Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Author - NTV WebDesk

NTV WebDesk

Author- NTV Telugu
    • కేసీఆర్‌ది రెండు నాల్కల ధోరణి: తమ్మినేని వీరభద్రం
      తెలంగాణ

      కేసీఆర్‌ది రెండు నాల్కల ధోరణి: తమ్మినేని వీరభద్రం

      కేసీఆర్‌ది రెండు నాల్కల ధోరణి అంటూ సీపీఎం రాష్ర్ట కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కేసీఆర్‌పై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా నల్లగొండలో ఆయన మాట్లాడుతూ..హుజూరాబాద్ ఉప ఎన్నిక ఓటమితో.. కేసీఆర్‌లో అసహనం పెరిగిపోయిందన్నారు. బీజే పీ, టీఆర్‌ఎస్‌పార్టీలు నాటకాలు ఆడుతున్నాయని, బీజేపీతో టీఆర్‌ ఎస్‌ లాలూచీ పడిందన్నారు. రైతాంగం దివాలా తీసిన తర్వాత కేసీ ఆర్ ఢిల్లీ పోతాడా..? ఢిల్లీ వెళ్లి నిరాహారదీక్షపై స్పష్టత లేదు. మీరు, మేం కలిసి ధర్నా చేద్దాం రండి […]
    • పంజాబ్ మాదిరిగా తెలంగాణ వడ్లు కేంద్రం ఎందుకు కొనదు: సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
      తెలంగాణ

      పంజాబ్ మాదిరిగా తెలంగాణ వడ్లు కేంద్రం ఎందుకు కొనదు: సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

      వడ్ల సేకరణ విషయంలో కేంద్రానిది ఘోర వైఫల్యమని, పంజాబ్ మాదిరిగా తెలంగాణ వడ్లు కేంద్రం ఎందుకు కొనదని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి కేంద్రాన్ని ప్రశ్నిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యాసంగి వడ్ల సేకరణ విషయంలో కేంద్రానికి స్పష్టత లేదన్నారు. యాసంగి వడ్లను బాయిల్డ్ రైస్ కోసం ఇప్పటి వరకు కేంద్రం ప్రోత్సహించి ఇప్పుడు చేతులెత్తే సిందన్నారు. కేంద్రం బాయిల్డ్‌ రైస్‌కు ప్రోత్సామం ఇచ్చినందునే దేశంలో ఎన్నో మిల్లులు ఏర్పడ్డాయన్నారు. ఏడేళ్లుగా […]
    • స్పోర్ట్ బైక్ త‌ర‌హాలో ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్‌…
      Top Story

      స్పోర్ట్ బైక్ త‌ర‌హాలో ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్‌…

      దేశీయంగా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ల హ‌వా పెరిగింది. పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు పెర‌గ‌డం వ‌ల‌న వినియోగ‌దారులు ప్ర‌త్యామ్నాయ మార్గాల వైపు చూస్తున్నారు. ఎల‌క్ట్రిక్ వాహ‌నాల‌ను కొనుగోలు చేస్తున్నారు. విప‌ణిలోకి ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ల‌ను ప్ర‌వేశ‌పెట్టిన త‌రువాత వాటి కొనుగోలు పెరిగింది. ఓలా ఫ్రీ బుకింగ్ జ‌రుగుతున్నాయి. ఇక‌పోతే, స్పోర్ట్ బైక్ త‌ర‌హాలో ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్లు అందుబాటులోకి తీసుకొచ్చే ప్ర‌య‌త్నం చేస్తున్న‌ది ఓలా. దీనికి సంబంధించి టెస్ట్ డ్రైవ్‌ను నిర్వ‌హించింది ఓలా. స్పోర్ట్ బైక్ మాదిరిగానే ముందు చ‌క్రాన్ని పైకి […]
    • కొత్త‌గా ట్రైచేశాడు… సోష‌ల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాడు…
      Top Story

      కొత్త‌గా ట్రైచేశాడు… సోష‌ల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాడు…

      కొత్త‌గా చేసే ప్ర‌య‌త్నాలు ఎప్పుడూ ఆక‌ట్టుకునే విధంగా ఉంటాయి. సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంటాయి. ఇక ఫుడ్ కు సంబంధించిన అన్ని వీడియోలు ఆక‌ట్టుకుంటుంటాయి. అలాంటి వాటిల్లో ఇది కూడా ఒక‌టిగా చెప్పుకోవ‌చ్చు. ఉల్లిపాయ‌లు, ఇత‌ర కూర‌గాయ‌ల‌తో చేసిన ప‌కోడీలు తినితిని బోర్ కొట్టింద‌నుకుంటా… కొత్త‌గా ట్రైచేశాడు. రుచి బాగుండ‌టంతో క‌మ‌ర్షియ‌ల్‌గా ఆ కొత్త ప‌కోడీలు వేయ‌డం మొద‌లుపెట్టారు. వినియోగ‌దారుల‌కు కూడా న‌చ్చ‌డంతో కొనుగోలు పెరిగింది. ఇంత‌కీ ఆ కొత్త‌ర‌కం ప‌కోడీలు ఎంట‌ని అనుకుంటున్నారా అక్క‌డికే వ‌స్తున్నా. […]
    • 350 స్కూళ్ళల్లో విద్యార్థుల సంఖ్య వందలోపే ఉన్నారు: సతీష్ చంద్ర
      ఆంధ్రప్రదేశ్

