భారత దేశ మాజీ ప్రధాని దివంగత నేత అటల్ బిహారీ వాజ్పేయి జీవితం ఆధారంగా ‘మై అటల్ హూ’ హిందీ చిత్రం తెరకెక్కింది.ఈ బయోపిక్ మూవీ జనవరి 19వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయింది. మోస్తరు వసూళ్లను దక్కించుకున్న ఈ మూవీ లో ప్రముఖ నటుడు పంకజ్ త్రిపాఠి వాజ్పేయీ పాత్ర పోషించారు. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్కు రాబోతుంది. తాజాగా ఈ సినిమా స్ట్రీమింగ్ డేట్ ఖరారైంది.మై అటల్ హూ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ […]
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్బాబు ఫ్యాన్స్ ఫోకస్ అంతా ఇప్పుడు మహేష్ తరువాత సినిమా అయిన ఎస్ఎస్ఎంబీ 29 పైనే ఉంది. గుంటూరు కారం సక్సెస్ తర్వాత రాజమౌళి , మహేశ్బాబు కాంబినేషన్ లో గ్లోబల్ అడ్వెంచరస్ మూవీ తెరకెక్కుతుంది.ఇదిలా ఉంటే ఎస్ఎస్ఎంబీ 29 మూవీ హాలీవుడ్ రేంజ్కు ఏ మాత్రం తగ్గకుండా ఉంటుందని ఇప్పటివరకు వచ్చిన వార్తలు చెబుతున్నాయి. మహేశ్ బాబు సినిమాలతోపాటు యాడ్స్కు కూడా సూపర్ క్రేజ్ ఉంటుందనే తెలిసిందే.కూల్ డ్రింక్ మౌంటెయిన్ డ్యూ […]
సందీప్ కిషన్ హీరోగా నటించిన ఫ్యాంటసీ థ్రిల్లర్ మూవీ ఊరు పేరు భైరవకోన.. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం మంచి విజయాన్ని దక్కించుకుంది.ఫిబ్రవరి 16వ తేదీన ఈ మూవీ థియేటర్లలో రిలీజ్ అయింది. వీఐ ఆనంద్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. హఠాత్తుగా ఓటీటీలోకి వచ్చిన ఊరు పేరు భైరవకోన అక్కడ కూడా సత్తాచాటుతోంది.ఊరు పేరు భైరవకోన మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ప్లాట్ఫామ్లోకి శుక్రవారం (మార్చి 8) సడెన్గా వచ్చింది. ముందస్తుగా ప్రకటన లేకుండానే […]
శివరాత్రి పర్వదినాన స్టార్ హీరోయిన్స్ తమన్నా,పూజ హెగ్డే శివుడు సేవలో లీనమయ్యారు.. ప్రతి ఏడాది ఇషా ఫౌండేషన్ శివరాత్రి వేడుకులను ఘనంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.ఈ వేడుకలో సినీ సెలబ్రిటీలు కూడా హాజరై శివుడి సేవలో భాగమవుతున్నారు. తమిళనాడులోని కోయంబత్తూరులో నిన్న ఇషా ఫౌండేషన్ నిర్వహించిన శివరాత్రి వేడుకలో తమన్నా తో పాటు పూజ హెగ్డే కూడా పాల్గొన్నారు.ఈ సందర్భంగా తమన్నా అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్ని భక్తులకు అన్నప్రసాదం వడ్డించింది. భక్తులందరికి తమన్నా స్వయంగా వడ్డించిన వీడియో […]
ఓటీటీ ప్రేక్షకులు డాక్యుమెంటరీ సిరీస్లపై ఎంతగానో ఆసక్తి చూపిస్తున్నారు.. ముఖ్యంగా సంచలన కేసుల ఆధారంగా రూపొందిన క్రైమ్ సిరీస్లకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తుంది.ఈ క్రమంలో ‘ది ఇంద్రాణి ముఖర్జియా: బరీడ్ ట్రూత్’ డాక్యు సిరీస్కు భారీగా వ్యూస్ దక్కుతున్నాయి. దేశవ్యాప్తంగా సంచలనమైన షీనా బోరా హత్య కేసుపై ఈ సిరీస్ రూపొందింది. ఈ సిరీస్ ఆద్యంతం ఉత్కంఠగా ఉండడంతో నెట్ఫ్లిక్స్ ఓటీటీలో దూసుకెళుతోంది.ది ఇంద్రాణి ముఖర్జియా: బరీడ్ ట్రూత్ సిరీస్పై మొదటి నుంచే చాలా […]
