IND vs ENG: కాసేపట్లో మ్యాచ్.. కురుస్తున్న వర్షం
- కాసేపట్లో టీ20 వరల్డ్ కప్ సెమీస్ మ్యాచ్
- ఇండియా-ఇంగ్లండ్ మధ్య మ్యాచ్
- గయానా స్టేడియం వద్ద కురుస్తున్న వర్షం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాసేపట్లో టీ20 వరల్డ్ కప్ సెమీస్ మ్యాచ్ ప్రారంభం కానుంది. సెమీ ఫైనల్లో భాగంగా ఇండియా-ఇంగ్లండ్ మధ్య మరికాసేపట్లో మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ జరగనున్న గయానా స్టేడియం వద్ద వర్షం కురుస్తోంది. టాస్ కు ఇంకా 2 గంటల సమయం మాత్రమే ఉంది. అయితే అప్పటివరకు వాన తగ్గుతుందా..? లేదా అనేది ఉత్కంఠగా మారింది. కాగా.. ఈ మ్యాచ్కు రిజర్వ్ డే లేదు. వర్షం పడితే అదనంగా మరో 250 నిమిషాల సమయం కేటాయించానున్నారు. లేదంటే.. కనీసం 10 ఓవర్ల మ్యాచ్ అయినా జరిపే అవకాశం ఉంది. ఎడతెరిపి లేకుండా వర్షం కురిస్తే మ్యాచ్ రద్దు కానుంది. ఈ క్రమంలో సూపర్-8లో టేబుల్ టాపర్ గా ఉన్న టీమిండియా ఫైనల్కు దూసుకెళ్తుంది. ఇప్పటివరకు ఒక్క ఓటమి లేకుండా గ్రూప్ -1 లో భారత్ టాప్ లో ఉండగా.. గ్రూప్ -2 లో ఇంగ్లాండ్ రెండో స్థానంలో ఉంది. నెట్ రన్ రెట్కు తోడు.. ఎక్కువ పాయింట్స్తో భారత్ ఫైనల్ చేరనుంది.
Also Read
- Tags
- england
- Guyana
- ind vs eng
- india
- match
తాజావార్తలు
-
Kerala CM Row: కేరళలో ముదిరిన కాంగ్రెస్ పోరు.. రాహుల్, ప్రియాంక గాంధీలకు వార్నింగ్..
-
Modi Cabinets: రైతులకు శుభవార్త.. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు ఇవే..!
-
SuperShe Island: పురుషులు లేని ప్రపంచం.. మహిళలకు మాత్రమే ఎంట్రీ! సూపర్ షీ ఐలాండ్ విశేషాలు ఇవే..
-
Electric Vehicle: EV యజమానులకు కేంద్రం గుడ్ న్యూస్..
-
SRH: టాప్ 4లో ఏ ఒక్క టీం సేఫ్ కాదు.. సన్ రైజర్స్ ప్లే ఆఫ్ చేరడం ఖాయమన్న మాజీ క్రికెటర్..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!