ముగిసిన తరుణ్ విచారణ.. ఇంతటితో సినీతారల విచారణ సమాప్తం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ డ్రగ్స్ కేసు విచారణ నేపథ్యంలో ఈడీ కార్యాలయంలో హాజరైన నటుడు తరుణ్ విచారణ ముగిసింది. 8 గంటల పాటు తరుణ్ ను అధికారులు విచారించారు. కాగా, ఈరోజుతో ముగిసిన సినీతారల విచారణ ముగిసింది. తమ బ్యాంక్ ఖాతాల వివరాలు, స్టేట్ మెంట్ లతో 12 మంది సినీ సెలబ్రిటీలు విచారణకు హాజరైయ్యారు. పూరి జగన్నాథ్ తో ప్రారంభం అయ్యిన ఈడీ విచారణ, తరుణ్ తో సినీ తారల విచారణ ముగిసింది.
ఆగస్ట్ 31న పూరి జగన్నాథ్ ను 10 గంటల పాటు విచారించిన ఈడీ.. సెప్టెంబర్ 2న ఛార్మినీ 8 గంటల పాటు విచారించింది. ఇక సెప్టెంబర్ 6న హాజరు కావాల్సి రకుల్, ఈడీ అనుమతితో సెప్టెంబర్ 3నే హాజరు హాజరైంది. ఆమెను 6 గంటల పాటు విచారించారు. సెప్టెంబర్ 20న హాజరు కావాల్సిన నందు, సెప్టెంబర్ 7న హాజరైయ్యాడు. అదేరోజు కెల్విన్ , జీశాన్ ల ఇళ్లలో సోదాలు చేసిన అధికారులు ఈడీ కార్యాలయానికి తీసుకొచ్చారు. సెప్టెంబర్ 8న రానాను 8 గంటల పాటు విచారించగా.. రానా, నందు విచారణకు హాజరైన రోజుల్లో కెల్విన్, జీశాన్ లను కలిపి ఈడీ విచారించింది.
Also Read
సెప్టెంబర్ 9న రవితేజతో పాటు, డ్రైవర్ శ్రీనివాస్ ను 6 గంటల పాటు విచారించగా.. సెప్టెంబర్ 13న నవదీప్ తో పాటు, ఎఫ్ క్లబ్ మేనేజర్ ను 9 గంటల పాటు విచారించారు. సెప్టెంబర్ 15న ముమైత్ ఖాన్ ను 7 గంటల పాటు విచారించారు. సెప్టెంబర్ 17న తనీష్ ను 7 గంటల పాటు విచారించగా.. సెప్టెంబర్ 22న తరుణ్ ను 8 గంటల పాటు ఈడీ విచారించింది. విచారణకు తమతో పాటు తమ చార్టెడ్ అకౌంట్ లను పలువురు తారలు తీసుకొచ్చారు.
తాజావార్తలు
-
Missing Girls: హైదరాబాద్లో ముగ్గురు మైనర్ బాలికలు అదృశ్యం
-
Jagga Reddy : కేటీఆర్ రక్తంలో నిజాయితీ, కృతజ్ఞత లేదు
-
Rohit Sharma Century: హిట్ హిట్ మ్యాన్.. రోహిత్ శర్మ రికార్డు సెంచరీ.. గెలుపు దిశగా ఇండియా..
-
Pregnancy Tips : నువ్వులు తినడం వల్ల గర్భస్రావం అవుతుందా.?
-
Supreme Court : ప్రైవేట్ వర్సిటీల ఇష్టారాజ్యంపై సుప్రీంకోర్టు సీరియస్.!
ట్రెండింగ్
-
Jagannath Prasadam Recipe : జగన్నాథుడి ప్రసాదం మాల్పువా.. ఇంట్లోనే ఇలా చేస్తే రుచి అదుర్స్.!
-
Rainy Season Tips: వర్షాకాలంలో గోడలకు, మెట్లకు పాకురు పట్టిందా.? ఈ చిట్కా ట్రై చేయండి.!
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!