      350 స్కూళ్ళల్లో విద్యార్థుల సంఖ్య వందలోపే ఉన్నారు: సతీష్ చంద్ర

      రాష్ట్ర వ్యాప్తంగా 435 ఎయిడెడ్ హైస్కూళ్ళు ఉన్నాయని, వీటిలో 350 స్కూళ్ళల్లో విద్యార్థుల సంఖ్య వందలోపే ఉన్నారని ఉన్నత విద్యా శాఖ, స్పెషల్ చీఫ్ సెక్రటరీసతీష్ చంద్ర అన్నారు. అలాంటి స్కూ ళ్లకు ప్రభుత్వం ఎందుకు ఎయిడ్‌ ఇవ్వాలని ఆయన ప్రశ్నిం చారు. అవసరమైతే ఎయిడెడ్ స్కూళ్ళలోని పిల్లలకు ఇబ్బంది కలుగ కుండా కొత్తగా పాఠశాల ఏర్పాటు చేస్తామని సతీష్‌ చంద్ర పేర్కొ న్నారు. ఈ సందర్భంగా అనంతపురం SSBN కాలేజ్ ఘటనపై ఆయన స్పందించారు. అనంతపురం […]
    • నాయకత్వమనేది గౌరవం: విరాట్‌ కోహ్లీ
      T20 వరల్డ్ కప్

      నాయకత్వమనేది గౌరవం: విరాట్‌ కోహ్లీ

      టీం ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ కెప్టెన్సీ నుంచి దిగిపోవడంపై స్పందించారు. ఈ సందర్భంగా విరాట్ మాట్లాడుతూ నాయకత్వ మనేది గౌరవమని, నాయకత్వం మరొకరి ఒప్పగించడంతో ఉపశమ నం లభించిందన్నారు. గతకొంత కాలంగా విరామం లేని క్రికెట్‌ ఆడు తున్నామని విరాట్‌ పేర్కొన్నాడు. ఈ సందర్భంగా కెప్టెన్‌గా తన ఆఖ రి మ్యాచ్‌లో ఎందుకు బ్యాటింగ్‌ చేయలేదో వివరించాడు. నా పని భా రం పర్యవేక్షించుకునేందుకు ఇదే సరైన సమయమనిపించింది, ఆరే డేళ్లుగా ఎక్కువ పనిభారం పనిభారం […]
    • హిందువుల‌కు ఆ భూమిని అప్ప‌గించిన పాక్ ప్ర‌భుత్వం…
      Top Story

      హిందువుల‌కు ఆ భూమిని అప్ప‌గించిన పాక్ ప్ర‌భుత్వం…

      భార‌త్ పాక్ మ‌ధ్య గ‌త కొంత కాలంగా ఉద్రిక్త‌క‌ర‌మైన ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. బోర్డ‌ర్‌లో నిత్యం కాల్పుల మోత‌తో ద‌ద్ద‌రిల్లుతోంది. ఇక పాకిస్తాన్‌కు స్వాతంత్య్రం వ‌చ్చిన త‌రువాత ఇప్ప‌టి వ‌ర‌కు ఆ దేశంలో ఒక్క కొత్త హిందూ దేవాల‌యం కూడా నిర్మంచ‌లేదు. 75 ఏళ్ల కాలంలో వంద‌లాది దేవాల‌యాల‌ను కూల్చివేశారు. పాక్‌లో హిందూవులు మైనారిటీలు కావ‌డంతో దేవాల‌యాలను కూల్చి వేస్తున్నా ఏమి చేయ‌లేని ప‌రిస్థితి. Read: డిసెంబ‌ర్ 1 నుంచి పెర‌గ‌నున్న ఆటో ఛార్జీలు… కిలోమీట‌ర్‌కు… 2016లో పాక్ […]
    • డిసెంబ‌ర్ 1 నుంచి పెర‌గ‌నున్న ఆటో ఛార్జీలు… కిలోమీట‌ర్‌కు…
      Top Story

