Stay Cool Stay Healthy: వేసవి కాలం రాగానే ఏసీని వినియోగించే ప్రతి ఒక్కరూ వాడకాన్ని మొదలు పెడతారు. ప్రతి ఏడాది గత ఏడాదికంటే అధికంగా ఎండలు ఉన్న నేపథ్యంలో, చల్లదనాన్ని కోరుకునే వారు ఎయిర్ కండిషనర్ వైపు మొగ్గుతున్నారు. అయితే, ఏసీ చల్లదనం ఉపశమనాన్ని అందించినా కొన్నిసార్లు ఆరోగ్య సమస్యలకూ కారణమవుతుంది. ఏసీ వల్ల ఏర్పడిన చల్లటి వాతావరణంలో ఎక్కువసేపు ఉండటం వల్ల తలనొప్పి, గొంతు నొప్పి, జలుబు, దగ్గు, చర్మం పొడిబారడం వంటి సమస్యలు […]
HONOR X60 GT: ప్రముఖ స్మార్ట్ఫోన్ బ్రాండ్ హానర్, నేడు తన కొత్త హై-ఎండ్ గేమింగ్ ఫోన్ Honor X60 GT ను అధికారికంగా విడుదల చేసింది. ఈ ఫోన్ డిజైన్, స్క్రీన్, కెమెరా, పనితీరు, బ్యాటరీ పరంగా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ముఖ్యంగా, ఈ ఫోన్లోని చతురస్రాకార కెమెరా మాడ్యూల్, గేమింగ్కు అనుకూలమైన స్పెసిఫికేషన్లు మొబైల్ ప్రేమికులను ఆకట్టుకునేలా ఉన్నాయి. మరి ఈ మొబైల్ విశేషులను ఒకసారి చూద్దామా.. Honor X60 GT ప్రో మోడళ్లతో […]
Vivo T4 5G: ప్రముఖ స్మార్ట్ఫోన్ బ్రాండ్ వివో తన T సిరీస్ లో కొత్త స్మార్ట్ఫోన్ వివో T4 5G ను భారతదేశంలో అధికారికంగా విడుదల చేసింది. ఈ ఫోన్ మంచి ఫీచర్లతో, ఆకర్షణీయమైన ధరల వద్ద వినియోగదారుల ముందుకు వచ్చింది. మరి ఈ అద్భుతమైన మొబైల్ సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. vivo T4 5G ఫోన్లో 6.77 అంగుళాల ఫుల్ HD+ అమోల్డ్ డిస్ప్లే ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, […]
OPPO K12s: స్మార్ట్ఫోన్ ప్రపంచంలో ప్రముఖ బ్రాండ్ ఒప్పో తన కొత్త K సిరీస్ స్మార్ట్ఫోన్ OPPO K12s ను చైనాలో అధికారికంగా ప్రకటించింది. ఇదే ఫోన్ భారతదేశంలో OPPO K13 5Gగా విడుదలైంది. అయితే చైనాలో విడుదలైన K12s వెర్షన్లో స్టార్ వైట్ అదనపు రంగు ఎంపికతో పాటు, 12GB + 256GB, 12GB + 512GB స్టోరేజ్ వేరియంట్లు కూడా లభ్యమవుతాయి. ఇక ఈ మొబైల్ సంబంధిత వివరాలను ఒకసారి చూసేద్దాం. OPPO K12s […]
CM Revanth Reddy: పండగరోజు కూడా ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాణాలు కాపాడిన సంఘటనగా ఓ ఉదంతం రాష్ట్రంలో వెలుగులోకి వచ్చింది. విశాఖపట్నం వాసి హేమంత్ (22) అనే యువకుడు గత నెల 29న షిరిడి వెళ్లేందుకు సిద్ధమవుతుండగా, అకస్మాత్తుగా తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉండటంతో కుటుంబ సభ్యులు వెంటనే హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే పరిస్థితి విషమంగా ఉందని చెప్పి ప్రైవేట్ ఆసుపత్రి వైద్యులు హేమంత్ను అడ్మిట్ చేసుకోలేదు. ఈ […]