గత ఏడాది రిలీజ్ అయిన జైలర్ మూవీతో అదిరిపోయే కమ్ బ్యాక్ ఇచ్చిన రజనీకాంత్ ఆ తరువాత తన కూతురు ఐశ్వర్య రజనీకాంత్ డైరెక్షన్ లో లాల్ సలామ్ అనే మూవీలో గెస్ట్ రోల్ లో నటించారు.భారీ అంచనాలు నడుమ ప్రేక్షకుల ముందుకొచ్చిన లాల్సలామ్ డిజాస్టర్ అయ్యింది. రజనీకాంత్ కెరీర్లోనే అతి తక్కువ కలెక్షన్స్ రాబట్టిన సినిమాల్లో ఒకటిగా లాల్సలామ్ నిలిచింది.తెలుగు వెర్షన్ అయితే మరీ దారుణంగా కోటి కూడా వసూళ్లను రాబట్టలేకపోయింది. తొలిరోజే థియేటర్లలో జనాలు […]
టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా నటించిన హనుమాన్ మూవీ ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.అయితే హనుమాన్ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. కానీ ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ పై ఇప్పటికీ ‘జీ5 ‘ఓటీటీ ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.అయితే హనుమాన్ హిందీ వెర్షన్ మాత్రం అప్పుడే టీవీ ప్రీమియర్ కు సిద్ధమైపోయింది. కలర్స్ సినీప్లెక్స్ ఛానెల్ హనుమాన్ మూవీని టెలికాస్ట్ చేయనుంది.హనుమాన్ మూవీ […]
ఓటీటీలు అందుబాటులోకి వచ్చాక వరుస సినిమాలు, వెబ్ సిరీస్ లతో పలు ఓటీటీ సంస్థలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.అయితే ఓటీటీలకు సెన్సార్ నిబంధన లేకపోవడంతో బోల్డ్ కంటెంట్ తో పలు మూవీస్, వెబ్ సిరీస్ లు తెరకెక్కుతున్నాయి. ప్రస్తుతం అదే ట్రెండ్ ఫాలో అవుతూ త్వరలో ఆహా ఓటీటీ లోకి మిక్స్ అప్ అనే చిత్రం రాబోతోంది.ఆదర్శ్,అక్షర గౌడ, కమల్ కామరాజు, పూజ జవేరి ప్రధాన పాత్రలలో నటించిన మిక్స్ అప్ మూవీ విడుదలకు సిద్ధం అయ్యింది. […]
మసూద ఫేమ్ హీరో తిరువీర్ వరుసగా కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీస్ తో ఆకట్టుకుంటున్నాడు.ఇప్పుడు మరో కొత్త కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. ఇక తన అప్ కమింగ్ మూవీకి సంబంధించిన పోస్టర్ ని ‘జబర్దస్త్’ ఫేమ్ అదిరే అభి తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. దాంతో పాటు ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ను యాడ్ చేశాడు.ఇప్పటికే హీరో తిరువీర్ ‘మసూద’, ‘పరేషాన్’ లాంటి చిత్రాలతో మంచి నటుడిగా గుర్తింపు సంపాదించుకున్నాడు. ఈ రెండు సినిమాలు కూడా […]
మ్యాచో స్టార్ గోపీచంద్ నటించిన లేటెస్ట్ పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ భీమా’. ఈ సినిమాకు ఏ హర్ష దర్శకత్వం వహించారు. కన్నడనాట దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న ఎ హర్ష భీమా సినిమాతో తెలుగులోకి డెబ్యూ డైరెక్టర్గా ఎంట్రీ ఇచ్చారు.భీమా చిత్రాన్ని శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్పై నిర్మాత కెకె రాధామోహన్ ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. భీమా సినిమాలో గోపీచంద్ సరసన మాళవిక శర్మ మరియు ప్రియా భవానీ శంకర్ హీరోయిన్లుగా చేశారు. అయితే భీమాలో […]