ప్రముఖ దర్శకుడు సుకుమార్ భార్య తబితా సుకుమార్ ఇటీవల తన పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు. తన ఇన్ స్టాలో ఆ వేడుకల పిక్స్ పోస్ట్ చేశారు తబిత. తబిత స్వతంత్రంగా బిజినెస్ చేస్తున్నారు. ‘లాండ్రీ కార్ట్’ పేరుతో ఆన్లైన్ లాండ్రీ బిజినెస్ చేస్తున్నారామె. ఇన్ స్టాలో తబితకు 36 వేల మంది ఫాలోయర్స్ ఉన్నారు. ‘మీరు ఆత్మీయుల సన్నిధిలో ఉన్నపుడు ఏ వేడుక అయినా సరిగ్గానే జరుగుతుంది’ అంటూ తన పిక్స్ కి క్యాప్షన్ పెట్టారు తబిత. […]
ప్రముఖ దర్శకుడు ఎస్. ఎస్. రాజమౌళి శిష్యుడు అశ్విన్ గంగరాజు దర్శకత్వంలో ఎ. పద్మనాభ రెడ్డి నిర్మించిన సినిమా ‘ఆకాశవాణి’. శుక్రవారం నుండి సోనీ లివ్ లో స్ట్రీమింగ్ కానుంది. ‘వివాహ భోజనంబు’, ‘ప్రియురాలు’ తర్వాత ఈ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతున్న చిత్రమిది. రామానాయుడు ఫిల్మ్ స్కూల్ లో శిక్షణ తీసుకున్న అశ్విన్ కు దర్శకుడిగా ఇది డెబ్యూ మూవీ. ఒకానొక సమయంలో, ఒకానొక చోట జరిగే కథ ఇది. నాగరిక ప్రపంచానికి […]
మెగా హీరో వైష్ణవ్ తేజ్ మొదటి సినిమా ‘ఉప్పెన’ తో భారీ వసూళ్లను సాధించి ఘన విషయాన్ని అందుకున్నారు. ఉప్పెన సమయంలోనే వైష్ణవ్ తేజ .. క్రిష్ దర్శకత్వంలో ‘కొండపొలం’ సినిమాను కూడా చేశాడు. చాలా తక్కువ టైమ్ లోనే ఈ సినిమా షూటింగ్ ముగిసింది. కరోనా సెకండ్ వేవ్ తో వాయిదా పడ్డ ఈ సినిమా, దసరా కానుకగా అక్టోబర్ 8న విడుదల కాబోతోంది. అయితే విడుదల తేదీ దగ్గర పడుతున్న ఈ సినిమా ప్రమోషన్స్ […]
(సెప్టెంబర్ 23న ‘దూకుడు’కు పదేళ్ళు) పది సంవత్సరాల క్రితం మహేశ్ బాబు హీరోగా రూపొందిన ‘దూకుడు’ చిత్రం బాక్సాఫీస్ ను షేక్ చేసింది. విదేశాలలోనూ విజయదుందుభి మోగించింది. మహేశ్ అభిమానుల ఆనందాన్ని అంబరమంటేలా చేసింది. దాదాపు ఐదు సంవత్సరాలు తమ హీరో భారీ విజయం కోసం ఎదురుచూసిన ఫ్యాన్స్ కు ‘దూకుడు’ మహదానందం పంచింది. ఈ చిత్రంతో మహేశ్ బాబు, దర్శకుడు శ్రీను వైట్ల తొలిసారి కలసి పనిచేశారు. ఈ సినిమాలోనే మహేశ్ తో సమంత మొదటి […]
గుజరాత్ డ్రగ్స్ కేసులో 8 మంది అరెస్ట్ అయ్యారు. 3004 కిలోల హెరాయిన్ ను డిఆర్ఐ అధికారులు స్వాధీనపరుచుకున్నారు. కాందహార్ నుంచి ఇరాన్ మీదుగా గుజరాత్ కు హెరాయిన్ కంటైనర్ చేరుకున్నారు. నలుగురు ఆఫ్గాన్ దేశస్థులుతో పాటు ముగ్గురు భారతీయులు మరొకరు ఉజ్బెకిస్తాన్ వ్యక్తినీ అరెస్ట్ చేశారు. సుధాకర్ దంపతులతో పాటు మరొక ఇద్దరిని చెన్నై లో డిఆర్ఐ అరెస్ట్ చేసింది. టాల్కమ్ పౌడర్ పేరుతో ఈ ముఠా స్మగ్లింగ్ చేస్తోంది. కంటిన్యూస్ టాల్కమ్ పౌడర్ జంబో […]
