టీ20 వరల్డ్ కప్ లో భాగంగా.. కాసేపట్లో ఇండియా-ఇంగ్లండ్ మధ్య సెమీఫైనల్ జరుగనుంది. గయానాలోని ప్రావిడెన్స్ స్టేడియంలో ఇరు జట్లు తలపడనున్నాయి. ఈ క్రమంలో టాస్.. గెలిచిన ఇంగ్లండ్ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 9:15 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే.. రాత్రి 7.30 గంటలకు టాస్ జరిగి.. రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభం కావాల్సి ఉండగా.. వర్షం పడటంతో ఆలస్యమైంది.
తల్లి పాలలో ఉండే లాక్టోఫెర్రిన్ ప్రోటీన్ బ్లాక్ ఫంగస్ (మ్యూకోర్మైకోసిస్) సంక్రమణను నాశనం చేయడంలో చాలా ప్రభావవంతంగా ఉంటుంది. ఇది చాలా ప్రాణాంతకంగా పరిగణించబడుతుంది. ఎయిమ్స్లోని బయోఫిజిక్స్ అండ్ మైక్రోబయాలజీ విభాగానికి చెందిన వైద్యులు ల్యాబ్లో జరిపిన పరిశోధనలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఇటీవల ఎయిమ్స్ (AIIMS) ఈ పరిశోధన అంతర్జాతీయ మెడికల్ జర్నల్ (ఫ్యూజర్ మైక్రోబయాలజీ జర్నల్)లో ప్రచురించబడింది. భవిష్యత్తులో తల్లి పాలలో ఉండే లాక్టోఫెర్రిన్ ప్రొటీన్ నుండి బ్లాక్ ఫంగస్కు ఔషధాన్ని తయారు చేయవచ్చని ఎయిమ్స్ వైద్యులు పేర్కొన్నారు. ఇది…
టీ20 వరల్డ్ కప్ లో భాగంగా.. ఇండియా-ఇంగ్లండ్ మధ్య సెమీఫైనల్ జరుగనుంది. గయానాలోని ప్రావిడెన్స్ స్టేడియంలో ఇరు జట్లు తలపడనున్నాయి. రెండో సెమీఫైనల్ టాస్ భారత కాలమానం ప్రకారం రాత్రి 7:30 గంటలకు జరగాల్సి ఉండగా వర్షం కారణంగా ఆలస్యంగా వేయనున్నారు. ఈ మ్యాచ్ జరిగే గయానాలో ఇప్పటివరకూ వర్షం పడింది. తాజాగా వర్షం తగ్గడంతో.. అభిమానుల్లో ఉత్సాహం పెరిగింది. అయితే.. ఔట్ ఫీల్డ్ తడిగా ఉండటంతో టాస్ కొద్దిగా ఆలస్యం కానుంది. కాసేపటి తర్వాత గ్రౌండ్ ను పరిశీలించి టాస్, మ్యాచ్ ప్రారంభ…
రిలయన్స్ జియో కస్టమర్లకు ఇది పెద్ద షాకింగ్ వార్త. జియో (Jio) తన ప్రీపెయిడ్, పోస్ట్పెయిడ్ ప్లాన్లను భారీగా పెంచింది. ప్రస్తుతం ఉన్న కనిష్ట నెలవారి ప్రీపెయిడ్ ప్లాన్ ను రూ.155 నుంచి రూ.189కి పెంచింది. ప్లాన్ ను బట్టి ఈ పెంపు కనిష్టంగా రూ. 34 నుంచి గరిష్టంగా రూ.600 వరకు పెంచింది. మరోవైపు 1 జీబీ డేటా యాడ్ ఆన్ ప్లాన్ రీఛార్జి ధరను రూ.15 నుంచి రూ.19కి పెంచింది. అలాగే.. జియో రూ. 209 ప్రీపెయిడ్ ప్లాన్ ధర ఇప్పుడు…
రియల్ మీ తన వినియోగదారులకు నార్జో (Narzo) సిరీస్లో అనేక గొప్ప ఫోన్లను అందిస్తోంది. ఈ సిరీస్లో.. కంపెనీ Narzo 70 Pro 5Gని కూడా విడుదల చేసింది. ఎయిర్ గెస్చర్ ఫీచర్తో కంపెనీ ఈ ఫోన్ను అందిస్తోంది. ఈ ఫీచర్తో ఫోన్లో కాల్ని స్వీకరించడానికి ఫోన్ ను టచ్ చేయాల్సిన అవసరం లేదు. అంతేకాకుంా.. ఈ అధునాతన ఫీచర్తో కూడిన ఫోన్ను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. ఇంతకీ ఈ ఫోన్ డిటేల్స్ ఏంటో తెలుసుకుందాం.
