Allu Arjun: స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్ గా ఎదిగిన అల్లు అర్జున్ గురించి బ్రతకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పుష్ప సినిమాతో నేషనల్ అవార్డు సాధించిన నటుడిగా ప్రస్తుతం నేషనల్ హీరోగా తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నాడు. పుష్ప 2 సినిమాతో కేవలం టాలీవుడ్ ఇండస్ట్రీలో రికార్డులను మాత్రమే కాకుండా ఆల్ ఇండియా లెవెల్లో బాక్సాఫీస్ ను బద్దలు కొట్టాడు. ఇకపోతే, అల్లు అర్జున్ స్టైలిష్ లుక్ ను ఇష్టపడే వారు ఎందరో ఉన్నారు. ఇది […]
Innova HyCross: టయోటా కిర్లోస్కర్ మోటార్ తాజాగా తమ ప్రఖ్యాత మల్టీ పర్పస్ మోడల్ అయిన ఇన్నోవా హైక్రాస్ ఎక్స్క్లూసివ్ ఎడిషన్ ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ ప్రత్యేక వేరియంట్ను కంపెనీ ZX(O) మోడల్ ఆధారంగా రూపొందించింది. మే 2025 నుంచి జూలై 2025 వరకు పరిమితకాలానికి మాత్రమే దీనిని అందుబాటులో ఉంచుతుంది. ఇది సూపర్ వైట్, పెర్ల్ వైట్ అనే రెండు ప్రత్యేక రంగుల్లో లభించనుంది. Read Also: PM Modi: అమరావతి […]
PM Modi: అమరావతి పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవ వేడుక అమరావతిలో పెద్దెతున్న జరుగుతుంది. ఈ సందర్బంగా ప్రధాని మోడీ హాజరయ్యారు. అమరావతిలో ఏర్పాటు చేసిన సభలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కి ప్రధాని మోడీల మధ్య ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఏర్పాటు చేసిన సభా వేదికపై ముఖ్య నేతలందరూ కూర్చొని ఉండగా.. ప్రధాని మోడీ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను దగ్గరకు పిలిచారు. Read Also: PM Modi: ప్రధాని మోడీ […]
Odysse Evoqis: ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ ఒడస్సీ (Odysse) తమ కొత్త ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ ఇవోక్విస్ లైట్ (Evoqis Lite) ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ బైక్ను రూ. 1.18 లక్షల ఎక్స్-షోరూమ్ ధరకు అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇప్పటికే కంపెనీ అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ బుకింగ్స్ ఒదలయ్యాయి కూడా. ఈ ఎలక్ట్రిక్ బైక్ 60V లిథియం-అయాన్ బ్యాటరీతో పనిచేస్తూ.. అత్యధికంగా 75 కి.మీ. గంట వేగంను అందిస్తుంది. ఒక్కసారి […]
Money Laundering Case: సోనియా గాంధీ, రాహుల్లకు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు తాజాగా నోటీసులు జారీచేసింది. నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసు సంబంధించి కాంగ్రెస్ మాజీ చైర్ పర్సన్ సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతోపాటు ఇతర ప్రతిపాదిత నిందితులకు కూడా ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు నోటీసులు జారీ చేసింది. ఇక ఈ నోటీసులు వారి పేర్లపై దాఖలైన చార్జ్షీట్పై కోర్టు వాదనలు వినేందుకు ఇచ్చినవిగా పేర్కొంది. Read Also: Vivo Y19 5G: రూ.10,499 […]
Vivo Y19 5G: వివో కంపెనీ తన కొత్త స్మార్ట్ఫోన్ వివో Y19 5G ను భారత్లో విడుదల చేసింది. ఇది Y సిరీస్లోకి కొత్తగా వచ్చిన ఫోన్. ఇటీవల విడుదలైన Y39 5G అప్డేటెడ్ మోడల్. భారీ బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ మన్నిక, 5G కనెక్టివిటీ వంటి లక్షణాలతో ఇది బడ్జెట్ సెగ్మెంట్లో వినియోగదారులను ఆకట్టుకునే ఫోన్గా నిలుస్తోంది. మరి ఇన్ని ఫీచర్స్ ఉన్న ఈ మొబైల్ సంబంధించిన పూర్తి వివరాలను ఒకసారి చూసేద్దామా.. Read […]
CSK vs PBKS: నేడు చెన్నై వేదికగా జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) తమ ఇన్నింగ్స్ను 19.2 ఓవర్లలో 190 పరుగులకు ముగించింది. మొదట టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ (PBKS) బౌలింగ్ ఎంచుకోగా, CSK మిక్స్డ్ బ్యాటింగ్ ప్రదర్శన కనబరిచింది. ఇన్నింగ్స్ ప్రారంభంలో షైక్ రషీద్ (11), అయుష్ మ్హాత్రే (7) తొందరగా అవుట్ కావడంతో CSKకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అయితే, ఆ తరువాత బ్యాటింగ్కు వచ్చిన సామ్ కరన్ అద్భుత […]
Eatala Rajendar: కేంద్రం చేపట్టబోతున్న కులగణనపై ఎంపీ ఈటల రాజేందర్ స్పందించారు. ఈ ప్రకటన బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు గౌరవాన్ని కలిగించడమే కాకుండా.. చరిత్రాత్మక నిర్ణయంగా పేర్కొన్నారు. ఈటల మాట్లాడుతూ.. స్వతంత్ర భారతదేశంలో 48 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏనాడూ బీసీల జనగణన చేపట్టలేదని, అణగారిన వర్గాలకు ఛాంపియన్లా నటిస్తూ బీసీ, ఎస్సీ, ఎస్టీల ఓట్లను మాత్రమే కొల్లగొట్టారని కాంగ్రెస్ ను విమర్శించారు. అధికారంలో ఉన్నప్పుడు తగిన చర్యలు తీసుకోకుండా, ప్రతిపక్షంలోకి […]
Revanth Reddy: అంతర్జాతీయ కార్మిక దినోత్సవం ‘మే’ డే సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కార్మిక లోకానికి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజా ప్రభుత్వ పాలనలో అంతర్జాతీయ కార్మిక దినోత్సవ స్ఫూర్తి అన్ని రంగాలకు విస్తరిస్తుందని, కార్మికులకు సముచిత గౌరవం లభిస్తుందని అన్నారు. శ్రామికులే అభివృద్ధిలో అసలైన భాగస్వామ్యులని.. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే నూతన పారిశ్రామిక విధానం శ్రామికుల అభ్యున్నతికి దోహదపడుతుందని ఆయన అన్నారు. కార్మికుల శ్రేయస్సు, సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తుందన్నారు. ‘మే’ […]
Bandi Sanjay Kumar: దేశవ్యాప్తంగా జనాభా లెక్కలతోపాటు కుల గణన నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. సాహసోపేత నిర్ణయం తీసుకున్న ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలిపారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా ప్రజలకు ఎంతో ప్రయోజనం కలగబోతోందని, అత్యంత శాస్త్రీయంగా కేంద్రం నిర్వహించే ఈ సర్వేలో కులాల వారీగా ఎంత […]