కొమురం భీమ్ జిల్లాలో పులి సంచారం కలకలం రేపుతోంది. పెంచికల్ పేట మండలం ముసలమ్మ గుట్ట వద్ద పులి సంచరిస్తుండటంతో గ్రామ ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. లేగ దూడపై పులి పంజా విసరడంతో దూడ మృతి చెందింది. పశువులపై పులి దాడులు ఆగకపోవడంతో రైతులు బెంబేలెత్తిపోతున్నారు. ఇటీవలే మూడు పశువులపై దాడి చేసిన పులి.. తాజాగా జిల్లేడకు చెందిన నారాయణ అనే రైతుకు చెందిన లేగ దూడను పులి చంపేసింది. కాపర్లు కేకలు పెట్టడంతో పులి సమీప […]
ఈ దసరా పండక్కి స్టార్ హీరోల సినిమాలు లేకపోవడంతో ఆ లోటును తీర్చేందుకు చిన్న సినిమాలు భారీగానే పోటీపడుతున్నాయి. మొదట ఒకటిరెండు బడా సినిమాలు వస్తాయనే ప్రచారం జరిగినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఇంకా థియేటర్ల పరిస్థితి ఆశించినంతగా లేకపోవడంతో పాన్ ఇండియా సినిమాలు వాయిదా పడ్డాయి. దీంతో మిగితా సినిమాలు దసరా బరిలో దిగుతున్నాయి. ఈ నెల 24న దర్శకుడు శేఖర్ కమ్ముల ‘లవ్ స్టోరీ’ విడుదల అవుతున్న విషయం తెలిసిందే.. పండగ మూడు వారాల ముందే వస్తున్న […]
వెహికల్ ఫ్యాన్సీ నంబర్ల కోసం వీఐపీలు, పారిశ్రామికవేత్తలు, సినీసెలబ్రిటీలు ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తారో అందరికి తెలిసిందే.. ఇక ఫ్యాన్సీ నంబర్ 9999 ఎవర్ గ్రీన్ గా నిలుస్తూ వస్తోంది. అయితే, తాజాగా ఖైరతాబాద్ ఆర్టీఏ అధికారులు ప్యాన్సీ నెంబర్లకు వేలం పాట నిర్వహించారు. TS 09 FS 9999 నంబరును సినీనటుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ దక్కించుకున్నారు. ఈ నెంబర్ కోసం ఎన్టీఆర్ 17 లక్షల భారీ వేలం పలికారు. ఇక ఎన్టీఆర్ కు ఈ నెంబర్ […]
టాలీవుడ్ డ్రగ్స్ కేసు విచారణ నేపథ్యంలో ఈడీ కార్యాలయంలో హాజరైన నటుడు తరుణ్ విచారణ ముగిసింది. 8 గంటల పాటు తరుణ్ ను అధికారులు విచారించారు. కాగా, ఈరోజుతో ముగిసిన సినీతారల విచారణ ముగిసింది. తమ బ్యాంక్ ఖాతాల వివరాలు, స్టేట్ మెంట్ లతో 12 మంది సినీ సెలబ్రిటీలు విచారణకు హాజరైయ్యారు. పూరి జగన్నాథ్ తో ప్రారంభం అయ్యిన ఈడీ విచారణ, తరుణ్ తో సినీ తారల విచారణ ముగిసింది. ఆగస్ట్ 31న పూరి జగన్నాథ్ […]