ఉల్లి లేని ఇల్లులేదు. అన్నిరకాల కూరల్లో ఉల్లి తప్పనిసరి. కొన్నిసార్లు ఉల్లి కోయకుండానే కన్నీళ్లు పెట్టిస్తూ ఉంటుంది. ఇలాంటి ఉల్లి ఇప్పుడు మరో లొల్లికి కారణమైంది. ఉల్లిపైన ఉండే పోరలు నల్లటి మచ్చలు కనిపిస్తుంటాయి. ఆ మచ్చలే సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారీతీసింది. ఉల్లి పొరలపై ఉండే నల్లని ఫంగస్ వలన బ్లాక్ ఫంగస్ సోకుతుందని ప్రచారం జరిగింది. దీంతో ఉల్లిని కొనుగోలు చేయడానికి ప్రజలు భయపడ్డారు. అయితే, ఇదంతా తప్పుడు ప్రచారం అని, ఎయిమ్స్ […]
తమిళనాడులో కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. రోజువారి కేసులతో పాటుగా మరణాల సంఖ్యకూడా పెరుగుతున్నాయి. దీంతో దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేశారు. ఇప్పటి వరకు దేశం మొత్తంమీద 20.57 కోట్ల వ్యాక్సిన్ డోసులు వేయడం విశేషం. ఇక తమిళనాడులో వ్యాక్సినేషన్ను వేగవంతం చేసిన సంగతి తెలిసిందే. రోజుకు లక్షకు పైగా వ్యాక్సిన్ ను అందిస్తున్నారు. ఎన్నికల సమయంలో ఉచితంగా టీకా వేస్తామని హామీ ఇచ్చింది డిఎంకే. ఇచ్చిన హామీ ప్రకారం ప్రభుత్వం ఉచితంగా టీకాలు వేస్తున్నది. […]
బెంగాల్ ఎన్నికల తరువాత మొదటిసారి ప్రధాని బెంగాల్ వెళ్తున్నారు. యాస్ తుఫాన్ కారణంగా ఒడిశా, పశ్చిమ బెంగాల్లో భారీ వర్షాలు కురిశాయి. ఈ భారీ వర్షాల కారణంగా ఒడిశా, పశ్చిమ బెంగాల్లోని అనేక ప్రాంతాలు జలమయం అయ్యాయి. కాగా, తుఫాన్ బాదిత ప్రాంతలను ఈరోజు ప్రధాని మోడి ఎరియల్ సర్వే నిర్వహించబోతున్నారు. ఉదయం 11 గంటలకు భువనేశ్వర్లో ప్రధాని మోడి తుఫానుపై సమీక్ష నిర్వహించనున్నారు. అనంతరం, మధ్యాహ్నం 12ః15 గంటల నుంచి 2ః15 గంటల వరకు […]
తెలంగాణ రాజ్యసభ ఎంపీ సంతోష్ కుమార్ దేశంలో పచ్చదం పెంచడం కోసం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమాన్ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో సీనీ, రాజకీయ, వ్యాపారవేత్త ప్రముఖులు పాల్గోని మొక్కలు నాటారు. దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం విజయవంతం కావడంతో ప్రధాని మోడీ సంతోష్ కుమార్ను ప్రశంసించారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమాన్ని ప్రశంసిస్తూ సంతోష్ కుమార్ కు ప్రధాని మోడి లేఖ రాశారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విశిష్టతపై వృక్షవేదం […]
