నిరాశపరిచిన పేటీఎం… తొలిరోజే…ఢమాల్…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పేటీఎం కంపెనీ స్టాక్ ఎక్చేంజ్ అయిన తొలిరోజే నిరాశపరిచింది. స్టాక్ ఎక్చేంజీలో పేటీఎం షేర్ల ధరను రూ.2150గా నిర్ణయించారు. అయితే, తొలిరోజు లిస్టింగ్ అయ్యే సమయానికి 9.30 శాతం తక్కువతో రూ.1950 ఇష్యూ ధరగా లిస్టింగ్ అయింది. ఆ తరువాత 11 గంటల వరకు 23 శాతం క్షీణించి షేర్లు రూ.1671.20 కి చేరింది. పేటీఎం షేర్లు క్షీణించినప్పటికీ కంపెనీ వ్యాల్యూ లక్షకోట్లకు మాత్రం తగ్గలేదు.
Read: స్కూల్ ను మధ్యలో వదిలేశాడు… కోట్ల రూపాయలు సంపాదించాడు…
Also Read
ఏ కంపెనీకైనా షేర్ల పతనం మామూలే. 18,500 కోట్ల ఐపీఓతో భారీగా సమీకరణలు చేపట్టిన పేటీఎం ఆసియాలోనే అత్యధిక ఐపీఓ సమీకరణలు చేపట్టిన కంపెనీగా రికార్డ్ సాధించింది. 2010 లో కోల్ ఇండియా కంపెనీ 15,200 కోట్ల ఐపీఓను సాధించింది. ఇక వన్ 92 కమ్యునికేషన్ కంపెనీని 2000లో ప్రారంభించారు. అప్పట్లో మొబైల్ టాప్అప్ కోసం వినియోగించేవారు. కాగా, 2009లో పేటీఎంను డిజిటల్ పేమెంట్లకు అనుగుణంగా మార్పులు చేయడంతో పూర్తిస్థాయిలో మార్పులు జరిగాయి. ప్రస్తుతం పేటీఎంకు 333 మిలియన్ల మంది యూజర్లు ఉన్నారు అంటే ఆ కంపెనీ ఎంత భారీగా ఎదిగిందో అర్థం చేసుకోవచ్చు.
- Tags
- india
- Paytm
- Stock Exchange
తాజావార్తలు
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
-
Ramayana : ‘రామాయణ’ మహా అద్భుతం.. జూలై 24న ట్రైలర్!
-
Tollywood: ఆ రెండు బిగ్ మూవీస్ రిలీజ్ ఎప్పుడు?
-
Bangladesh: భారత్, పాకిస్థాన్ను దాటేసిన బంగ్లాదేశ్.. ఏ విషయంలోనో తెలుసా?
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!