నెల్లూరు జిల్లాలో భూమి స్వల్పంగా కంపించింది. భూమి కంపించడంతో ప్రజలు భయాంధోళనలకు గురయ్యి బయటకు పరుగులు తీశారు. దాదాపు మూడు సెకన్ల పాటు భూమి కంపించింది. నెల్లూరు జిల్లా వరికుంటపాడులో ఈ ఘటన జరిగింది. స్వల్పంగా మాత్రమే భూమి కంపించడంతో ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదు. అధికారులు భూమి కంపించడానికి గల కారణాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. నెల్లూరు జిల్లాలో భూకంపాలు చాలా అరుదుగా మాత్రమే వస్తుంటాయి. సముద్రతీర ప్రాంతం కావడంతో ఈ జిల్లాకు వానలు, […]
తెలంగాణలో ఈనెల 12 నుంచి లాక్డౌన్ అమలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ రోజుతో లాక్ డౌన్ ముగియనుండటంతో ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో కేబినెట్ సమావేశం ఏర్పాటు చేశారు. కొద్ది సేపటి క్రితమే ఈ కేబినెట్ సమావేశం ప్రారంభం అయింది. ఈ సమావేశంలో లాక్డౌన్ పొడిగింపుపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నది. ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి లాక్డౌన్పై ప్రజాభిప్రాయ సేకరణ చేసిన సంగతి తెలిసిందే. లాక్డౌన్ పొడిగింపుతో పాటుగా ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో […]
కరోనా కాలంలో రోజుకోక కొత్త ఇన్పేక్షన్, రోజుకో కొత్త ఫంగస్లు భయపెడుతున్నాయి. ఈ ఫంగస్ లు ఎంతవరకు అపాయమోగాని, వాటిపై వస్తున్న వార్తలతోనే చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. బ్లాక్, వైట్, ఎల్లో ఫంగస్ లు దడపుట్టిస్తుండగా ఇప్పుడు మరో కొత్త వైరస్ ఇబ్బంది పెడుతుంది. అదే క్రీమ్ ఫంగస్. క్రీమ్ ఫంగస్ కేసు ఒకటి మధ్యప్రదేశ్లోని జబల్పూర్లోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ వైద్య కళాశాలలో ఈఎన్టీ వైధ్యాధికారులు గుర్తించారు. బ్లాక్ ఫంగస్తో పాటుగా రోగి శరీరంలో […]
రెండో ప్రపంచ యుద్దం సమయంలో జర్మనీ దళాలు పెద్ద ఎత్తున యూరోపియన్ దేశాలపై దాడులు చేసిన సంగతి తెలిసిందే. జర్మనీ, దీని మిత్రపక్షాలు బ్రిటన్పై పెద్ద ఎత్తున బాంబు దాడిని చేశారు. అప్పట్లో జర్మనీ వేసిన బాంబుల్లో కొన్ని పేలగా చాలా వరకు అవి పేలలేదు. కాగా, అవి కాలగర్బంలో భూమిలో కలిపిపోయాయి. కాగా, ఇప్పుడు ఆ బాంబులు బ్రిటన్ను ఇబ్బందులు పెడుతున్నాయి. పేలకుండా భూమిలో ఉండిపోయిన బాంబులను అక్కడి ప్రత్యేక అధికారులు ఒక్కొక్కటిగా నిర్వీర్యం చేస్తున్నారు. […]
ఆనందయ్య మందును ఈ నెల 21 వ తేదీన ప్రభుత్వం నిలిపివేసిన సంగతి తెలిసిందే. మందుపై ప్రస్తుతం పరిశోధనలు జరుగుతున్నాయి. మరో రెండు మూడు రోజుల్లో నివేదికలు అందిన తరువాత, పంపిణీపై ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే, ఈ మందులో ముఖ్యంగా వినియోగించే డామరడంగి, నేల ఉసిరి, పిప్పింటాకు జాతి మొక్కలు సంవత్సరంలో మూడు నెలలు మాత్రమే బతికి ఉంటాయి. మూడు నెలలపాటు మాత్రమే బతికి ఉంటాయి. ఈ మొక్కలు మరో నెల […]
ప్రతిఏడాది జూన్ నెలలో బత్తిని సోదరులు చేప మందును పంపిణీ చేస్తుంటారు. ఈ మందు కోసం తెలంగాణలోనే కాకుండా ఇత రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున హైదరాబాద్కు వస్తుంటారు. అయితే, కరోనా సెకండ్ వేవ్ దేశంలో తీవ్రంగా ఉన్న సంగతి తెలిసిందే. కరోనా సెకండ్ వేవ్ కారణంగా దేశంలో పెద్ద ఎత్తున కేసులు నమోదవుతున్నాయి. రికార్ఢ్ స్థాయిలో మరణాలు నమోదవుతున్నాయి. ఇటు తెలంగాణలో కూడా కేసులు నమోదవుతుండటంతో ప్రస్తుతం లాక్డౌన్ను అమలు చేస్తున్నారు. దీంతో జూన్ 8 […]
ఫిన్లాండ్ ప్రధానిగా సనా మారిన్ బాధ్యతలు చేపట్టిన తరువాత అనేక దేశంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. దేశాన్ని అభివృద్ధి దిశగా అడుగుతు వేయిస్తున్నారు. చిన్న వయసులోనే బాధ్యతలు తీసుకున్న సనా మారిన్ అందరి దృష్టిని ఆకర్షించారు. అయితే, ఇప్పుడు సనా మారిన్ కుటుంబం చిక్కుల్లో పడింది. బ్రేక్ఫాస్ట్ కోసం 300 యూరోలు ఖర్చు అయిందని చూపిస్తూ, ఆ సొమ్మును ప్రభుత్వ ఖజానా నుంచి తీసుకుంటున్నారని, స్థానిక మీడియాలో కథనాలు రావడంతో ప్రతిపక్షాలు విమర్శలు చేశాయి. ఈ విమర్శలపై […]
ఆనందయ్య మెడిసిన్కు రోజురోజుకు డిమాండ్ పెరుగుతున్నది. పది రోజుల క్రితం వరకు ఆనందయ్య మెడిసిన్ను అనేకమందికి ఉచితంగా సరఫరా చేశారు. అయితే, శాస్త్రీయత అంశంపై ప్రస్తుతం సీసీఆర్ఏఎస్ పరిశోధనలు చేస్తున్నది. గత కొన్ని రోజులుగా ఆనందయ్య కనిపించడం లేదని, ఆయన ఆచూకీ చెప్పానలి, ఆనందయ్యను వదిలిపెట్టాలని కృష్ణపట్నం ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. వారం రోజులుగా ఆనందయ్య ఆచూకి లేదని గ్రామస్తులు ఆంధోళన చేస్తున్నారు. కృష్ణపట్నం పోర్టులో ఆనందయ్య ఉన్నారనే విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఆనందయ్యను వదిలిపెట్టాలని డిమాండ్ […]