వరి ధాన్యం విషయంలో ధర్నా చేస్తున్న కేసీఆర్పై వైఖరిని తప్పు బడుతూ.. కేంద్రప్రభుత్వ వర్గాలు స్పందించాయి.గత ఖరీఫ్లో 32 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని కేంద్రం కొన్నది. ఈ ఏడాది 25 శాతానికి పెంచి, 40 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం కొనుగోలు చేసేందుకు నిర్ణయించాం. ఈ ఖరీఫ్ సీజన్లో 40 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం (60 లక్షల ధాన్యం) కొనుగోలు చేసే అంశాన్ని కేంద్రం పరిశీలిస్తుంది. గత రబీ సీజన్లో ఇచ్చిన హామీ మేరకు […]
దేశ రాజధాని ఢిల్లీకి యూపీకి సరిహద్దుల్లో ఉన్న నగరం ఘజియాబాద్. 24 గంటలు జనాలు తిరుగుతూనే ఉంటారు. కరోనా సమయంలో తప్పించి ఆ నగరంలో నిత్యం రద్దీ ఉంటూనే ఉంటుంది. అలాంటి రద్దీగా ఉన్న నగరంలోకి చిరుత ప్రవేశించింది. ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. బుధవారం రాత్రి సమయంలో ఇంటి ఆవరణ ప్రాంతంలో ఏర్పాటు చేసిన సీసీటీవీ ఫుటేజ్ను పరిశీస్తుండగా అర్హన్త్ జైన్ ఇంటి ముందు అనుకోని అతిథి కనిపించింది. Read: అంతరిక్షంలో చంద్రయాన్ 2, […]
అంతరిక్షం గురించి ఎన్ని విషయాలు తెలుసుకున్నా కొత్తగానే కనిపిస్తుంది. తెలియని రహస్యాలు శాస్త్రవేత్తలకు సవాల్ విసురుతూనే ఉంటాయి. అంతరిక్ష రహస్యాలను చేధించేందుకు వివిధ దేశాలు ఉపగ్రమాలను ప్రయోగిస్తుంటాయి. ఇప్పటికే వేలాది ఉపగ్రహాలు అంతరిక్షంలో పరిభ్రమిస్తున్నాయి. భూమిపై అంటే ట్రాఫిక్ను కంట్రోల్ చేసేందుకు ట్రాఫిక్ పోలీసులు ఉంటారు. విమానయాన రంగంలో ఏటీఎఫ్ వ్యవస్థ ఉంటుంది. అదే అంతరిక్షంలో ఉపగ్రహాలను నియంత్రించడం ఎలా అనే సందేహాలు రావొచ్చు. Read: క్రిప్టో కరెన్సీపై ప్రధాని కీలక వ్యాఖ్యలు… వారి చేతుల్లోకి […]
క్రిప్టో కరెన్సీ… ఇప్పుడు ఎక్కడ విన్నా అదే మాట. ఎవరి అజమాయిషిలో లేని విధంగా డి సెంట్రలైజ్ బ్లాక్ చెయిన్ టెక్నాలజీతో ఈ క్రిప్టోకరెన్నీ నడుస్తుంది. క్రిప్టో కరెన్సీ ఎవరి అజమాయిషి ఉండనప్పటికీ అరాచక శక్తుల చేతుల్లోకి ఈ వ్యవస్థ వెళ్తె దాని వలన అనేక ఇబ్బందులు తలెత్తుతాయి. ఫలితంగా యువత తప్పుడు మార్గంలోకి పయనించే అవకాశం ఉంటుందని, ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పడిన దేశాలు క్రిప్టో కరెన్సీపై సరైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉందని ప్రధాని మోడీ పేర్కొన్నారు. ఆస్ట్రేలియాలోని […]