Kishan Reddy: తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నేడు జరిగిన బీజేపీ పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రజాకార్లు, మజ్లిస్ పార్టీ ఎలాంటి దుర్మార్గాలు చేశారో అందరికీ తెలుసునని, అలాంటి దుర్మార్గాలు చేసి ప్రజల రక్తం తాగిన మజ్లిస్ పార్టీ కి కాంగ్రెస్, బీఆర్ఎస్ లు జి హుజూర్ అంటూ సలాం కొడుతున్నాయని అన్నారు. ఈ సంగతి ఎమ్మెల్సీ ఎన్నికల్లో చాలా స్పష్టంగా కనిపించిందని.. కాంగ్రెస్, బీఆర్ఎస్ […]
Bhubharathi: ములుగు జిల్లా వెంకటాపురంలో భూభారతి పైలెట్ ప్రాజెక్టుని రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్కలు. ఈ కార్యక్రమంలో భాగంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. భూభారతి చట్టం అమలులో పైలెట్ ప్రాజెక్టుగా ములుగు జిల్లాలోని వెంకటాపురం ఎంపిక చేయడం రెవెన్యూ మంత్రి శ్రీనాన్నకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. భూమి అనేది ఒక ఆత్మబలం, ఒక ఆదాయం.. గత ప్రభుత్వం ధరణి పేరుతో దగా చేసిందని అన్నారు. గతంలో నిజమైన రైతులకు గత ప్రభుత్వంలో పట్టాలు కాకుండా […]
TG EAPCET 2025: తెలంగాణ రాష్ట్రంలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఈఎపిసెట్ (TG EAPCET) 2025 పరీక్షలు ఈ నెల ఏప్రిల్ 29 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలు మే 4 వరకు కొనసాగనున్నాయి. అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ విభాగాలకు సంబంధించిన ప్రవేశ పరీక్షలు ఏప్రిల్ 29, 30 తేదీల్లో నిర్వహించనుండగా.. ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించిన పరీక్షలు మే 2 నుంచి 4 వరకు జరగనున్నాయి. ఈఎపిసెట్ పరీక్షలు ప్రతిరోజూ […]
Jeedimetla: జీడిమెట్లలో కలకలం రేపిన తల్లి, పిల్లల మరణ ఘటనపై తాజాగా కొత్త వివరాలు బయటకు వచ్చాయి. కరోనా తర్వాత తేజస్విని తీవ్ర మానసిక ఒత్తిడికి లోనైనట్లు కుటుంబసభ్యులు తెలిపారు. భర్త వెంకటేశ్వర్ రెడ్డి డ్యూటీకి వెళ్లిన తర్వాత, పిల్లలు స్కూల్కు వెళ్లాక తేజస్విని ఇంట్లో ఒంటరిగా ఉండే పరిస్థితి ఏర్పడడంతో.. ఆమెలో ఒంటరితనంతో పాటు తీవ్రమైన డిప్రెషన్ ఏర్పడిందని కుటుంబసభ్యులు తెలిపారు. అయితే గురువారం మధ్యాహ్నం మూడున్నర ప్రాంతంలో తేజస్విని తన తల్లితో ఫోన్లో మాట్లాడింది. […]
Ganja Smuggling: హైదరాబాద్ మహానగరంలో ప్రతిరోజు ఏదో ఒక మూలన మత్తు పదార్థాలు పోలీసుల రైడులో దొరుకుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో లింగంపల్లి రైల్వే స్టేషన్లో మరోసారి గంజాయి స్మగ్లింగ్ ఘటన చోటుచేసుకుంది. గంజాయి సరఫరాకు రైలు మార్గాన్ని ఎంచుకున్న ముఠా అనుమానిత ప్రవర్తనతో పోలీసులకి చిక్కింది. తనిఖీల్లో భాగంగా కోణార్క్ ఎక్స్ప్రెస్ రైలులో ప్రయాణిస్తున్న సమయంలో ఉన్న ఓ బ్యాగుపై అధికారులు దృష్టి సారించారు. ఆ బ్యాగు పరిశీలన చేయగా.. అందులో 13 ప్యాకెట్లుగా ప్యాక్ […]