కరోనా మహమ్మారి ఎటు నుంచి ఎలా పనిచేస్తుందో తెలుసుకోవడం కష్టంగా మారింది. కరోనా కోసం అనేక రకాల వైద్య సౌకర్యాలను, మందులను, వ్యాక్సిన్లను అందుబాటులోకి తీసుకోచ్చిన సంగతి తెలిసిందే. కాగా ఇప్పుడు మరో ఔషదం అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే. అమెరికాకు చెందిన రిజెనరాన్ సంస్థ తయారు చేసిన మోనోక్లోనాల్ యాంటీబాడీస్ కాక్టెయిల్ మెడిసిన్ను గతంతో ట్రంప్ కరోనా బారిన పడినపుడు ఆయనకు అందించారు. ఈ మెడిసిన్ తీసుకున్నాక ట్రంప్ వేగంగా కోలుకున్నారు. అయితే, విదేశాల్లో ఈ […]
తెలంగాణలో ఒకవైపు లాక్డౌన్ కొనసాగుతుండగా మరోవైపు రైతులు ఆంధోళనలు చేస్తున్నారు. తెలంగాణలోని తుఫ్రాన్ మండలంలోని యానాపూర్ లో రైతులు రోడ్డు మీదకు వచ్చి ఆంధోళనలు చేస్తున్నారు. ధాన్యం కొనుగోలు చేయడంలేదని రైతులు నిరసనలు చేస్తున్నారు. పంటను రోడ్లపై పోసి తగలబెట్టారు. దీంతో గజ్వేల్-తుఫ్రాన్ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. లాక్ సడలింపుల సమయంలో ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం వీలైనంత త్వరగా ధాన్యం కొనుగోలు చేయాలని లేదంటే ఆంధోళనలు ఉదృతం చేస్తామని […]
కరోనా మహమ్మారికి మొదటగా వ్యాక్సిన్ ను రష్యా తయారు చేసిన సంగతి తెలిసిందే. రష్యా తయారు చేసిన స్ఫుత్నిక్ వీ వ్యాక్సిన్ కరోనాకు సమర్ధవంతంగా పనిచేస్తున్నది. ఇండియాలో కూడా ఈ వ్యాక్సిన్కు అనుమతులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఇదిలా ఉంటే, కరోనా మహమ్మారి జంతువులకు కూడా సోకుతున్నది. దీంతో రష్యా జంతువుల కోసం వ్యాక్సిన్ను తయారు చేసింది. కార్నివాక్ కోవ్ పేరిట వ్యాక్సిన్ను అభివృద్ది చేసింది. జంతువులకు కార్నివాక్కోవ్ వ్యాక్సిన్ను జంతువులకు ఇస్తున్నారు. ఈ వ్యాక్సిన్తో […]
మే 12 వ తేదీ నుంచి తెలంగాణలో లాక్ డౌన్ అమలులో ఉన్న సంగతి తెలిసిందే. కరోనా మహమ్మారి కేసులు పెరుగుతుండటంతో లాక్డౌన్ను అమలు చేస్తున్నారు. ఈ లాక్డౌన్ మే 30 వ తేదీతో ముగియనున్నది. అయితే, లాక్ డౌన్ కొనసాగింపు విషయంపై ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని ప్రజల అభిప్రాయం తీసుకోవాలని, ప్రజల అభిప్రాయం మేరకు లాక్డౌన్ కొనసాగింపు లేదా సడలింపు సమయం పెంపు తదితర అంశాలపై నిర్ణయం తీసుకోబోతున్నారు. ఈనెల 30 […]
27 ఏళ్ల క్రితం జెఫ్ బెజోస్ అమెజాన్ సంస్థను స్థాపించారు. అప్పటి నుంచి ఈ సంస్థ ఈ కామర్స్ రంగంలో ఎన్నో సంచలనాలు సృష్టించిన సంగతి తెలిసిందే. అమెజాన్ ప్రపంచం నలుమూలలకు విస్తరించింది. 27 ఏళ్లపాటు అమెజాన్ అభివృద్ధికి కృషి చేసిన జెఫ్ బెజోస్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. సీఈవో బాధ్యతల నుంచి తప్పుకోబోతున్నారు. జులై 5 వ తేదీన జెఫ్ తన సీఈవో బాధ్యతన నుంచి తప్పుకుంటున్నట్టు అధికారికంగా ప్రకటించారు. కొత్త సీఈవోగా అమెజాన్ ఆర్ధిక […]