చూసేందుకు చాలా అందంగా ఉన్నాయి… బొమ్మల్లా కనిపిస్తున్నాయని పొరపడి దగ్గరకు వెళ్తే… బుస్మని బుసకొడుతూ ముందుకు వస్తున్నాయి. ఇప్పటికే అర్ధం అయ్యింది కదా… దేని గురించి తెలుసుకోబోతున్నారో. మహారాష్ట్రలోని అమరావతి హరిసాల్ అటవీ ప్రాంతంలో ఓ మూడు నల్ల త్రాచులు కనిపించాయి. అడవిలోని ఓ చెట్టు మొద్దుకు మూడు నల్లతాచు పాములు చుట్టుకొని పడగవిప్పి కనిపించాయి. Read: నిరాశపరిచిన పేటీఎం… తొలిరోజే…ఢమాల్… ఇలా అడవిలో పాములు కనిపించడంతో భయపడిన స్థానికులు అటవీశాఖాధికారులకు సమాచారం అందించారు. […]
పేటీఎం కంపెనీ స్టాక్ ఎక్చేంజ్ అయిన తొలిరోజే నిరాశపరిచింది. స్టాక్ ఎక్చేంజీలో పేటీఎం షేర్ల ధరను రూ.2150గా నిర్ణయించారు. అయితే, తొలిరోజు లిస్టింగ్ అయ్యే సమయానికి 9.30 శాతం తక్కువతో రూ.1950 ఇష్యూ ధరగా లిస్టింగ్ అయింది. ఆ తరువాత 11 గంటల వరకు 23 శాతం క్షీణించి షేర్లు రూ.1671.20 కి చేరింది. పేటీఎం షేర్లు క్షీణించినప్పటికీ కంపెనీ వ్యాల్యూ లక్షకోట్లకు మాత్రం తగ్గలేదు. Read: స్కూల్ ను మధ్యలో వదిలేశాడు… కోట్ల రూపాయలు […]
బాగా చదువుకుంటే మంచి ఉద్యోగం సంపాదించవచ్చు. లైఫ్లో రిస్క్ లేకుండా జీవించవచ్చు. చదువుకున్న అందరికీ మంచి ఉద్యోగాలు వస్తున్నాయా అంటే లేదని చెప్పాలి. వచ్చిన ఉద్యోగాలతో ప్రస్తుతం ఉన్న లైఫ్ ను లీడ్ చేయగలమా అంటే చెప్పలేము. మధ్యలో కరోనా లాంటి మహమ్మారులు వస్తే పరిస్థితులు ఎలా ఉంటాయో చెప్పలేము. కొంతమంది పిల్లలు చదువులో వెనకబడి ఉంటారు. కొందరు చదువును మద్యలో వదిలేసి ఉంటారు. అలాంటి వారిలో కొందరు ప్రపంచాన్ని ఏలిన వాళ్లు కోకల్లుగా ఉన్నారు. అలాంటి […]
కరోనా కారణంగా నల్లమల అడవిలో టైగర్ సఫారీని నిలిపివేసిన సంగతి తెలిసిందే. కాగా నవంబర్ 17 వ తేదీ నుంచి టైగర్ సఫారీని తిరిగి ప్రారంభించారు. కరోనా కారణంగా గత ఏడాదిన్నర నుంచి ఎక్కడికి వెళ్లలేక ఏదైనా కొత్త ప్రాంతాలను సందర్శించాలనుకునే వారికి నల్లమల టైగర్ సఫారి ఆకట్టుకుంటుంది అనడంలో సందేహం అవసరం లేదు. Read: ఆ రాష్ట్రంలో కరోనా ఆంక్షలు పూర్తిగా ఎత్తివేత… ట్రెక్కింగ్ తోపాటుగా వన్యప్రాణులు, వన్యమృగాలను సందర్శించేందుకు వీలు కలుగుతుంది. హైదరాబాద్ […]
కరోనా మహమ్మారి నుంచి దేశం ఇప్పుడిప్పుడే బయటపడుతున్నది. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన తరువాత పెద్ద ఎత్తున వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని అమలు చేశాయి రాష్ట్రప్రభుత్వాలు. కేసులు, మరణాల సంఖ్య తగ్గుతున్నా, మూడో వేవ్ ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకొని కరోనా నిబంధనలను పాటిస్తూనే ఉన్నాయి రాష్ట్రాలు. ఇక ఇదిలా ఉంటే, మధ్యప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. Read: చైనా బోర్డర్లో ఇండియన్ ఆర్మీ ఎయిర్ఫోర్స్ విన్యాసాలు… శీతాకాలంలో… కరోనా ఆంక్షలను పూర్తిగా ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకున్నది. ఆంక్షలను […]