      డిసెంబ‌ర్ 1 నుంచి పెర‌గ‌నున్న ఆటో ఛార్జీలు… కిలోమీట‌ర్‌కు…

      దేశంలో పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు భారీగా పెరుగుతున్న సంగ‌తి తెలిసిందే. పెట్రోల్ ధ‌ర‌లు ఇప్ప‌టికే వంద దాటిపోయింది. రాబోయే రోజుల్లో ఈ ధ‌ర‌లు మ‌రింత‌గా పెరిగే అవ‌కాశం ఉన్న‌ది. పెట్రోల్ ధ‌ర‌లు పెర‌గ‌డంతో దానికి బ‌స్సు ఛార్జీలు పెరిగాయి, నిత్యావ‌స‌ర వ‌స్తువుల ధ‌ర‌లు పెరిగాయి. కాగా, ఇప్పుడు ఆటో ఛార్జీలు కూడా పెర‌గ‌బోతున్నాయి. డిసెంబ‌ర్ 1 నుంచి ఆటో చార్జీలు పెంచేందుకు బెంగ‌ళూరు ఆర్టీఏ అధికారులు అనుమ‌తులు ఇచ్చారు. ఇప్ప‌టి వ‌ర‌కు మొద‌టి 1.9 కిలోమీట‌ర్‌కు రూ.25, […]
    • విద్యార్థులకు అన్యాయం అసత్య ప్రచారం-మంత్రి ఆదిమూలపు సురేష్
      ఆంధ్రప్రదేశ్

      విద్యార్థులకు అన్యాయం అసత్య ప్రచారం-మంత్రి ఆదిమూలపు సురేష్

      అనంతపురంలోని SSBN కళాశాలలో చోటు చేసుకున్న ఘటన పై విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మీడియా సమావేశంలో వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… విద్యా ర్థులకు అన్యాయం జరుగుతుందని అసత్య ప్రచారం చేస్తున్నారని.. విద్యార్థి సంఘాలుగా చెప్పుకుంటున్న కొంత మంది విద్యా ర్థులను రెచ్చగొట్టారన్నారు. ఈ క్రమంలో వారు దాడికి పాల్పడ్డారని చెప్పారు. పోలీసులు వచ్చి పరిస్థితిని అదుపులో పెట్టే ప్రయత్నం చేశారన్నారు మంత్రి సురేష్. ఈ సంఘటనను ప్రాథమిక నివేదికగా తీసుకున్నామన్న ఆయన.. […]
    • మా ప్రభుత్వంలో ఎవరైనా సరే దాష్టీకం చేస్తే సహించేది లేదు: సజ్జల రామకృష్ణారెడ్డి
      ఆంధ్రప్రదేశ్

      మా ప్రభుత్వంలో ఎవరైనా సరే దాష్టీకం చేస్తే సహించేది లేదు: సజ్జల రామకృష్ణారెడ్డి

      మా ప్రభుత్వంలో ఎవరైనా సరే దాష్టీకం చేస్తే సహించేది లేదని, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. తాడేపల్లిలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ ప్రకటనలో ఏదైనా అవాస్తవం ఉందా అనేది రాష్ట్ర బీజేపీ చెప్పాలన్నారు. రూ. 3.20లక్షల కోట్లు కేంద్రం కోటా కింద వేసుకుంటుందని, దాన్ని కూడా రాష్ట్రాలకు వాటా ప్రకారం ఇవ్వాలన్నారు. అప్పుడు కేంద్రం ఎంత తగ్గిస్తే దాని ప్రకారం రాష్ట్రాల్లో తగ్గుతుందన్నారు. మీరు నామమాత్రం తగ్గించి రాష్ట్రాలు తగ్గించాలి […]
    ←1…2,3622,3632,3642,3652,366…2,666→

తాజావార్తలు

  • AAP Crisis: ‘‘పంజాబ్ ద్రోహి’’ అంటూ హర్భజన్ సింగ్ ఇంటిపై ఆప్ దాడి…

  • DC vs PBKS: ఢిల్లీ క్యాపిటల్స్ ఊచకోత.. అభిషేక్ శర్మ రికార్డు బద్దలు.. ఈ సీజన్‌లోనే అత్యధిక స్కోర్..

  • Elon Musk: ఎలాన్ మస్క్ నిమిషానికి, గంటకు ఎంత సంపాదిస్తాడో తెలిస్తే.. షాకవ్వాల్సిందే!

  • KL Rahul: కేఎల్ రాహుల్ రికార్డుల మోత.. ఒక్క సెంచరీతో అవన్నీ పటాపంచల్.. చరిత్ర తిరగరాశాడు..

  • LPG Crisis: గ్యాస్ టెన్షన్‌కు గుడ్‌బై.. 15 దేశాల నుంచి ఎల్పీజీ దిగుమతి!

ట్రెండింగ్‌

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • 165Hz రిఫ్రెష్ రేట్‌, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!

  • వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions