస్కరణలు, అందరికీ ఇళ్లు అంశాలపై వేసిన మంత్రివర్గ ఉపసంఘాల సమావేశాలు తాజాగా జరిగాయి. ఈ రెండు విడివిడి సమావేశాలకు మంత్రులు నారాయణ, అనగాని సత్య ప్రసాద్, ఫరూక్, పార్థసారథితో పాటు అధికారులు హాజరయ్యారు. సమావేశాల అనంతరం మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో 2014-19 మధ్య 7 లక్షల టిడ్కో ఇళ్ల నిర్మాణానికి కేంద్రం నుంచి అనుమతి తీసుకున్నామని.. వీటిలో 5 లక్షల ఇళ్లకు పాలనా అనుమతులు […]
Rice Pulling: విశాఖ నగరంలో భారీ మోసం వెలుగు చూసింది. ‘రైస్ పుల్లింగ్’ (Rice Pulling) పేరుతో కేటుగాళ్లు హైదరాబాద్కు చెందిన ఓ మహిళా డాక్టర్ను బురిడీ కొట్టించి ఏకంగా రూ.1.7 కోట్లు వసూలు చేశారు. రైస్ పుల్లింగ్ ముఠా తనను నమ్మించి మోసం చేశారని బాధితురాలు ఆరోపిస్తోంది. ఆమె దఫదఫాలుగా ఆన్లైన్లో, నగదు రూపంలో పలుమార్లు డబ్బు చెల్లించినట్లు తెలిపింది. ముఠా సభ్యులు అరకు ప్రాంతానికి చెందిన ఏదో ఒక లోహాన్ని రైస్ పుల్లింగ్ పేరుతో […]
Kurnool Bus Tragedy: కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదం రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. శుక్రవారం ఉదయం హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్తున్న వేమూరి కావేరి ట్రావెల్స్ ప్రైవేట్ బస్సులో మంటలు చెలరేగి 19 మంది ప్రయాణికులు సజీవదహనం అయ్యారు. బస్సు ఇంధన ట్యాంకర్ను బైక్ ఢీకొట్టడం వల్ల ఈ అగ్నిప్రమాదం సంభవించినట్లు సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే బస్సు పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి అనిత […]
Jogi Ramesh: తనపై జరుగుతున్న ఐవీఆర్ఎస్ కాల్స్, తప్పుడు ప్రచారంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి జోగి రమేష్ తీవ్రంగా స్పందించారు. ఈ కాల్స్ వెనుక చంద్రబాబు నాయుడు, లోకేష్ ఉన్నా కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. తనకు నకిలీ మద్యంతో సంబంధాన్ని అంటగట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ కుట్రను ఎదుర్కొనేందుకు తాను నార్కో అనాలసిస్ టెస్టుకు, లై డిటెక్టర్ పరీక్షకు సిద్ధమని ప్రకటించారు. Kurnool Bus Incident: కర్నూలు బస్సు […]
Green Fund Fee: తెలంగాణ రాష్ట్రంలోని ఇంటర్మీడియట్ విద్యార్థులకు సంబంధించి తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (TGBIE) కీలక ఆదేశాలు జారీ చేసింది. 2025-26 విద్యా సంవత్సరానికి ఇంటర్ మొదటి సంవత్సరం కోర్సుల్లో ప్రవేశం పొందిన విద్యార్థుల నుండి ‘రికగ్నిషన్ ఫీజు’, ‘గ్రీన్ ఫండ్ ఫీజు’ లను వసూలు చేయాలని అన్ని జూనియర్ కళాశాలల (ప్రభుత్వ జూనియర్ కళాశాలలు మినహా) ప్రిన్సిపాల్స్ను బోర్డు ఆదేశించింది. Income Tax: ఈ 10 రకాల లావాదేవీలపై ఐటీ కన్ను.. […]
