Student Suicide: కోటాలో నీట్కు ప్రిపేర్ అవుతున్న విద్యార్థి ఆత్మహత్య..
- కోటాలో మరో విద్యార్థి ఆత్మహత్య
- బీహార్లోని భాగల్పూర్కు చెందిన హర్షిత్ అగర్వాల్
- నీట్కు సిద్ధమవుతున్న విద్యార్థి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోటాలో మరో ఆత్మహత్య ఉదంతం వెలుగు చూసింది. బీహార్లోని భాగల్పూర్కు చెందిన హర్షిత్ అగర్వాల్ గురువారం ఆత్మహత్య చేసుకున్నాడు. అతను నీట్కు సిద్ధమవుతున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని మార్చురీలో ఉంచారు. ఆత్మహత్యకు పాల్పడిన విద్యార్థి గదిలో నుంచి ఎలాంటి సూసైడ్ నోట్ లభ్యం కాలేదని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై విద్యార్థి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఈ ఏడాది కోటాలో 12 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని కోటాలో ఉంటూ నీట్ (యూజీ)కి సిద్ధమవుతున్నాడు. మృతదేహం పరిస్థితిని పరిశీలించగా.. మృతదేహానికి రెండు మూడు రోజుల నాటిదని తేలింది. ప్రస్తుతం విద్యార్థి గదిలో పోలీసులకు ఎలాంటి సూసైడ్ నోట్ లభ్యం కాలేదని, ఆత్మహత్యకు గల కారణాలపై సమాచారం లేదని పోలీసులు తెలిపారు.
Read Also: Toxic: టాక్సిక్ చిత్రంలో బాలీవుడ్ నటి.. ఎవరంటే?
Also Read
- Elephant Death: విద్యుత్ షాక్తో ఏనుగు మృతి.. పవన్ కల్యాణ్ సీరియస్.. కీలక ఆదేశాలు
- Sofa Cleaning Tips: సోఫాపై మొండి మరకలా? ఈ ఇంటి చిట్కాతో సులభంగా క్లీన్ చేయండి
- OTR: కవిత మాటలు నిజామాబాద్ పాలిటిక్స్లో మంటలు రేపుతున్నాయా..?
- Off The Record: వైసీపీ నేతలకు రిపోర్ట్ కార్డ్స్ పెట్టారా..? ఫెయిల్ అయిన నేతలకు నో టికెట్..?
మొదటగా విద్యార్థి గది నుంచి దుర్వాసన వస్తోందని.. చుట్టు పక్కల వారు పోలీసులకు సమాచారం అందించారని ఏఎస్సై శంభుదయాళ్ తెలిపారు. విద్యార్థి గది చుట్టూ ఇతర విద్యార్థుల గదులు ఉన్నాయని.. అందులోనూ విద్యార్థులు ఉంటున్నారని చెప్పారు. కొన్ని రోజులుగా విద్యార్థి తన గది నుంచి బయటకు రావడం లేదని వారు చెప్పారన్నారు. ప్రస్తుతం విద్యార్థి ఆత్మహత్యకు గల కారణాలపై ఎలాంటి సమాచారం అందలేదు. విద్యార్థి కుటుంబసభ్యులు కోటకు చేరుకున్న తర్వాతే ఘటనకు సంబంధించిన సమాచారం అందుతుందని పోలీసులు చెబుతున్నారు.
Read Also: Ponguleti: గత ప్రభుత్వం పద్మశ్రీ రామచంద్రయ్యకు ఇచ్చిన హామీలు కాగితాలకే పరిమితమయ్యాయి..
కోటాలో 12 మంది విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విద్యార్థుల్లో ఒక బీటెక్ విద్యార్థి కూడా ఉన్నాడు. విద్యార్థుల ఆత్మహత్యలకు చదువు విషయంలో మానసిక ఒత్తిడే కారణమని తేలింది. మెడికల్, ఇంజినీరింగ్ రంగాల్లో తమ భవిష్యత్తును తీర్చిదిద్దుకునేందుకు వచ్చిన విద్యార్థులు కోటాలో తమ జీవితాలను ముగించుకుంటున్నారు. ఇది ఆందోళన కలిగించే అంశంగా మారింది. గతేడాది 2023లో కోటాలో 29 మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు.
- Tags
- kota
- NEET
- student
- suicide
- telugu news
తాజావార్తలు
-
Elephant Death: విద్యుత్ షాక్తో ఏనుగు మృతి.. పవన్ కల్యాణ్ సీరియస్.. కీలక ఆదేశాలు
-
Sofa Cleaning Tips: సోఫాపై మొండి మరకలా? ఈ ఇంటి చిట్కాతో సులభంగా క్లీన్ చేయండి
-
OTR: కవిత మాటలు నిజామాబాద్ పాలిటిక్స్లో మంటలు రేపుతున్నాయా..?
-
Off The Record: వైసీపీ నేతలకు రిపోర్ట్ కార్డ్స్ పెట్టారా..? ఫెయిల్ అయిన నేతలకు నో టికెట్..?
-
US-Iran: రెండేళ్లలో ‘హార్ముజ్’ విలువలేనిదిగా మారొచ్చు.. ఇరాన్పై కఠిన ఆంక్షలకు అమెరికా ప్లాన్
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!