'ఆదిపురుష్' చిత్రం నుండి శ్రీరామనవమి సందర్భంగా విడుదలైన తాజా పోస్టర్ సైతం ట్రోలింగ్ కు గురౌతోంది. ఓమ్ రౌత్ కారణంగా ప్రభాస్ కెరీర్ ఏమౌతుందోననే ఆందోళనను అతని అభిమానుల�
శ్రీనివాస్ బెల్లంకొండ నటించబోతున్న పదవ చిత్రానికి సంబంధించిన ప్రకటన వెలువడింది. ప్రముఖ దర్శకుడు సాగర్ కె చంద్రతో ఈ సినిమాను 14 రీల్స్ ప్లస్ ఎంటర్ టైన్ మెంట్స్ దీనిని �
Dil Raju: గుణ టీమ్ వర్క్ పతాకంపై నీలిమా గుణ నిర్మించిన సినిమా 'శాకుంతలం'. ఈ సినిమాకు ప్రముఖ నిర్మాత 'దిల్' రాజు సమర్పకునిగా వ్యవహరిస్తూ నిర్మాణ వ్యవహారాలను పర్యవేక్షించారు.
ప్రభాస్ పాన్ ఇండియా త్రీడీ మూవీ 'ఆదిపురుష్' జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా దర్శక నిర్మాతలు జమ్ములోని వైష్ణోదేవి సందర్శానికి వెళ్ళారు.
శివ కందుకూరి, రాశిసింగ్ జంటగా నటించిన 'భూతద్దం భాస్కర్ నారాయణ' విడుదల వాయిదా పడింది. సి.జి. వర్క్ పూర్తి కాగానే కొత్త విడుదల తేదీని ప్రకటిస్తామని మేకర్స్ చెబుతున్నారు.
హీరోయిన్ గరిమ టైటిల్ రోల్ పోషిస్తున్న సినిమా 'సి.ఐ. భారతి'. ఈ సినిమా ప్రారంభోత్సవానికి మంత్రి మల్లారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై యూనిట్ కు శుభాకాంక్షలు తెలిపారు.
రియల్ స్టార్ శ్రీహరి తనయుడు మేఘాంశ్ హీరోగా నటిస్తున్న 'మిస్టర్ బ్రహ్మా ఏంటి ఈ డ్రామా?' సినిమా షూటింగ్ ప్రారంభమైంది. భవానీ శంకర్ దర్శకత్వంలో సంధ్యారాణి, స్వరూపరాణి ఈ సి�
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే పురస్కరించుకుని 'మెగా పవర్' మూవీ టైటిల్ లోగోను ఆవిష్కరించారు మేకర్స్. ఈ పోస్టర్ ను ప్రముఖ దర్శకులు మెహర్ రమేశ్, బాబి విడుదల చేశారు.
ఉదయ్ శంకర్, మేఘా ఆకాశ్ జంటగా నటిస్తున్న సినిమా షూటింగ్ పూజా కార్యక్రమాలతో మొదలైంది. హాస్య నటుడు మధునందన్ సోదరుడు మన్మోహన్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.
ప్రతిష్ఠాత్మక తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాకు ప్రముఖ పారిశ్రామికవేత్త రవికాంత్ సబ్నవీస్ కొత్త సి.ఇ.వో. నియమితులయ్యారు. ఇంతవరకూ ఆ బాధ్యతలను నిర్వర్తించిన అజిత్ ఠాకూర్ �