Cyber Crime Alert: రాష్ట్రంలోని సైబర్ క్రైమ్ యూనిట్.. ప్రజలను “డిజిటల్ అరెస్ట్” స్కామ్ల గురించి హెచ్చరిస్తూ అడ్వైజరీ జారీ చేసింది. ఆన్లైన్ మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని కోరింది. ఈ స్కామ్లలో మోసగాళ్లు పోలీస్, సీబీఐ, కస్టమ్స్, ఈడీ, TRAI, DOT, NIA, ATS లేదా కరియర్ సిబ్బంది పాత్రను పోషించి, బాధితులు సీరియస్ క్రైమ్స్ లో ఉన్నారని చెప్పడం.. బాధితులను మనీ లాండరింగ్, ట్రాఫికింగ్, నార్కోటిక్స్ లేదా టెర్రరిజం వంటి […]
REDMI Watch 6: షియోమీ సంస్థ REDMI K90 సిరీస్తో పాటు తమ సరికొత్త స్మార్ట్వాచ్ REDMI Watch 6 ను విడుదల చేసింది. ఈ వాచ్ ప్రీమియం డిజైన్, అధునాతన ఫీచర్లు, అద్భుతమైన బ్యాటరీ లైఫ్తో వినియోగదారులను ఆకర్షించేలా ఉంది. REDMI వాచ్ 6.. 2.07-అంగుళాల AMOLED డిస్ప్లేను కలిగి ఉంది. ఇది 60Hz రిఫ్రెష్ రేట్, 2000 నిట్స్ పీక్ బ్రైట్నెస్తో వస్తుంది. ఈ వాచ్ ఏరోస్పేస్-గ్రేడ్ అల్యూమినియం అల్లాయ్ను ఉపయోగించి కేవలం 9.9 […]
Kishan Reddy: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి వెంగళ్ రావు నగర్ డివిజన్, మధురానగర్లో ప్రచారం నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై, మజ్లిస్ పార్టీ పెట్రేగిపోవడంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో ఆదివారం ముఖ్యమైన నాయకులు భారీ ఎత్తున పాల్గొంటారని ఆయన తెలిపారు. స్నాప్డ్రాగన్ 8 Elite Gen 5, 7560mAh బ్యాటరీ, ట్రిపుల్ రియర్ కెమెరా […]
REDMI K90 Pro Max: షియోమీ (Xiaomi) తాజాగా REDMI K90 Pro Max స్మార్ట్ఫోన్ను విడుదల చేసింది. ఈ ఫోన్ ఫ్లాగ్షిప్ ఫీచర్లు, వినూత్న టెక్నాలజీతో మొబైల్ మార్కెట్లో సంచలనం సృష్టించనుంది. REDMI K90 Pro Max లో 6.9 అంగుళాల 2K AMOLED భారీ ఫ్లాట్ స్క్రీన్ ఉంది. ఇది 3500 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 120Hz రిఫ్రెష్ రేట్, HDR10+, డాల్బీ విజన్, 12-బిట్ 68.7 బిలియన్ రంగులకు మద్దతు ఇస్తుంది. అంతేకాకుండా, […]
REDMI K90: Xiaomi సంస్థ చైనాలో నిర్వహించిన ఒక ఈవెంట్లో తమ వాగ్దానం మేరకు సరికొత్త REDMI K90 స్మార్ట్ఫోన్ను విడుదల చేసింది. ఈ ఫోన్ ఫ్లాగ్షిప్ స్థాయి ఫీచర్లతో మార్కెట్లోకి అడుగుపెట్టింది. REDMI K90లో 6.59 అంగుళాల 2K AMOLED ఫ్లాట్ స్క్రీన్ ఉంది. ఇది 3500 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 120Hz రిఫ్రెష్ రేట్, HDR10+, డాల్బీ విజన్, 12-బిట్ 68.7 బిలియన్ రంగులకు మద్దతు ఇస్తుంది. అంతేకాక, ఇందులో కంటికి ఉపశమనం కలిగించే […]