కోటాలో మరో ఆత్మహత్య ఉదంతం వెలుగు చూసింది. బీహార్లోని భాగల్పూర్కు చెందిన హర్షిత్ అగర్వాల్ గురువారం ఆత్మహత్య చేసుకున్నాడు. అతను నీట్కు సిద్ధమవుతున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని మార్చురీలో ఉంచారు. ఆత్మహత్యకు పాల్పడిన విద్యార్థి గదిలో నుంచి ఎలాంటి సూసైడ్ నోట్ లభ్యం కాలేదని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై విద్యార్థి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఈ ఏడాది కోటాలో 12 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని కోటాలో ఉంటూ…
యూపీలోని ఘజియాబాద్లో ఓ మహిళ రోడ్డుపై నగ్నంగా తిరిగింది. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఘటన మోహన్ నగర్ ప్రాంతంలో చోటు చేసుకుంది. ఒక మహిళ రోడ్డు మధ్యలో నగ్నంగా నడుచుకుంటూ వెళ్లడం వీడియోలో కనిపిస్తుంది. అయితే.. ఆమె ఎవరు, అలా ఎందుకు తిరుగుతుందో అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆ వీడియో ఎప్పటిది అనేది కూడా ఆరా తీస్తున్నారు. ప్రాథమిక విచారణ అనంతరం ఈ వీడియో పాతది కావొచ్చని పోలీసులు చెబుతున్నారు.
కాసేపట్లో టీ20 వరల్డ్ కప్ సెమీస్ మ్యాచ్ ప్రారంభం కానుంది. సెమీ ఫైనల్లో భాగంగా ఇండియా-ఇంగ్లండ్ మధ్య మరికాసేపట్లో మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ జరగనున్న గయానా స్టేడియం వద్ద వర్షం కురుస్తోంది. టాస్ కు ఇంకా 2 గంటల సమయం మాత్రమే ఉంది. అయితే అప్పటివరకు వాన తగ్గుతుందా..? లేదా అనేది ఉత్కంఠగా మారింది. కాగా.. ఈ మ్యాచ్కు రిజర్వ్ డే లేదు. వర్షం పడితే అదనంగా మరో 250 నిమిషాల సమయం కేటాయించానున్నారు. లేదంటే.. కనీసం 10 ఓవర్ల మ్యాచ్ అయినా…
బొప్పాయి పండు అంటే అందరికీ ఇష్టమే.. మరీ ముఖ్యంగా చిన్న పిల్లలైతే ఇష్టంగా తింటారు. ఇది రుచికి, ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. పండిన బొప్పాయి కడుపుకు చాలా ప్రయోజనకరంగా ఉంటే.. పచ్చి బొప్పాయి కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ముఖ్యంగా.. పచ్చి బొప్పాయి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ప్రోటీన్లను అమైనో ఆమ్లాలుగా మారుస్తుంది. మలబద్ధకం, వికారం నుండి ఉపశమనం అందిస్తుంది. అంతేకాకుండా.. మూత్ర నాళాల ఇన్ఫెక్షన్ల నుండి మహిళలను రక్షిస్తుంది. అయితే.. గర్భధారణ సమయంలో బొప్పాయి పండు తినకూడదు. పచ్చి బొప్పాయి తినడం వల్ల…
ఆఫ్ఘానిస్తాన్ ఫాస్ట్ బౌలర్ ఫజల్హక్ ఫరూఖీ ప్రపంచ రికార్డు సృష్టించాడు. టీ20 ప్రపంచకప్లో ఒకే ఎడిషన్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా ఫజల్హక్ ఫరూఖీ నిలిచాడు. ఫరూఖీ 8 మ్యాచ్ల్లో 17 వికెట్లు తీశాడు.